ఎల్లుండి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు… బోర్డు సెక్రటరీ కీలక సూచనలు

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు…

Read More

YS Jagan: డ్రగ్స్ తీసుకున్న ఫస్ట్ ఎంపీ పుట్టా మహేష్: వైఎస్ జగన్

దేశచరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన మొదటి ఎంపీ పుట్టా మహేష్ అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు వల్లే టీడీపీ నేతలు ఇలా తయారయ్యారని విమర్శించారు. Source link

Read More

Anna Canteen: ఏపీ పేదలకు భారీ శుభవార్త.. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 9:01 AM IST Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజూ 2.10 లక్షల మందికి రూ.5కే భోజనం అందిస్తున్న సర్కార్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 15న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్న…

Read More

హోర్ముజ్ జల సంధి పై గందరగోళం

తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి…

Read More

మోటువారిపల్లిలో రూ.40 లక్షల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు కు భూమిపూజ

విశాలాంధ్ర–పెనుకొండ: మండల పరిధిలోని మోటువారిపల్లి గ్రామంలో బుధవారం రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత–జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మండల కూటమి నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. గ్రామానికి తారు రోడ్డు సౌకర్యం కల్పించడం తో పాటు, దీర్ఘకాలంగా నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు…

Read More

Weather today: ఏపీ వైపుగా దూసుకొస్తున్న అల్పపీడనం.. భారత వాతావరణ కేంద్రం అలర్ట్! |

ఉష్ణోగ్రతలు తెలంగాణలో మాగ్జిమం 39 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఏపీలో 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. తేమ తెలంగాణలో 26 శాతం, ఏపీలో 34 శాతం ఉంటుంది. అందువల్ల ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ ఎండను తేలిగ్గా తీసుకోవద్దు. మేఘాలు ఉన్నా.. ఎండ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పులివెందుల, కడప, డోన్, గుంతకల్ ప్రాంతాల్లో ఎక్కువ వేడి ఉంటుంది….

Read More

Prakasam: యర్రగొండపాలెంలో విషాదం..నీటికుంటలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి.. రోడ్డుపై మృతదేహాలతో బంధువుల రాస్తారోకో! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 15, 2026 6:08 AM IST బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు. ప్రతీకాత్మక చిత్రం Prakasam: సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారులను మృత్యువు నీటికుంట రూపంలో కబళించింది. బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెదబోయలపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన…

Read More

మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం..

దిగ్బంధనంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనాన్ని అమలు చేసే క్రమంలో అమెరికా నౌకాదళం సముద్రపు దొంగల్లా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్‌పై కొనసాగుతున్న ఈ దిగ్బంధనం తమ ప్రభుత్వానికి లాభదాయకంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఁమేము నౌకలను స్వాధీనం…

Read More

Summer Best Tourist Places: సమ్మర్‌లో ఇదే బెస్ట్ ప్లేస్.. అడవి అంతా మన కళ్ల ముందే, ఆ ఫీలింగే వేరు

Best Summer Tourist Places: సమ్మర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండను తట్టుకోలేక జనం వేసవి తాపం తగలని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్లకు కాకినాడ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఉదయంనుంచి సాయంత్రం వరకు అన్ లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్ దొరుకుతుంది. Source link

Read More

విజయనగరం తెర్లం లోచర్లలో ఉచిత మెగా వైద్య శిబిరం ఫిబ్రవరి 20న. Free mega medical camp held at Vijayanagaram Terlam Locharla. |

అంతేకాకుండా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, వెన్నుముక, ఎముకలు, కంటి సంబంధిత సమస్యలు, స్త్రీల వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్యాలపై నిపుణులైన వైద్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. Source link

Read More