ఇరాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచన

ఇరాన్‌లో ఉన్నవారు వెంటనే దేశం విడిచి రావాలని విజ్ఞప్తిఇరాన్‌పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్ణయంపశ్చిమాసియాలో తాజా పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తంపశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వచ్చేయాలని తన పౌరులకు నేడు మరోసారి సూచించింది. ఈ మేరకు టెహరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల…

Read More

CM Chandrababu: అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ.. ఇకపై రాజధానిని మార్చడం ఎవరి తరం కాదు: చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 8:39 PM IST CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత లభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంతకాలం అమరావతి నిలిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో గురువారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. cm chandrababu CM Chandrababu: రాజధాని అమరావతి బిల్లుకు…

Read More

గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..

మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, ముఖ్య అతిథి న్యాయవాది గుంటప్ప తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని సాయి నగర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో 35 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది గుంటప్ప తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల సంస్థ కమిటీ సభ్యులు…

Read More

Maoist Leader Chelluri Narayana Rao Surrender | లొంగిపోయిన మావోయిస్టు నారాయణ రావు

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏవోబీ రాష్ట్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్న చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీపుల్స్ వార్లో అంచెలంచెలుగా ఎదిగి.. పలు హోదాల్లో నారాయణరావు పనిచేశారు.#ChelluriNarayanaRao #appolice #andhrapradesh Source link

Read More

అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…

Read More

కోనసీమలో ఆలయాల అభివృద్ధి జోరు.. పుష్కరాల కోసం కోట్లతో పనులు..! Godavari Maha Pushkaralu 2027. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 6:19 PM IST 027 గోదావరి మహా పుష్కరాల కోసం రాజమండ్రి అంబేద్కర్ కోనసీమలో ఘాట్లు ఆలయాల అభివృద్ధి జోరుగా సాగి, భక్తుల కోసం మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నారు + పుష్కరశోభతో మారిపోతున్న గోదావరి జిల్లాలు 2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటి వారం వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పండుగ వాతావరణం ముందుగానే ప్రారంభమైంది. ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా…

Read More

కుప్పంలో గంగమ్మ జాతర వైభవం.. అమ్మవారికి చంద్రబాబు దంపతుల సారె సమర్పణ!

తిరుపతి గంగమ్మ ఆలయ జాతరలో అమ్మవారి విశ్వరూప దర్శనానికి భారీగా భక్తులు, సీఎం నారా చంద్రబాబు దంపతులు టీటీడీ తరఫున శ్రీవారి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు Source link

Read More

రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..

గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్…

Read More

Anakapalli | డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం , వి మాడుగుల, రోలుగుంట మండలాలు పరిధిలో PVTG అదివాసి కోండ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేవు , రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని , డోలుమాతులతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ దూరం రావాల్సిన పరిస్థితి ఉంది అని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కే…

Read More

Tiger Alert: ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి..? భయంతో వెనక్కి పరుగులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:12 AM IST Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో ప్రజలకన్నా అటవీశాఖ అధికారులే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతినిత్యం సిగ్నల్ ద్వారా ఎక్కడుందో పెద్దపులిని తెలుసుకునేందుకు ప్రత్యేక టీం పనిచేస్తుంది. + ఫారెస్ట్ అధికారులు ఎదురుగా పెద్దపులి?భయంతో వెనక్కి పరుగులు Tiger Alert: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఉన్న పెద్దపులి విషయంలో…

Read More