మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం..

సీనియర్ సివిల్ జడ్జి టి. వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము అని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ధర్మవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వారు…

Read More

AP Census 2027: ఏపీ ప్రజలకు అలర్ట్.. జనాభా లెక్కల్లో తప్పు చెబితే ఫైన్, జైలు శిక్ష కూడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1948 జనగణన చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులను అడ్డుకున్నా కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ ఇది భయపెట్టడానికి కాదు. సరైన డేటా ద్వారా మన రాష్ట్రం మరింత మంచి పాలన, మంచి సౌకర్యాలు పొందడానికి మాత్రమే. ఏపీలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంది. ఈ సమయంలో ప్రజలు స్వయంగా తమ డేటాను యాప్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇందుకు ఏపీ సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు. ప్రభుత్వ గృహ గణన…

Read More

Heatwave vs Rain: 44°C దాటిన ఉష్ణోగ్రతలు.. 288 మండలాల్లో ఎండల మంట, పక్కనే వర్ష సూచనలు..! Andhra Pradesh heatwave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ Prakhar Jain తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మొత్తం 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగనుండగా, ఎల్లుండి 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 94 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read More

వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..

తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు…

Read More

బాలిక విషయంలో రాజకీయం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పా జంక్షన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇదేనని.. వారి మాటలనే తాను నమ్ముతానని పేర్కొన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే…

Read More

సజ్జలదిన్నెలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

11 మంది అరెస్ట్.. నగదు, సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాధీనం విశాలాంధ్ర-తాడిపత్రి: మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.44,820 నగదు, 7 సెల్‌ఫోన్లు, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి…

Read More

అంబటి రాంబాబుకు బిగుస్తున్న ఉచ్చు – Visalaandhra

నేడు నాలుగు పిటిషన్లపై కోర్టు విచారణ.. రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలింపు! పీటీ వారెంట్ పై నేడు తీర్పును వెలువరించనున్న గుంటూరు కోర్టువైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, పాత కేసులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ…

Read More

తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయ్యాక..పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు..?

ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై సుప్రీంకోర్టు అసంతృప్తిసమాజంలో ఒకసారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల వచ్చాక కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ఎందుకని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్్ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు…

Read More

శాంతిభద్రతల పరిరక్షణకు కలిసి పని చేద్దాం

విశాలాంధ్ర-​రాప్తాడు : నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడు మండల మెజిస్ట్రేట్ మరియు తహశీల్దార్ పి. విజయకుమారిని శనివారం రాప్తాడు అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ సి. వెంకటేశులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా వారు మండలంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ, రెవెన్యూ పరంగా ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు రెవెన్యూ…

Read More

రాయలసీమలో చింతపండు బంగారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు ఇస్తున్న భారీ వ్యాపారం..! tamarind business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 15, 2026 11:04 PM IST రాయలసీమలో చింతపండు ప్రధాన వాణిజ్య పంటగా మారి వేలాది మందికి ఉపాధి ఇస్తోంది, గింజలతో తయారయ్యే టామరిండ్ కెర్నల్ పౌడర్‌కు పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉంది + గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ప్రధాన ఆధారంగా మారిన చింతపండు… రాయలసీమ ప్రాంతం అంటే చింత చెట్లకు ప్రసిద్ధి. అక్కడి వాతావరణం ఈ చెట్ల పెరుగుదలకు అనుకూలంగా ఉండటంతో చింతపండు ఒక ప్రధాన వాణిజ్య పంటగా ఎదిగింది. ముఖ్యంగా…

Read More