ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో.. కొత్తగా మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి

ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దాదాపు 250 మందిని బలిగొన్న అరుదైన బుండిబుగ్యో రకాన్ని ఎదుర్కొనేందుకు మూడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (IAVI), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ప్రముఖ ఔషధ సంస్థ మోడెర్నా ఈ వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.ఈ మూడు ప్రాజెక్టులకు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది. వెయ్యి దాటిన అనుమానిత కేసులు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎబోలాప్రస్తుతం…

Read More

వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు : అశ్విన్

వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించిందిఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైన తర్వాత, ఆ జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 200 పరుగులు దాటించినా, ఫలితం లేకపోయింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో…

Read More

శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్

కృత్రిమ మేధ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల అవసరం అమాంతం పెరిగింది. దీంతో భారీ స్థాయిలో మెమొరీ చిప్‌లకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ చిప్‌ విభాగం అనూహ్య లాభాలను నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆదాయం 49 రెట్లు పెరగడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.చిప్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు రూ.3.25 కోట్ల మేర భారీ ప్రోత్సాహక నగదు…

Read More

Gold Silver Rates: ఐదు రోజుల పతనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. విజయవాడలో గోల్డ్ రేట్స్ ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరుకుంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ.1,47,700ల నుంచి 1,50,000కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ. 1,20,850ల నుంచి 1,22,730కి పెరిగింది. Source link

Read More

మేమూ బొద్దింకలమే.. జనరేషన్ జెడ్ చూస్తోంది : వైఎస్ జగన్

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి మెగా డీఎస్సీ పరీక్ష, నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డీఎస్సీకి సంబంధించి వెలుగులోకి వస్తున్న వాస్తవాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలతో లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని,…

Read More

Weekly Numerology Horoscope: ఏప్రిల్ 27 నుండి మే 3 మీ జాతకం ఇదే.. మీరు పుట్టిన డేట్ నంబర్ ఆధారంగా ఫ్యూచర్ తెలుసుకోండి |

Last Updated:Apr 28, 2026 11:48 AM IST Weekly Numerology Horoscope: గణేశుడు 1 నుండి 9 వరకు గల సంఖ్యలకు వృత్తి, ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, అదృష్ట సంఖ్యలు , రంగులకు సంబంధించిన వారపు సంఖ్యాశాస్త్ర అంచనాలను అందిస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ ఆధారంగా వారం మీ జాతకం తెలుసుకోండి. Source link

Read More

విజయకేతనముతో పదవ తరగతి పరీక్షా ఫలితాలు మోగించిన యశోద పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 173 మంది లో 590 మార్కులకు పైగా నలుగురు విద్యార్థులు, 580 మార్కులు పైగా 28 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 79 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. అనంతరం…

Read More

Srisailam Temple Hundi Collections | 33 రోజుల్లో శ్రీశైలం హుండీ ఆదాయం రూ.4 కోట్లు

శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తి కాగా భక్తుల సమర్పణలు భారీగా నమోదు అయ్యాయి. మొత్తం రూ.4.83 కోట్ల నగదు హుండీ ఆదాయం నమోదు అవ్వగా, 162.2 గ్రాముల బంగారం మరియు 4.18 కిలోల వెండి కూడా లభించినట్లు అధికారులు తెలిపారు.#srisailam #hundicolletions #Apnews Source link

Read More

Wedding Season: ఎటు చూసినా పెళ్లి బాజాలే.. వధూవరులతో కళకళలాడుతున్న రత్నగిరి కొండలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 09, 2026 1:18 PM IST Wedding Season: అన్నవరం రత్నగిరి కొండలపై వివాహాల రద్దీ, కొత్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, వ్రతంతో ఆశీర్వాదాల కోసం భారీగా తరలివస్తున్నారు + News18 ఆ కొండపై వధూవరులు ఒకటైతే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్తుందట, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కొండపై కొలువైన స్వామి చూసుకుంటారని ఎంతో నమ్మకంతో ఒకటైన వధూవరులు చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే…

Read More

Live News Today: రఘురామకృష్ణంరాజుపై ఆకస్మాత్తుగా దాడి.. రాములవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన సంఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More