మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం..
సీనియర్ సివిల్ జడ్జి టి. వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము అని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ధర్మవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వారు…


