Headlines

Job Mela 2026: ఆ జిల్లాలో ఉద్యోగాల జాతర.. జాబ్ ఆఫర్ చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు

Job Mela 2026: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ ఏపీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి శిక్షణ సంస్థ ,మోడల్ కెరీర్ సెంటర్ విజయనగరం సంయుక్తంగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు ఇవిగో. Source link

Read More

Anemia Symptoms: మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుంది..? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి  | లైఫ్ స్టైల్

Last Updated:Mar 05, 2026 12:17 PM IST Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటి. ఐరన్ లోపం, అధిక రక్తనష్టం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే రక్తహీనతను 70 శాతం వరకు నివారించవచ్చు. + Anemia Symptoms Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటని బుచ్చంపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్…

Read More

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు…

Read More

జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా

పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్‌తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని…

Read More

Weather Update: రాష్ట్రంలో మరో 3 రోజులు వర్ష గండం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏ రోజు ఏ జిల్లాలకు ముప్పు అంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 7:01 AM IST ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు. APSDMA, RTGS ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ. మార్చి 20-22 వర్షాలు, పిడుగులు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. News18 రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

అమెరికాలో భారత విద్యార్థి అదృశ్యం – Visalaandhra

అమెరికాలో భారత విద్యార్థి అదృశ్యమయ్యాడు కర్ణాటకకు చెందిన సాకేత్‌ శ్రీనివాసయ్య (22) ఫిబ్రవరి 9 నుంచి కన్పించకుండా పోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. సాకేత్‌ బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. అతడు చివరిసారిగా క్యాంపస్‌కు కిలోమీటరు దూరంలో ఉన్న లేక్‌ అంజా సమీపంలో కన్పించినట్లు తెలుస్తోంది. అక్కడ అతడి పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్‌ ఉన్న బ్యాక్‌ప్యాక్‌లను అధికారులు గుర్తించారు. అతడిని గుర్తించేందుకు స్నేహితులతో కలిసి స్థానిక అధికారులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత…

Read More

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి….

సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం…

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. రేపే మీ జీవితం మారిపోతుంది.. జాబ్ రావడం పక్కా..

Government Junior College, అలూరులో ఫిబ్రవరి 20, 2026న SEEDAP సహకారంతో మెగా జాబ్ మేళా; 11 కంపెనీలు, 500కు పైగా ఖాళీలు, SSC నుంచి డిగ్రీ వరకు అర్హతలు, వివిధ ఉద్యోగ అవకాశాలు. Source link

Read More

టమాటా పంట… రైతుల కళ్లలో కన్నీళ్లు

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. అనంతపురం జిల్లా రైతులకు టమాటా పంట ఈసారి ఆశల కంటే ఎక్కువ బాధను మిగిల్చింది. వేల ఎకరాల్లో ఎంతో కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి చెమటోడ్చి పండించిన టమాటా ఇప్పుడు కిలోకు రెండు నుంచి మూడు రూపాయలకే పడిపోవడం రైతులను కలచివేస్తోంది. పంట కోయడానికి వచ్చే ఖర్చు కూడా రాకపోవడంతో చాలామంది…

Read More

ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More