రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు…

Read More

రైతు బతుకుపై కల్తీ దాడి – Visalaandhra

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆంధ్రాలో రైతు దుస్థితి అశనిపాతంగా, ఆత్మహత్యా సదృశ్యంగా, అప్ప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ముప్పేట పెరిగి రైతు మెడకు ఉరితాడై బిగుస్తున్నాయి. అదునులో సకాలంలో పంట సాగు పెట్టుబడులకు ప్రభుత్వ రుణాలందక, సరైన దిగుబడి వంగడాల సరఫరా లేక, వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి, బోగస్ విత్తన కంపెనీల మోసాలకు బలై, వాతావరణ వైపరీత్యాల ధాటికి గురై ప్రతి సంవత్సరం రైతు కష్టనష్టాల్లో కన్నీరై…

Read More

బాబా రాందేవ్‌కు షాక్.. పతంజలి ఉత్పత్తులు సీజ్

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) షాక్ ఇచ్చింది. నివారణ అంటూ తప్పుదోవ పట్టించే, అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలతో ఎఫ్‌డీఏ రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించి భారీగా మందులను స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన ఆయుర్వేద, అల్లోపతి మందుల విలువ సుమారు రూ.73.24 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ మందుల్లో పతంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి.డ్రగ్స్…

Read More

Adventure Ride: దైవ దర్శనంతో పాటు సముద్రంలో సింగిల్‌ డ్రైవ్.. సమ్మర్‌లో ఇదే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 06, 2026 11:02 AM IST Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం. + Adventure Ride Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో…

Read More

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. తొలి దశలో గతేడాది బిహార్‌లో ఈ ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ సహా 11 రాష్ట్రాల్లో ఈ సవరణలు చేపట్టగా, ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి.మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100…

Read More

Free Embroidery Training: ఉచిత మగ్గం వర్క్ శిక్షణ.. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు |

Last Updated:Mar 09, 2026 11:03 AM IST Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. + ఉచిత మగ్గం వర్క్ శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ…

Read More

పోలీస్ సిబ్బందికి యోగా, ధ్యానంపై సాధన

మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వమే లక్ష్యం— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఆదేశాల మేరకు … ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో గురువారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏ.ఆర్ మరియు ఈగల్ జీఆర్పీ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా మరియు ధ్యానంపై సాధన కార్యక్రమం నిర్వహించారు. ఃహార్ట్ ఫుల్ నెస్ః సంస్థ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ​హార్ట్ ఫుల్ నెస్…

Read More

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

Read More

Summer Health: సమ్మర్‌లో అన్నం తిన్నా కూడా మీకు నిద్ర పట్టదు..! ఇలా చేయమంటున్న డాక్టర్ |

అన్నాన్ని సరిగ్గా వండితే అది సులభంగా జీర్ణమవుతుందని , తక్షణ శక్తిని కూడా అందిస్తుందని డాక్టర్ పాండే చెప్పారు. వండే ముందు బియ్యాన్ని కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల బియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని పోషక వ్యతిరేక పదార్థాలు తగ్గుతాయి, ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. నానబెట్టే ప్రక్రియ జీర్ణ ఎంజైమ్‌లను కూడా ఉత్తేజపరుస్తుంది, దీనివల్ల అన్నం మరింత త్వరగా , సులభంగా జీర్ణమవుతుంది. Source link

Read More

Dowry Harassment: వరకట్న వేధింపులకు కోర్టు కఠిన శిక్ష.. నిందితులకు 6 నెలల జైలు! dowry harassment case. |

Last Updated:Apr 11, 2026 9:08 PM IST తిరుపతి కోర్టు వరకట్న వేధింపుల కేసులో భర్త హేమకృష్ణ, అత్త సావిత్రి, మామ సుబ్రమణ్యానికి ఆరు నెలల జైలు, పది వేల రూపాయల జరిమానా విధించింది వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 6 నెలల జైలు శిక్ష..! మహిళలపై జరుగుతున్న వరకట్న వేధింపుల కేసులో తిరుపతిలో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఒక్కొక్కరికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో…

Read More