Shukra Gochar Effects: మార్చి 2న శుక్ర గమనంలో మార్పు.. ఈ 3 రాశుల వారికి ప్రాబ్లమ్స్, పరిహారాలు ఇవే |

Shukra Gochar Effects: హిందూ మతంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు తమ రాశిచక్రాలను, నక్షత్రరాశులను ఎప్పటికప్పుడు మారుస్తాయి. ఇది ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంచారము కొంతమందికి శుభ ఫలితాలను, ఇతరులకు సవాలుతో కూడిన ఫలితాలను తెస్తుంది. ఈ క్రమంలో శుక్రుడు మార్చి 2, 2026న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సుఖం, ప్రేమ, వైవాహిక జీవితం, సంపద, ఆకర్షణ, కళ, ఐశ్వర్యానికి కారకంగా పరిగణించబడుతుంది. Source…

Read More

ధర్మవరం పట్టు చీరల డిజైనర్‌కు చైనాలో భారతీయ చేనేతకు ప్రాముఖ్యత కలిగించిన అరుదైన గుర్తింపు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు మరియు ప్రత్యేక డిజైనర్ జూజుర్ నాగరాజు, చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న వసంత్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భారతీయ చేనేత కళను ప్రదర్శించే అవకాసం కలిగింది. జూజుర్ నాగరాజు, పట్టు చీరల డిజైనింగ్‌లో ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డులు అందడం ద్వారా ఆయన కళకు గుర్తింపు లభించింది. ఈ వసంత్ మేళా ద్వారా,…

Read More

Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…

Read More

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

Read More

వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరం…

సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలోకి వచ్చిన వారిపై కేసులు పెట్టొద్దన్న సుప్రీంకోర్టుమీడియాకు హెచ్చరికసెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి, మానవ అక్రమ రవాణా ద్వారా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులకు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సూచించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది….

Read More

Today Top 10 News: పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

చెట్లు నాటి ప్రకృతిని చల్లబరచాలి – Visalaandhra

అజిజ్ పాషా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలలో వాతావరణ మార్పు కీలకమైనది. వాతావరణ పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను సామాన్య ప్రజలు పట్టించుకోవడం లేదు . భారతదేశంలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో తీవ్ర వడగాలులు, వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో విధ్వంసకర వరదలు తరచు సంభవిస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రజల జీవనోపాధిని, వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు : అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌తో…

Read More

Elephants Death: విద్యుత్ కంచెలకు తగిలి నేలకొరిగిన గజరాజులు.. అమర్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:Mar 09, 2026 12:43 PM IST Elephant Death: తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా దగ్గర రెండు ఏనుగులు ప్రాణాలు విడిచాయి. + విద్యుత్ కంచెలకు తగిలి 2 ఏనుగుల మృతి..! Elephant Death: అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు, వన్య ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తే మృత్యువు తప్పదని మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని…

Read More

చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి

టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం సమీపంలోని రాప్తాడు చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన చెరువు వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళి, సోమర నారాయణస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్…

Read More

ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక…

Read More