CM Chandrababu | పిల్లల్ని కనేవారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా పెంపు మరియు కుటుంబాల సంక్షేమాన్ని ప్రోత్సహించేలా కీలక ప్రకటన చేశారు. కొత్త పథకం కింద మూడో పు రూ.30,000, నాలుగో బిడ్డ పుడితే రూ.40,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది.“పిల్లలు భారం కాదు.. పిల్లలే సంపద” అని పేర్కొంటూ, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. Source link

Read More

పరిశ్రమల్లో వ్యవసాయ యూరియా వాడితే కఠిన చర్యలు

జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రవి హెచ్చరిక ​విశాలాంధ్ర – రాప్తాడు: పరిశ్రమల్లో వ్యవసాయానికి వాడే యూరియాను ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (ఎం. రవి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామ పారిశ్రామిక వాడ (ఎం.ఎస్.ఎం.ఈ)లో ఉన్న ‘ఎం.ఎస్ పెయింట్స్’ తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని తయారీ విభాగంతో పాటు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు….

Read More

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ |

Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…

Read More

NTR: సీనియర్ ఎన్టీఆర్ కీలక నిర్ణయాల వెనుక ఉన్న జ్యోతిష్యుడు ఎవరు? చంద్రబాబు నమ్మేది ఎవరినో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 12, 2026 4:53 PM IST NTR Personal Astrologer: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. మరి చంద్రబాబు నమ్మే జ్యోతిష్యులు ఎవరో తెలుసా? News18 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, అప్పటి టీడీపీ కీలక నేత బీవీ మోహన్ రెడ్డి రాజకీయ వర్గాల్లో పేరుగాంచారు. 1982లో పార్టీ…

Read More

Vijayawada: విజయవాడలో దుండగుల హల్చల్.. తండ్రి ఎక్కడున్నాడో చెప్పాలంటూ 13 ఏళ్ల బాలుడి మెడపై కత్తి పెట్టి దౌర్జన్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 6:37 AM IST రాజేష్ రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. శనివారం ఉదయం రాజేష్ తన భార్యతో కలిసి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి 13 ఏళ్ల కుమారుడు హర్ష ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు పట్టపగలే ఒక ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా…

Read More

Gas Cylinder Shortage: గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ ప్రచారం.. మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఏమౌతుందో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Mar 16, 2026 11:21 AM IST Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. Gas Cylinder Shortage Gas Cylinder Shortage: అసలే గ్యాస్ కొరత సామాన్య ప్రజల్లో తీవ్రభయం కలుగుతున్న నేపథ్యంలో యూట్యూబర్ల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి కొత్త కొత్త విచిత్రమైన వార్తలు వైరల్…

Read More

పంట నష్టంపైరెండు రోజుల్లో నివేదిక – Visalaandhra

. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి,…

Read More

Goa Beach: ఇక గోవా ట్రిప్స్ మర్చిపోండి.. ఏపీలోనే గోవా బీచ్ రెడీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 8:19 PM IST Goa Beach: గోవా తరహా బీచ్ అనుభూతిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేయాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. News18 ప్రస్తుతం యువతలో గోవా ట్రిప్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. బీచ్‌లు, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్, ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో యువత గోవాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అదే తరహా అంతర్జాతీయ స్థాయి వసతులను…

Read More

ఆపరేషన్ సిందూర్ 2.0కు సిద్ధం: ఆర్మీ చీఫ్ ద్వివేది

న్యూదిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైనిక బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. భూతల, గగన, సముద్రంలో అత్యాధునిక రీతుల్లో పోరాటానికి త్రివిద దళాలు సామర్థ్యం పెంచుకుంటున్నట్టు తెలిపారు. పుణెలో శనివారం జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) 150వ పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతి తాత్కాలికమేనని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ సెకెండ్ ఫేజ్‌కు…

Read More

బస్సులో ప్రయాణిస్తుండగా వ్యక్తి మృతి..

విశాలాంధ్ర – నల్లచెరువు: తనకల్లు మండలం ఈతోడు గ్రామానికి చెందిన రామ్మోహన్ (40) అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల మేరకు, రామ్మోహన్ తన తల్లి మరియు మరో బంధువుతో కలిసి తనకల్లు వద్ద మదనపల్లి – కదిరి సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం ప్రారంభించారు. బస్సు నల్లచెరువు ప్రాంతానికి చేరుకున్న సమయంలో రామ్మోహన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే స్పందించకపోవడంతో సహ ప్రయాణికులు, కుటుంబ సభ్యులు…

Read More