Headlines

బాలీవుడ్ బ్రాండ్లతో బ్యూటీవర్స్‌ 2026ను ప్రకటించిన అమెజాన్

బెంగళూరు: అమెజాన్ ఇండియా ఈరోజు తన ఫ్లాగ్షిప్ బ్యూటీ డిస్కవరీ ఎక్స్‌పీరియన్స్‌ అయిన బ్యూటీవర్స్‌ను ప్రకటించింది. ఇది జూన్ 20న ముంబైలో జరగనుంది. ఇందులో అన్నయ పాండే, శిల్పా శెట్టి, సోనాక్షి సిన్హా, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మీరా కపూర్, ఊర్ఫీ జావేద్, మహీప్ కపూర్, సుశాంత్ దివిగర్ మరియు మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నారు. మొట్టమొదటిసారిగా, బ్యూటీవర్స్‌ అమెజాన్.ఇన్లోని ఒక ప్రత్యేక స్టోర్ఫ్రంట్ ద్వారా ఆన్‌లైన్లో కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా, ఈ జూలైలో…

Read More

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు…

Read More

History of Annavaram Satyanarayana Swamy Kalyanam | అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం..

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాన్నించే కాదు దేశ విదేశాన్నించి సైతం భక్తులు హాజరవుతూ ఉంటారు, అందుకు తగ్గట్టుగా రత్నగిరి కొండలపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాడపల్లి ఈవో చక్రధర్ రావు అన్నవరం ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణంతో పాటు…

Read More

పహల్గాం ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్‌తో లింకు

ఫోన్ల ద్వారా బయటపడిన విషయంన్యూదిల్లీ: పహల్గాం ఉగ్ర కుట్రలో పాకిస్థాన్ మÖలాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఉగ్రదాడితో పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంక్‌కు లింక్ ఉన్నట్లు తాజాగా బయటపడింది. ఉగ్రమూకలు వాడిన ఫోన్లలో ఒక దానికి చెందిన కన్సైన్‌మెంట్ ఫైనాన్స్‌ను పాక్‌లోని ఫైసల్ బ్యాంక్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాల్లో ఈ బ్యాంకు పేరు వినిపించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు రెండు షావోమి హ్యాండ్‌సెట్లను స్వాధీనం చేసుకొన్నాయి. వీటిల్లో ఒక దానిని కరాచీకి…

Read More

Adventure Ride: దైవ దర్శనంతో పాటు సముద్రంలో సింగిల్‌ డ్రైవ్.. సమ్మర్‌లో ఇదే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 06, 2026 11:02 AM IST Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది. కాని ఎగసిపడుతున్న అలలు, వేగంగా దూసుకొచ్చే నీటి అలజడికి సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాలంటే భయం మొదలవుతుంది. అయితే బోట్ రైడ్ పేరుతో ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సముద్రంపై లేదా నదులపై షికారు చేయడం చూస్తుంటాం. + Adventure Ride Adventure Ride: సముద్రంపైకి సింగల్ రైడ్‌కి వెళ్లాలనే కోరిక మనలో…

Read More

మోదీ సెషెల్స్‌ పర్యటన ఆంతర్యం – Visalaandhra

సాధారణంగా అవార్డులు తెచ్చుకునేవే తప్ప వచ్చేవి కావు. ప్రధానమంత్రి మోదీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఏదో అవార్డు తెచ్చుకుంటూ ఉంటారు. మోదీ ప్రధానమంత్రి ఐనప్పటి నుంచి లెక్కలేనన్ని విదేశీ యాత్రలు చేశారు. ఈ యాత్రల వల్ల మన దేశానికి ఒరిగిందేమిటి అని ఆలోచిస్తే నిరాశ మిగులుతుంది. కానీ రికార్డు స్థాయిలో విదేశీ యాత్రలు చేసిన సంతృప్తి మాత్రం మోదీకు ఉంటుంది. ఇటీవలే మోదీ హిందూ మహాసముద్రంలోని ఓ చిన్న దేశమైన సెషెల్స్‌లో పర్యటించారు. అక్కడ ఆయనకు గార్డియన్ ఆఫ్…

Read More

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని,…

Read More

హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.హెచ్‌-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్‌ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు.రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు చిప్‌ రాయ్‌ గురువారం ఃఅమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌ః పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు.ఈ బిల్లులో…

Read More

Social Media: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు అలర్ట్.. ఇలాంటి మెసేజ్‌లు ఎవరు పెట్టినా మీ పని గోవిందా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 10, 2026 4:54 PM IST Social Media: చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోషల్ మీడియాలో మత విద్వేషపూరిత పోస్టులు, ఫేక్ న్యూస్, మార్ఫింగ్ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు News18 కడప జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంపై చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోషల్ మీడియాలో మత విద్వేషపూరిత పోస్టులు, వదంతులు,…

Read More

Women Police Bravery: ఆ మహిళ ఎస్సై, MRO అంత సేవకులు.. ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 6:28 AM IST Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే ఆ చేశాంలే అని ముందుకు వెళ్లే ఈరోజుల్లో సమయం వచ్చినప్పుడు ఉద్యోగ బాధ్యత ఈ విధంగా ఉంటుంది. + ఆమహిళ ఎస్సై ఎంఆర్ఓ అంత సేవకులా? ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే…

Read More