భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే

వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి…

Read More

Ammavari Coin Saree: నాణెలతో అమ్మవారి అలంకరణ.. వైశాఖమాసంలో ఆ టెంపుల్‌లో మాత్రమే |

Last Updated:May 13, 2026 10:51 AM IST Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. + Ammavari Coin Saree Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర…

Read More

Special Trains: ప్రయాణికులకు ఊరట.. వేసవి రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

బెంగళూరు – బలార్షా మధ్య ప్రత్యేక రైలు (06551/06552) ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం బెంగళూరు నుండి మహారాష్ట్రలోని బలార్షా వరకు ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. రైలు నం. 06551: ఈ రైలు ఈ నెల 24వ తేదీన బెంగళూరులో ఉదయం 8:50 గంటలకు బయలుదేరుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు (రెండో రోజు) ఉదయం 6:00 గంటలకు బలార్షా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం (రైలు నం. 06552): తిరుగు…

Read More

బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవు: మమత

కోల్‌కతా: కేంద్ర బలగాలను వాడుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి చూస్తోందని, బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని స్పష్టం చేశారు. ‘టీఎంసీ ఈసారి 226 సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. బీర్‌భుమ్ జిల్లాలోని సూరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఎన్డీఏ పాలనలో ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి…

Read More

Andhra Pradesh: శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల ముఠా బీభత్సం.. 5 భోగీల్లో చైన్ స్నాచింగ్‌లు.. రూ. 17 లక్షల సొమ్ము అపహరణ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 20, 2026 6:37 AM IST ఏకంగా ఐదు భోగీల్లో చొరబడి మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటన బాపట్ల జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: రైలు ప్రయాణికులకు రక్షణ కరువైంది. నిద్రలో ఉన్న ప్రయాణికులే లక్ష్యంగా దొంగల ముఠా రెచ్చిపోయింది. బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఐదు భోగీల్లో చొరబడి మహిళా…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో సూర్యుడి విశ్వరూపం.. ఉక్కపోత.. చెమటలు కక్కుతున్న ప్రజలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 4:41 AM IST విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. విజయవాడలో నేడు ఆకాశం నిర్మలంగా, ఎండగా (Sunny) ఉంటుంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత అప్పుడే గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత…

Read More

ఆ కుర్రాడే ఓడిస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు..విజయ్ ఎన్నికల విజయంపై ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్

కరుణానిధి వెనుక ఉన్న విజయ్ పాత ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ఃతమిళగ వెట్రి కళగంః (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ఁతన…

Read More

శక్తి బృందాల అవగాహన

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : మహిళల రక్షణ, భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ , తదితర ప్రాంతాలలో పోలీసులు పర్యటించారు.​ఈ పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలతో పోలీసులు నేరుగా మాట్లాడారు. ఒంటరిగా వెళ్లే సమయంలో చైన్ స్నాచింగ్ (గొలుసు దొంగతనాలు) బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించారు.ఆపద సమయంలో మహిళలకు…

Read More

తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయ్యాక..పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు..?

ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై సుప్రీంకోర్టు అసంతృప్తిసమాజంలో ఒకసారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల వచ్చాక కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ఎందుకని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్్ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు…

Read More

Census: రేపటి నుంచి జనగణన ప్రక్రియ స్టార్ట్.. సమాచారం ఇవ్వకపోతే చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపట్టనున్నారు. ఈ దశలో కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేస్తారు. ఇళ్ల సంఖ్య, వాటి స్థితిగతులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు ఆస్తుల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. ఈ ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో లక్షిత సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. డిజిటల్…

Read More