విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. జూన్ 2 నుంచి అమలు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Grand preparations underway for Godavari Pushkaralu | గోదావరి జిల్లాలకు పుష్కరశోభ

2027 గోదావరి మహాపుష్కరాల కోసం రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో ఘాట్లు ఆలయాలు అభివృద్ధి చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. Source link

Read More

కర్నాటక నాయకత్వంపై తర్జన భర్జన! – Visalaandhra

సిద్ధరామయ్యను రాజ్యసభకు వెళ్లమన్నారని వదంతులువాస్తవం లేదన్న కాంగ్రెస్ అధిష్టానం న్యూదిల్లీ: కర్నాటకలో నాయకత్వ మార్పుపై నాటకీయ మలుపు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తప్ప్పుకుని రాజ్యసభ ద్వారా దిల్లీకి వెళ్లాలని పార్టీ అధిష్టానం కోరిందని కాంగ్రెస్ వర్గాలు మంగళవారం తెలిపాయి. అక్కడ ఆయనకు జాతీయస్థాయిలో మరింత పెద్ద పాత్ర ఇవ్వవచ్చని కూడా పేర్కొన్నాయి. దిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా తోసిపుచ్చిన…

Read More

Vijayawada: విజయవాడ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు.. ‘శుకూర్’ ఉచ్చులో యువత.. సామాజిక మాధ్యమాలే వేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 4:43 AM IST ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ బేగ్‌లతో పాటు ఇతరుల ఐదు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ ఉగ్రమూలాల కేసులో విచారణ ముగిసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా…

Read More

Hot Temperatures: మే నెలలో నిప్పుల కొలిమిగా మారనున్న రాష్ట్రం.. ఆ ఎడారి గాలులు మన వైపే! అధికారుల ముందస్తు హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 6:28 AM IST అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hot Temperatures: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ…

Read More

Vijayawada: విజయవాడలో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్.. బానిసలవుతున్న విద్యార్థులు!

యువత క్షణికానందం కోసం తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెంగళూరు కేంద్రంగా సాగుతున్న ఈ నల్లధాందా ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. Source link

Read More

నేటి నుంచి అసెంబ్లీ – Visalaandhra

గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీంతో శాసనసభ నిండుగా కనపడనుంది. కాగా గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన…

Read More

తిరుమలలో భక్తుల రద్దీపై ఫుల్ ఫోకస్.. క్యూలైన్లలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు..! Tirumala Tirupati Devasthanam crowd management |

Last Updated:May 22, 2026 10:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ స్టాగర్డ్ మోడల్ ద్వారా దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లలో అన్నప్రసాదం, పానీయాలు, సౌకర్యాలు బలోపేతం చేసింది + News18 తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు…

Read More

SIR Voter Survey: ‘సర్‌’కు రంగం సిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సర్వే షెడ్యూల్ విడుదల | తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ వివరాలు ఇవే.. ఈ మూడో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి ఇంటినీ అధికారులు సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో: బూత్ స్థాయి అధికారులు (BLO) జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. తెలంగాణలో: ఈ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం…

Read More

AP Government: స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం.. ఇతర శాఖలకు తరలింపు! |

Last Updated:Apr 29, 2026 5:52 PM IST Swarna Gram, Ward Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు స్థాయిల్లో సేవలు అందిస్తున్న ‘స్వర్ణ గ్రామ’, ‘స్వర్ణ వార్డు’ సచివాలయాల ఉద్యోగుల విధుల్లో ప్రభుత్వం భారీ సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది. Source link

Read More