మస్కిటో కాయిల్స్ అవసరం లేదు.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే దోమలు పారిపోతాయి..!

దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తాయి. రసాయనాలు హానికరం. తులసి, వేప, యూకలిప్టస్ వంటి మొక్కలు దోమలను నివారించడంలో సహాయపడతాయి. Source link

Read More

శత వసంతాల సరస్వతీ నిలయం – Visalaandhra

భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలుస్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలుఅలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలువిశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు…

Read More

Road Safety: వైజాగ్ రైడర్స్ జాగ్రత్త.. మీ స్పీడ్‌ను పట్టుకునేందుకు ‘లేజర్ గన్స్’ వచ్చేశాయ్.. రూల్స్ అతిక్రమిస్తే చలానా బాదుడే! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 12:20 PM IST నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ కృషితో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ రెండు స్పీడ్ లేజర్ గన్స్ అందజేశారు. విశాఖలో రోడ్లపై స్పీడ్ వెళ్తున్నారా..! ఈ లెజర్ స్పీడ్ గన్ మీకు చలానా వేస్తుంది  అతివేగం ప్రమాదకరమని, ఎన్నిచోట్లసైను బోర్డులు కనిపిస్తున్నా, అధికారులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదని, యువత స్పీడ్ గా వెళ్తేనే కిక్కు అనుకుంటూ…

Read More

గూడు ఘోష

. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో…

Read More

దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..

-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ…

Read More

Diesel Shortage in Tirupati | తిరుపతిలో డీజిల్ కొరత.. బంకుల్లో వాహనాల రద్దీ!

తిరుపతిలో డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు తగ్గిపోవడంతో, డీజిల్ అందుబాటులో ఉన్న కొద్దిమంది పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే ట్రక్కులు, కార్లు, ఆటోలు, ఇతర వాణిజ్య వాహనాలు క్యూలలో నిలబడటం వల్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. డీజిల్ దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో ప్రజలు ముందుగానే నిల్వ చేసుకోవాలని ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి మరింత…

Read More

Chicken Price: భారీగా తగ్గిన చికెన్ ధర.. కారణాలు ఇవే..!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

ఆచార్య రాచపాళెంకు అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం

ప్రసిద్ధ అభ్యుదయ కవి అడిగోపుల వెంకటరత్నం పేరున ఆయన కుటుంబసభ్యులు నెలకొల్పిన “అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం” 2026వ సంవత్సరానికి గాను ప్రసిద్ధ అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ఇవ్వాలని నిశ్చయించారు. జులై నెల రెండవవారంలో తిరుపతిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం రాచపాళెంకు అందజేస్తారు.అరÆ శతాబ్ద కాలం సాహిత్య సేవలో ముప్‌పై గ్రంథాలతో అభ్యుదయ కవిత్వాన్ని సమృద్ధి చేసిన అడిగోపుల వెంకటరత్నం స్మారక పురస్కారం, తెలుగు సాహిత్య విమర్శను అరÆ శతాబ్ద…

Read More

AP Telangana Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో ఇక వర్షాల బీభత్సం. |

ఇక ఎండల విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. Source…

Read More

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం

అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు.. సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు…

Read More