Headlines

మరింతగా ప్రజలతో మమేకం కావాలి

ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయా టాక్సీ యూనియన్, విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ సంయుక్తంగా చేపట్టిన సీపీఐ నిధి సమీకరణ కార్యక్రమాన్ని దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో టాక్సీ యూనియన్లకు విశిష్టమైన…

Read More

భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్

. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే. నేడు అభివృద్ధి-సంక్షేమం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు…

Read More

హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

కాలేజీ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన విశాలాంధ్ర – నార్పల..నార్పల మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విషాదంలో ముంచెత్తింది. మండల పరిధిలోని జంగమరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి కురుబ రాజా కుమారుడు యశ్వంత్ కుమార్ (17) కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నాడు.గత రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని యశ్వంత్…

Read More

రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణం: షర్మిల

వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి…

Read More

రిలయన్స్‌ కన్స్యూమర్ మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీ పరిచయం

విశాలాంధ్ర/హైదరాబాద్: రిలయన్స్‌ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్ (ఆర్సీపీఎల్), భారతదేశపు అత్యంత ఇష్టమైన చాయ్ సమయపు ఆచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీని (ధర రూ.5) విడుదల చేయడంతో, తన మాలిబన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. టీలో బిస్కెట్లను డిప్ చేసి తినడానికి ఇష్టపడే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీ, గొప్ప వెన్న రుచిని, సంతృప్తికరమైన కరకరలాడే అనుభూతిని మరియు టీలో డిప్ చేయడానికి అనువైన బలమైన…

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ! |

Last Updated:Feb 20, 2026 1:36 PM IST తిరుమల తిరుపతి దేవస్థానాలు మే నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల తేదీలు ప్రకటించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవాలి. Source link

Read More

Vizianagaram | పవన్ సారూ.. మాకు రోడ్డేయండీ.. మేం చదువుకుంటాం! |

Last Updated: Feb 25, 2026, 16:31 IST విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పమానువలస, పల్లపుదుంగాడ గ్రామాలకు చెందిన గిరిజన చిన్నారులు రోడ్డు సమస్యపై వినూత్న నిరసన చేపట్టారు. గుంతలతో నిండిన దారిలోనే నిలబడి, మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ధరించి తమ బాధను తెలియజేశారు. “డిప్యూటీ సీఎం సార్.. మాకు రోడ్డు వేయండి.. మేము చదువుకుంటాం” అంటూ చిన్నారులు హృదయాన్ని కదిలించే విజ్ఞప్తి…

Read More

Weather hyderabad: నైరుతీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. IMD తీపికబురు.. అనుకూల వాతావరణం |

దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులవైపు నైరుతీ రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి అని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈ వారం చివరి నాటికి నైరుతీ గాలులు ఇటుగా వస్తాయని IMD తెలిపింది. దానికి తోడు.. శ్రీలంకకు ఉత్తరం వైపున ఒక అల్పపీడనం మే 11 సాయంత్రం వేళ ఏర్పడింది. అది బలంగా, స్థిరంగా ఉంది. వచ్చే 48 గంటల్లో అది మరింత బలపడే ఛాన్స్ ఉంది. దాని కారణంగా…

Read More

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని…

Read More

అధిక వడ్డీ వ్యాపారస్తుల దౌర్జన్యాలను అరికట్టాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ,ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లోని కేశవ నగర్ లో సైకిల్ షాపు గాలి మిషన్ ద్వారా ఉపాధి పొందుతున్న హరికృష్ణ అనే అతనిపై అధిక వడ్డీ వ్యాపారస్తులు దాడి చేయడాన్ని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి విషయాన్ని పూర్తిగా…

Read More