Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు, రేపు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం(28-03-26): శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (16) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.  రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు. ఆయా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అలాగే రేపు…

Read More

watermelon: పుచ్చకాయ ఇలా తింటున్నారా.. వైద్యులు చెప్పే షాక్ ఇచ్చే నిజాలు ఇవే..! very cold watermelon harms digestion doctor warning. |

Last Updated:Apr 08, 2026 11:31 PM IST విశాఖపట్నం పద్మశ్రీ హాస్పటల్ డాక్టర్ రామ్ కుమార్ హెచ్చరిక, ఫ్రిజ్ లో అతి చల్లని పుచ్చకాయ జీర్ణక్రియ, గొంతు సమస్యలు పెంచుతుందని, తాజాగా స్వల్ప చల్లదనంతో తినాలని సూచన Source link

Read More

గడిచిన కాలం మళ్లీ రాదు – Visalaandhra

గల్ఫ్‌లో అమెరికా స్థావరాలకు రక్షణ ఉండదుపశ్చిమాసియాపై పట్టుకోల్పోయిన అగ్రరాజ్యంమరో 25 ఏళ్లలో ఇజ్రాయిల్ కనిపించదుఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ తెహ్రాన్: గడిచిన కాలం తిరిగి రాదని, అమెరికాకు గల్ఫ్ దేశాలు ఇంకెప్పటికీ స్వర్గధామాలుగా ఉండవని ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ వ్యాఖ్యానించారు. ఆయన టెలిగ్రామ్ వేదికగా మంగళవారం అమెరికానుద్దేశించి పోస్టు పెట్టారు. ‘అమెరికా స్థావరాలకు గల్ఫ్ రాజ్యాలు కవచాలుగా ఉండవు, ఈ ప్రాంతంలో వాషింగ్టన్‌కు ఇకపై స్వర్గధామం అంటూ ఏదీ లేదు. అమెరికాకు మునుపటి హోదా కూడా…

Read More

మోదీ, దీదీ దొందూదొందే: రాహుల్ గాంధీ

కోల్‌కతా: పేదలను పక్కన పెట్టి, పెద్దలను పెంచడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మమత ఒకే దోరణితో నడుస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి విమర్వించారు. వీరిద్దరూ అధికారం కోసం ఎంతటిదానికైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. హుగ్లీ జిల్లా సెరాంపోర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ ‘మోదీ తనను తాను దేశభక్తునిగా చెప్ప్పుకుంటారు కానీ దేశాన్ని అమ్మేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ధనికులకు అండగా నిలుస్తున్నారే తప్ప పేదలకు కాదని, కేంద్రంలో…

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

Maha Shivaratri: వెయ్యేళ్ల చరిత్ర.. చోళుల నాటి శిల్పకళ! సారిపల్లి దిబ్బలింగేశ్వరుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. |

Last Updated:Feb 15, 2026 4:47 PM IST సారిపల్లి శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం చంపావతి నది తీరాన వెయ్యి ఏళ్ల చరిత్ర, చోళ రాజుల శిల్పకళతో మహాశివరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడింది. + సారిపల్లిలో వెయ్యేళ్ల చారిత్రక దిబ్బేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుక విజయనగరం జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ సమీపాన వెలసిన శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంపావతి…

Read More

Telangana News Updates: తెలంగాణలో వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం |

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వెంటనే.. తెలంగాణలో దివ్యాంగులకు ఊరట కలిగించేలా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇకపై దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం చెయ్యవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం జవో 47ని జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల కోసం ఒకట్రెండు సీట్లు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని.. దివ్యాంగులు అక్కడ…

Read More

ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్‌లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన…

Read More

తాగునీటి సమస్యకు పరిష్కారం…

విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ…

Read More

మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…

Read More