ఎస్.కె యూనివర్సిటీ టాపర్గా శ్రీజ – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శ్రీజ ఎస్కే యూనివర్సిటీ ప్రకటించిన మూడవ సెమిస్టర్ ఫలితాలలో యూనివర్సిటీ టాపర్గా నిలిచింది అని ప్రిన్సిపాల్ కారణం హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతూ 95 శాతంను సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్, డైరెక్టర్లు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీజ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనము గుర్తింపబడాలి అంటే కష్టపడి చదవక తప్పదని…

Read More

Snake Viral Video: టీచర్ ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. మంచినీళ్లిచ్చి మర్యాద చేసి పంపారు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 1:58 PM IST Snake Viral Video: మోత మోగిస్తున్న ఎండలు తట్టుకోలేక ఓ విషసర్పం ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడింది. మానవత్వం తట్టి లేపే ఆ మాస్టారు విషసర్పానికి మంచినీళ్లు పోసి ఆదరించారు. + Snake Viral Video Viral Video: ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలే కాదు సకల జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మనుషులు అయితే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఏసీ లేదా ఫ్యాన్…

Read More

స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం – Visalaandhra

న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది….

Read More

Shringar Vallabha Swami Grand Wedding | శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవాలు

గోదావరి జిల్లాలో దివిలి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. Source link

Read More

Andhra University Tension: ఏయూలో RSS రచ్చ.. అక్కడ హైటెన్షన్

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. వర్సిటీ సమస్యలపై అధికారులతో చర్చించేందుకు ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF) ప్రతినిధులు సెనెట్ హాల్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఏబీవీపీ (ABVP) విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వర్సిటీలో విద్యార్థుల మధ్య మతాల చిచ్చు పెడుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోటాపోటీ…

Read More

Viral Video: క్లాస్‌లో టీచర్‌ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్.. ఎందుకో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్

Last Updated:Mar 05, 2026 10:19 AM IST Student Attacks Teacher: విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించేవారు కర్రలతో కొట్టేవారు.కానీ నేటి కాలంలో విద్యార్థులు తప్పు చేసిన అడిగితే తిరిగి ఉపాధ్యాయులపై దాడి చేసే దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. + student attacks teacher Student Attacks Teacher: గురుబ్రహ్మ,  గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అని పాఠం చెప్పే ఉపాధ్యాయుడిని, విద్య నేర్పించే గురువుని మహేశ్వరుడు గా కొలుస్తారు.నిజానికి వారు ఆశీస్సులు ఉంటేనే మనజీవితంలో…

Read More

సీఎం నితీశ్ రాజీనామా?

పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్‌కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు…

Read More

హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.హెచ్‌-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్‌ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు.రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు చిప్‌ రాయ్‌ గురువారం ఃఅమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌ః పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు.ఈ బిల్లులో…

Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల మున్సిపల్ సెంట్రల్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు దాతలు నామాల శ్రీనివాసులు, అరుణ్ కుమార్ చేతుల మీదుగా విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పాఠశాల హెడ్మాస్టర్ హేమంత్ బాబు ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్యను 45 వరకు పెంచడం అభినందనీయ తగ్గ విషయమని తెలిపారు. గతంలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, నేడు సెలవుల్లో తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో…

Read More

Midday Meal Scheme: స్టూడెంట్స్‌కి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో 3ఏళ్లు ఆ పథకం కొనసాగిస్తూ ఒప్పందం | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 04, 2026 3:34 PM IST Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలో అమలు చేస్తున్న మెనూ మార్చడం కారణంగా మధ్యాహ్న భోజనం తినే విద్యార్ధుల సంఖ్య పెరగడంతో మరింత శ్రద్దపెట్టింది. Midday Meal Scheme Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన,…

Read More