సుహాస్ సినిమా పేరు మార్పు

హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇటీవల సెన్సార్ బోర్డు ఆంక్షలతో దర్శకనిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల విడుదలైన సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రానికి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో దానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్‌ను ‘ఫ్రెండ్లీ కపుల’గా మార్చాలని బోర్డు సూచించినా, చిత్ర యూనిట్ మాత్రం అందుకు నిరాకరించింది. గత నెలలో కూడా ‘వానర’ అనే చిన్న సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో సుహాస్, శివాని నగరం జంటగా…

Read More

Heatwave Warning: ఏప్రిల్‌లో 50డిగ్రీలు టచ్ అవడం పక్కా.. ఈసారి ఎండలకు డీప్ ఫ్రై అవ్వాల్సిందే, జాగ్రత్త | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 20, 2026 6:19 PM IST Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే మాసం రావకముందే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 50 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. + Heatwave Warning Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు….

Read More

ఆస్పత్రి నుంచిభారతీరాజా డిశ్చార్జ్ – Visalaandhra

చెన్నై: ప్రముఖ సినీ దర్శకులు భారతీరాజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పైగా ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో నగరంలోని ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తన కుమారుడు మనోజ్ హఠాత్తుగా చనిపోవడంతో తీవ్రంగా కుంగిపోయిన భారతీరాజా… గత యేడాది డిసెంబరులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై…

Read More

వడ్డించేవాడు

చింతపట్ల సుదర్శన్ ఈ భూమ్మీదకు వచ్చిన ఏ ప్రాణి అయినా తను ఎందుకు ఈ లోకంలోకి వచ్చిందో, ఏం చేయడానికి వచ్చిందో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించాల్సిందే అనుకుంటూ కళ్లు మూసుకుంది డాంకీ. కాసేపటికి “గాల్లో తేలుతున్నట్టుందే” అనుకుంది. ఎక్కడ ఉందో తెలీదు కానీ, ఓ ఎత్తయిన కుర్చీ మీద కూచున్న అపరిచితుడు కనపడ్డాడు. తమరెవరు సార్! నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనడిగింది డాంకీ. నువ్వు లోకంలోకి ఎందుకు వచ్చావో ఏం చెయ్యడానికి వచ్చావో అని ఆలోచించావు…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

విల్సన్ పాల్ విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను…

Read More

Sri Talupulamma: లైన్ లేకుండా దర్శనం.. తలుపులమ్మ దేవస్థానంలో డిజిటల్ సేవలు మొదలు..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 26, 2026 10:11 PM IST Sri Talupulamma లోవ క్షేత్రం భక్తి ప్రకృతి సోయగాలతో ఆకట్టుకుంటూ ఆధునిక డిజిటల్ సిస్టమ్ PhonePe పేమెంట్లతో దర్శన సేవలు అందిస్తూ మరింత ప్రసిద్ధి చెందుతోంది. + తలుపులమ్మలోవక్షేత్రంలో డిజిటల్ మిషన్స్ భక్తుల రద్దీరీత్యా ప్రారంభించిన కలెక్టర్ ఉత్తరాంధ్రలో భక్తి, ప్రకృతి సోయగాలు కలిసిన పవిత్ర స్థలంగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ (Sri Talupulamma) అమ్మవారి ఆలయం లోవ క్షేత్రం ఇటీవలి కాలంలో మరింత ఆకర్షణీయంగా మారుతోంది….

Read More

11 నెలల చిన్నారికి కొత్త జీవితం.. విశాఖలో అరుదైన సర్జరీ సక్సెస్..! Visakhapatnam Medicover doctors save eyesight of 11 month old baby. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 5:07 PM IST Visakhapatnamలో Medicover Woman and Child Hospitalsలో 11 నెలల చిన్నారి ప్రాణాపాయ మెదడు వ్యాధి నుంచి డా. సాయి సునీల్ కిషోర్ బృందం Tocilizumabతో కాపాడింది. శిశువుకు అరుదైన చికిత్స.. బ్రెయిన్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. వి వైద్యరంగంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 11 నెలల చిన్నారిని వైద్యులు కాపాడిన ఘటన విశాఖలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Medicover Woman &…

Read More

కంప్యూటర్ ప్రింట్‌లా చేతిరాత.. 70 వేల సర్టిఫికెట్లపై అక్షరాల ముద్ర వేసిన ఏయూ లైబ్రేరియన్..! B Yarraji Reddy handwriting secrets revealed at Andhra University. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 26, 2026 3:30 PM IST ఆంధ్ర యూనివర్సిటీలో బి. యర్రాజీ రెడ్డి చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు, 70 వేల సర్టిఫికెట్లపై ఆయన రాత, విద్యార్థులకు ఉచితంగా దస్తూరి నేర్పిస్తూ భవిష్యత్తు మారుస్తున్నారు. + ఆయన చేతిరాతతో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు పేపర్‌పై ఆయన అక్షరాలు కనిపిస్తే అది చేతిరాత అనిపించదు, కంప్యూటర్ ప్రింట్ తీసినట్టే ఉంటుంది. అక్షరాల్లో ఆ అందం, ఆ క్రమబద్ధత కనిపిస్తాయి. ఎంతోమంది విద్యార్థులకు చేతిరాత ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. రాత…

Read More

ఉత్కంఠ పోరులో భారత్ విజయం – ఫైనల్‌లోకి టీమిండియా

. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం. భారత్ 253/7, ఇంగ్లాండ్ 246/7 ముంబయి : టీ20 ప్రపంచ కప్ 2026 లో భారత్ నాలుగోసారి అత్యంత ఉత్కంఠతో ఫైనల్‌కి చేరుకుంది. భారత జట్టు 2007, 2014, 2024లలో కూడా ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం చేజిక్కిచుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ముంబైలోని…

Read More

SC Commission Chairman K.Jawahar at Kanipakam | కాణిపాకంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కె జవహర్ | #local18v

చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే జవహర్ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందేలా సహకరించారు.#KJawahar #Kanipakam #vinayakatemple Source link

Read More