భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర
27న విశాఖ నుంచి ప్రారంభం ఐ ఆర్ సి టి సి జాయింట్ జిఎం కిషోర్విశాలాంధ్ర-ఆముదాలవలస ( శ్రీకాకుళం) : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్థానాల గుండా ఆధ్యాత్మి కంగా ఉత్తేజపరిచే యాత్రను ఐ ఆర్ సి టి సి ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఈనెల 27న భారత్ గౌరవ యాత్ర పేరిట ప్రారంభించనున్నట్లు టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డి ఎస్ జి పి కిషోర్ తెలిపారు. ఈనెల 27న విశాఖప ట్నంలో…


