సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసు : కోర్టులో లొంగిపోతానన్న బిష్ణోయ్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్, తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఇందుకు అనుమతించాలని కోరుతూ ముంబైలోని ప్రత్యేక ఃమహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా) కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అన్మోల్ బిష్ణోయ్, గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేయడంతో ఢిల్లీలోని తిహార్…

Read More

నన్ను ఇరికిస్తున్నారు.. థర్డ్ డిగ్రీ వాడకుండా చూడండి: కోర్టుకు సీఐ నాగరాజు లేఖ

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ (కస్టోడియల్ మరణం) వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజు కేసులో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు విజయవాడ కోర్టు నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో.. ఆయన న్యాయస్థానానికి ఒక సంచలన లేఖ రాశారు. సాయికృష్ణ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని…

Read More

పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న రూ.9,330 కోట్ల కార్మికుల సొమ్ము

నిరుపయోగంగా 31 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు ఇండియా టుడే ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైన నిజాలుకేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారుల కోసం సరికొత్త ఃఈపీఎఫ్ స్కీమ్-2026ఃను నోటిఫై చేసి డిజిటల్ యుగానికి శ్రీకారం చుట్టింది. అయితే, మరోవైపు దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల నిరుపయోగ ఈపీఎఫ్ ఖాతాల్లో దాదాపు రూ.9,330 కోట్లకు పైగా కార్మికుల సొమ్ము క్లెయిమ్ చేయకుండా మూలుగుతోందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.ఇండియా టుడే ప్రత్యేకంగా సమాచార హక్కు (ఆర్టీఐ)…

Read More

రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసు : సోనమ్ బెయిల్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. సోనమ్ బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, ఆమెకు నోటీసులు జారీ చేసింది. నిందితురాలు ఇప్పటికే విడుదలైనందున, బెయిల్ ఉత్తర్వుల అమలును నిలిపివేయలేమని స్పష్టం చేసింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ షీల్ నాగులతో…

Read More

ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు..

14 ప్రాంతాలను ఎంపిక చేసిన గనులశాఖఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఖనిజ తవ్వకాలు ప్రారంభమై ఉత్పత్తి కొనసాగుతుండగా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కూడా విస్తృత స్థాయిలో ఖనిజాన్వేషణ చేపడితే బంగారు నిల్వలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్…

Read More

టీ20లో నంబర్ వన్ గా ఇషాన్

రెండో స్థానంలో అభిషేక్క్రీడలు: టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సాధించాడు. మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ గా నిలిచాడు. ఇషాన్ ఖాతాలో 876 పాయింట్లుండగా. అభిషేక్ 869 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అభిషేక్, ఇషాన్ కంటే ముందు భారత్ నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించారు. ఇటీవలే వైస్ కెప్టెన్సీ…

Read More

రామాలయ ట్రస్టులో ఇక కొనసాగలేను: చంపత్ రాయ్

విరాళాల చోరీ వ్యవహారంలో తనకు ద్రోహం జరిగిందని ఆవేదనఅయోధ్య: రామాలయ విరాళాల చోరీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు మాజీ అధినేత చంపత్ రాయ్ ట్రస్టులో కొనసాగలేన్నట్లు తెలిసింది. రామజన్మభూమి ఆలయానికి తన సేవలు ఇక పూర్తైనట్టేనని, ఆలయ విరాళాల స్వాహాకు సంబంధించి తనపై మచ్చ పడిన నేపథ్యంలో ఇంకా కొనసాగలేనని చంపత్రాయ్ తన సహచరులతో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తనకు ద్రోహం జరిగిందని చంపత్రాయ్…

Read More

పింఛన్ల పంపిణీలో దేశంలో ఏపీ టాప్

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం;;దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పింఛన్ల పంపిణీ జరుగుతోందని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం రూరల్ మండలం పరిధిలోని కునుతూరు గ్రామంలో టీడీపీ నేతలు తో కలిసి పేదవారి సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు పింఛన్లు అందిస్తారో తెలిసేది కాదని.. ఇప్పుడు అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు…

Read More

ఘనంగా భీమా రంగ ఉద్యోగుల సంఘం 76 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ఎల్ఐసి పరిరక్షణే ధ్యేయం..రక్షణే ధ్యేయం..విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంలో భీమా రంగ ఉద్యోగుల సంఘం 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసి అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ భీమా రంగాన్ని బలహీనపరిచే ఎఫ్‌డిఐ పెంపుదల, ఐపీఓ ల వంటి విధానాలను నిరసిస్తూ ప్రజల ఆస్తి అయిన ఎల్ఐసిని కాపాడుకోవడమే ఈ ఆవిర్భావ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఇన్సూరెన్స్ ఉద్యోగి ప్రతిజ్ఞ అని తెలిపారు. వేతన సవరణ మరియు…

Read More

క్రీడా మైదానంలో ప్రహరీ గోడ నిర్మాణం.. నార్పల యువత భవిష్యత్తుతో చెలగాటమా..?

విశాలాంధ్ర – నార్పల:- మండల కేంద్రంలోని క్రీడా మైదానంలో ప్రహరీ గోడ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలు క్రీడాకారులు, యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. దశాబ్దాలుగా నార్పల క్రీడా సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ మైదానం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులు ఎదిగారు. అలాంటి మైదానాన్ని క్రమంగా కుదిస్తూ యువత భవిష్యత్తును దెబ్బతీయడం సరైన నిర్ణయం కాదని క్రీడాభిమానులు మండిపడుతున్నారు.ఇప్పటికే మైదానం విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని, క్రికెట్ ఆటకు అత్యంత కీలకమైన సిక్స్…

Read More