ఎఫ్‌ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ ఆస్తుల విభజనకు సంబంధించిన దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ కూడా స్వయంచాలకంగా జరిగే విధానాన్ని అమలు చేయాలని సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకుముందు వారసత్వ భూముల మ్యుటేషన్ కోసం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఎఫ్‌ఎంసీ) ఆధారంగా స్వర్ణ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉండేది.అనంతరం రెవెన్యూ…

Read More

ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు.. ఇకపై ఆ సేవలు ఉమంగ్ యాప్‌లోనే!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన సేవలను ప్రభుత్వానికి చెందిన ‘ఉమంగ్’ (UMANG) యాప్‌కు బదిలీ చేసింది. ముఖ్యంగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)…

Read More

రామ మందిరం తర్వాత బద్రీనాథ్‌లోనూ కానుకల వివాదం.. విచారణకు ఆదేశాలు

అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయంలోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ బద్రీనాథ్‌ ధామ్‌లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుండటంతో బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ (బీకేటీసీ) అధికారిక విచారణకు ఆదేశించింది. బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్‌ ద్వివేది ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు….

Read More

సాయికృష్ణ మృతి కేసులో కీలక మలుపు.. స్టేషన్‌పై కీలక ఆధారాలు లభ్యం!

గాదె సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ టెర్రస్‌పై అనుమానాస్పద వస్తువులు వెలుగులోకి వచ్చాయి.స్టేషన్‌ టెర్రస్‌పై మరకలున్న ఓ లాఠీ, ఎముకలు, బూడిద, స్టీల్‌ బ్రేస్‌లెట్‌తో పాటు మరికొన్ని వస్తువులను సిట్‌ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని న్యాయాధికారి సమక్షంలో సీజ్‌ చేశారు.అనంతరం ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఇవి పోలీసు కస్టడీలో మరణించిన సాయికృష్ణకు చెందినవేనని సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌లోనూ…

Read More

డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అరెస్ట్ – Visalaandhra

సీఎం విజయ్ పై అనుచిత వ్యాఖ్యలపై కేసుచెన్నై: తమిళనాట రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల అనంతరం అధికార టీవీకే ప్రభుత్వం, సీఎం విజయ్ పై ప్రతిపక్ష డీఎంకే విమర్శలకు దిగుతోంది. విజయ్ ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసి కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. దీని కారణంతో తాజాగా డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్.రాధాకృష్ణన్ అరెస్ట్ అయ్యారు. టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఆయనను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మద్రాస్ హైకోర్టులో ఆయన వేసిన…

Read More

ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్‌ను ఆడించాల్సింది : రవిశాస్త్రి

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్ లోనైనా ఆడించాలని సూచనక్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ అరంగేట్రంపై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించారు. సంజు శాంసన్ లేదా తిలక్ వర్మ స్థానాల్లో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలంటూ మాజీ క్రికెటర్లు, అభిమానుల నుండి డిమాండ్లు వస్తున్న తరుణంలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన…

Read More

రామమందిర విరాళాల దొంగతనం.. కౌంటింగ్ సెంటర్‌లో నిందితుల తొలి ఫొటో

అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తొలిసారిగా నిందితులు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా విరాళాల లెక్కింపు కేంద్రంలో ఉన్న ఫొటో బయటపడింది. భక్తులు సమర్పించిన నగదును ఇదే గదిలో లెక్కించేవారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు.అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రాతో పాటు టిన్ను యాదవ్, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్,…

Read More

పారిశ్రామిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక రూపకల్పన

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ (అనంతపురం జిల్లా) : పారిశ్రామిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక రూపకల్పన చేయాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. తిరుపతిలో తాజ్ హోటల్ లో స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్, ఆర్థిక విశ్లేషణ 2047 సదస్సులో ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు ఉన్నత అధికారులు, ఏపీలోని వీసీ ల సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జేఎన్టీయూ వీసీ ఆచార్య…

Read More

ప్రైవేట్ విద్య భారం.. నలిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు…..

పిల్లల భవిష్యత్తు కోసం అప్పుల బాటలో తల్లిదండ్రులు….. విశాలాంధ్ర-నార్పల (అనంతపురం జిల్లా) : – ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఛార్జీల భారంతో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అందించాలని భావిస్తున్న తల్లిదండ్రులు అప్పులు చేయడం, బంగారం తాకట్టు పెట్టడం, ఇతర కుటుంబ అవసరాలను తగ్గించుకోవడం వంటి పరిస్థితులకు దిగజారుతున్నారు.నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనే…

Read More

మొన్న మావిగన్, నిన్న విజయవాడ… రేపు ఏమంటారో…

: జగన్ పై చంద్రబాబు ఫైర్అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఒప్పుకొని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నాటకమాడి, అధికారం పోయాక నిన్న విజయవాడ, నేడు మావిగన్ అంటూ మాట్లాడుతున్నారు. ఇది మతిస్థిమితం లేని రాజకీయానికి నిదర్శనంఁ అని ముఖ్యమంత్రి చంద్రబాబు… వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మాభిమానంతో ముడిపడిన రాజధాని వంటి సున్నితమైన అంశంపై బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మొన్న మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అంటున్నారు… రేపు…

Read More