Headlines

Today News Updates: చమురు మంటలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి.. ఒకే రోజు బ్యారెల్ ధర 30 డాలర్లు పెరుగుదల |

News Updates Today: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరలు వేగంగా పెరగడంతో అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ఇంధన సరఫరాపై పరిమితులు విధిస్తూ రేషన్ విధానాన్ని అమలు చేయగా, మరికొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌లో ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ సుప్రీం…

Read More

ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More

Kakinada Meat Scam | కాకినాడలో భారీ మోసం.. మటన్ పేరుతో బీఫ్ అమ్మకాలు | #local18V

మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా, కేజీ 1200 ఉన్న మటన్ 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా, చికెన్ తో సమానంగా మటన్ అంటూ ఆశ్చర్యానికి లోనై మటన్ ఇంటికి తీసుకెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త? మీరుతినేది మటనో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఈమధ్యకాలంలో మటన్ ప్లేస్ లో బీఫ్ లేదా చనిపోయిన మేక మాంసం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.#Kakinada #FoodScam #MeatFraud Source…

Read More

Live News: చౌడేశ్వరి పరువుహత్య కేసులో కీలక పరిణామం.. సీఐపై సస్పెన్షన్ వేటు |

Live News Today: పల్నాడు జిల్లాలో గత నెల 18న జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల సీఐ వెంకట రమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హత్యలో చౌడేశ్వరి తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడవడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ప్రియుడు నాగరాజును వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, తమను విరుద్ధంగా వెళ్లిన కూతుర్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు….

Read More

అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్

క్రీడలు: క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ కోసం భారత్ పాకిస్తాన్లు సిద్ధమయ్యాయి. చిరకాల ప్రత్యర్థుల ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ ‘అభిషేక్’ సాంకేతికంగా అంత గొప్ప బ్యాటర్ కాదని వ్యాఖ్యానించాడు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించారు. అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగల పరిపూర్ణ బ్యాటర్ అన్నాడు. బంతి ఎలా వస్తుందో ఎలా షాట్ ఆడాలో తెలిసిన తెలివైన ఆటగాడు అన్నాడు. లాంగాన్,…

Read More

Shiva Temple: శ్రీకాకుళం జిల్లాలోని వినూత్న ఆలయం.. ఈ శివలింగాన్ని దర్శిస్తే మీ పిల్లల చదువులో తిరుగుండదట.. |

Last Updated:Mar 28, 2026 2:35 PM IST శ్రీకాకుళం బైరవని పేటలో శివలింగ ఆకార దేవాలయంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన మరకత శివలింగం ప్రతిష్ఠ. విద్యార్థులకు జ్ఞానం ఐశ్వర్యం ప్రసాదిస్తుందనే నమ్మకం. + శివలింగ ఆకారంలో నిర్మించిన వినూత్న ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని బైరవని పేటలో నిర్మించిన శివలింగ ఆకారంలోని ఈ వినూత్న దేవాలయం భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను చాటుతోంది. సాధారణంగా దేవాలయ నిర్మాణాలు గర్భగుడి, గోపురం వంటి సంప్రదాయ శైలిలో ఉంటాయి….

Read More

టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల – Visalaandhra

10 కీలక హామీలతో విడుదల మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి…

Read More

Vizianagaram: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం చేసిన విజయనగరం పోలీసులు

దీనిని దృష్టిలో ఉంచుకున్న విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ. ఆర్. దామోదర్ గారు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ మేరకు ఆ జంక్షన్‌ను పరిశీలించేందుకు డెంకాడ ఎస్ఐ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో వెళ్లారు. Source link

Read More

ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా – Visalaandhra

. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు. 22 డివిజన్లో సిపిఐ విజయం. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐసిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని…

Read More

Induction stove: ఇండక్షన్ స్టౌవ్ వాడుతున్నారా.. రోజుకు 4 గంటలు వాడితే నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..?

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి, గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇండక్షన్ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వినియోగం పెరిగింది. Source link

Read More