ఇరాన్కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచన
ఇరాన్లో ఉన్నవారు వెంటనే దేశం విడిచి రావాలని విజ్ఞప్తిఇరాన్పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్ణయంపశ్చిమాసియాలో తాజా పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తంపశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్కు ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వచ్చేయాలని తన పౌరులకు నేడు మరోసారి సూచించింది. ఈ మేరకు టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల…


