సమూహంలో ఒంటరి – Visalaandhra

టప్… టప్… టప్… చినుకుల శబ్ధం. చూరు నుంచి కిందకు జారుతున్న భయం. ఆకుల గలగలలు లేవు. సాయం సంధ్యలో బెరుకుబెరుగ్‌గా కదులుతున్న చంద్రుడు. అక్కడ అతనొక్కడే. మోకాళ్ల మీద మోచేతులు ఆన్చి దానిపై తలవాల్చి కూర్చున్నాడు. ఇంటి అరుగు మీద ఒక్కో చోట కొంతసేపు కూర్చుంటున్నాడు. చుట్టూ లక్షలాది మంది నడుస్తున్నారు. నవ్వుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. హాహాకారాలు చేస్తున్నారు. ఆనందిస్తున్నారు. అతనికి అవేవీ పట్టడం లేదు. చేయి చాస్తే ఏ ఒక్క హస్తమూ అతని దగ్గరకు…

Read More

అత్యధిక ఉష్ణోగ్రతలు3,700 మంది మృత్యువాత – Visalaandhra

యూరప్ వ్యాప్తంగా జూన్ మాసాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. అత్యధిక వేడిమి కారణంగా ఫ్రాన్స్‌, బెల్జియం, నెదర్లాండ్స్‌ దేశాల్లో కలిపి కనీసం 3,700 మందికి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. అయితే ఇవి ప్రాథమిక గణాంకాలేనని మరణాల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం యూరప్ చరిత్రలో ఈ ఏడాది జూన్ 20 నుంచి 28 వరకు నమోదైనవే అత్యధిక ఉష్ణోగ్రతలు అని తెలుస్తోంది. దీనివల్ల విద్యుత్…

Read More

ఎల్‌నినోతో ఖరీఫ్‌కు గండం

డా॥ ముచ్చుకోట సురేష్బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం ఇంకా తగ్గలేదు. వాతావరణంలో తేమశాతం లేదు. అలాగే వానాకాలం మొదలైనా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత స్థాయిలో నేల సరిగా తడవనేలేదు. దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏరువాకకు ఎల్‌నినో దెబ్బతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్‌కు ఆదిలోనే వాన గండం వచ్చింది. ఖరీఫ్ వ్యవసాయ పనుల ఆరంభానికి ఈ సంవత్సరం ఎల్‌నినో దెబ్బ తగిలింది. ఈమారు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని…

Read More

విరాళాల కుంభకోణం… భక్తుల విశ్వాసంపై మాయని మచ్చ

నిలోత్పల్ బసు బీజేపీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేతృత్వంలో అయోధ్య రామమందిర వివాదంలోని ఒక్కో అంశం వెలుగుచూస్తోంది. రామమందిర విరాళాల కుంభకోణం, దొంగతనం, నిధుల దుర్వినియోగం వివాదం ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్లకు రాజకీయ సంక్షోభంగా పరిణమించింది. అయోధ్య ఆలయంలో భక్తులు సమర్పించిన నగదు, విలువైన వస్తువులను పద్ధతి ప్రకారం దుర్వినియోగం చేయడం, అనుమానాస్పద భూలావాదేవీలు, సీసీ టీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్ వంటి అంశాల చుట్టూ ఈ వివాదం కేంద్రీకృతమై ఉంది. ఈ విషయం అధికార…

Read More

అపూర్వంగా ఖామేనీ అంతిమ యాత్ర – Visalaandhra

ఇరాన్ మీద ఇస్రాయెల్, అమెరికా ఒక్కుమ్ముడిగా యుద్ధం ప్రకటించిన మొదటి రోజే, ఫిబ్రవరి 28న ఇరాన్ అగ్రనాయకుడు అయతుల్లా అలీ ఖామేనీని అంతమొందించారు. ఆయన మరణించి నాలుగు నెలలు దాటాక 131వ రోజున అంటే శుక్రవారం (జులై 3న) ఖామేనీ అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభం అయింది. శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. శనివారం అంతిమ యాత్ర మొదలవుతుంది. ఈ అంతిమ యాత్ర ప్రపంచ చరిత్రలోనే అత్యంత విశిష్టమైందిగా నిలిచిపోనుంది. శనివారం ప్రారంభం కానున్న ఈ అంతిమ యాత్ర…

Read More

విద్యార్థులకు చిక్కీలు అందకపోవడం దారుణం

నిర్లక్ష్య టెండర్‌ను వెంటనే రద్దు చేయాలి పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర ఏ ఐ ఎస్ యు జిల్లా అధ్యక్షులు కనుమ దామోదర్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చిక్కీలు సకాలంలో అందజేయాలని పి ఎస్ యు, ఎ ఐ ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి పక్కాట్లు పట్టుకొని నిరసన తెలపడం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మంజుల నరేంద్ర, కనుము…

Read More

ప్రణాళికాబద్ధమైన జనాభా పై అవగాహన పెంచాలి

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ఈనెల 11న జరగనున్న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై శనివారం జిల్లా అధికారుల సమన్వయ కమిటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జరిగింది. ఈసారి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కోసం ఎనిమిది రోజులపాటు అవగాహన సభలు సమావేశాలు అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించాలని ఉత్తమ దంపతులకు నగదు బహుమతులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రధానంగా వైద్య…

Read More

సాయిబాబా దేవాలయమునకు విరాళాలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయిబాబా దేవాలయమునకు పలువురు దాతలు విరాళాలను ఇవ్వడం జరిగిందని శ్రీ షిరిడి సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఏ వేణుగోపాల్ అను ధాత అన్నదానం కొరకు 7,500 విరాళం ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి సంతోష్ అనే దాత అన్నదానం కొరకు 6000 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి, సన్మానం…

Read More

“సర్” డిజిటలైజేషన్ లో అలసత్వం ప్రదర్శించవద్దు

అన్ని రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలి…జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)ను గడువులోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని , అన్ని పార్టీల ప్రతినిధులు ఈ ప్రక్రియకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం…

Read More

పాయకరావుపేటలో విగ్రహాలతో కలశాల ఊరేగింపు – Visalaandhra

విశాలాంధ్ర – పాయకరావుపేట : పట్టణంలోని రాజుగారిబీడులో నూతనంగా ఏర్పాటు చేయ తలపెట్టిన సాయిబాబా ఆలయానికి సంబంధించి శ్రీ మహాగణపతి, దత్తాత్రేయ సహిత శ్రీ సాయిబాబా వారి విగ్రహాలతో కలశాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు జగతా శ్రీను, చంటి స్వామి, దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో పట్టణంలోని సీతారామస్వామి ఆలయం నుండి మేళ తాళాలతో, కోలాట భజనతో అంగరంగ వైభవంగా విగ్రహాల ఊరేగింపు సంకల్ప సాయి ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గోపూజ, అఖండ…

Read More