Headlines

ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) భారీ ఊరట లభించనుంది. ఈ పెంపుతో కంపెనీలకు సుమారు రూ. 52,700 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు ఎదుర్కోనున్న మొత్తం నష్టాల్లో ఈ ఉపశమనం దాదాపు…

Read More

టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్‌ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్…

Read More

ఇంకా ఆలస్యం చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్‌ త్వరగా ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించే ప్రణాళిక లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.ఁఅణ్వాయుధం ఎందుకు ఉపయోగించాలి? సంప్రదాయ యుద్ధ పద్ధతులతోనే మేము ఇప్పటికే వారిని బలహీనపరిచాం. నేను దాన్ని ఉపయోగించను. ఎవరూ, ఎప్పుడూ అణ్వాయుధాలను ఉపయోగించకూడదుఁ…

Read More

పదో తరగతి పాస్ అయ్యారా..? వెంటనే జాబ్ కావాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! andhra pradesh iti admissions 2026 begin applications open until. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 21, 2026 8:06 PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం, జూన్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు, మే 19 నుంచి జులై 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరి News18 పదో తరగతి పూర్తి చేసిన తర్వాత త్వరగా ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకునే విద్యార్థులకు ఐటీఐ కోర్సులు మంచి అవకాశంగా మారుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీలు పూర్తి చేసిన వారికీ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువవుతున్న…

Read More

Vijayawada: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఔటర్‌లో నిరీక్షణకు చెక్.. ‘శాటిలైట్’ స్టేషన్లు సిద్ధం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 16, 2026 6:21 AM IST స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు ఖాళీ లేక గంటల తరబడి నగరం బయటే ఆగిపోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే రాయనపాడు, గుణదల స్టేషన్లను అత్యాధునిక ‘శాటిలైట్ స్టేషన్లు’గా తీర్చిదిద్దింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడలో ప్రయాణికుల ప్రధాన సమస్య అయిన ‘ఔటర్ నిరీక్షణ’కు త్వరలోనే తెరపడనుంది. సికింద్రాబాద్ నుండి వచ్చే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అయినా,…

Read More

AP News: మండలిలో ‘లడ్డూ’ రగడ.. వైసీపీ Vs కూటమి సభ్యుల మధ్య మాటలయుద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 2:10 PM IST Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో దుమారం రేపింది. మంత్రులు, సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. News18 తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పెను దుమారం రేపింది. ఈ సున్నితమైన, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. దాదాపు…

Read More

Pawan Kalyan: తమిళనాడు ఎన్నికల రణరంగంలోకి పవన్ కళ్యాణ్.. DMKకి పెద్ద షాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్ కళ్యాణ్ రానుండటంతో తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఎన్‌డీఏ కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి అధినేతగా, ఆయన AIADMK-బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడులో 15-20 శాతం తెలుగు మాట్లాడే ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎన్‌డీఏ వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. ఇది డీఎంకే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఏబీపీ అంచనా వేసింది. తమిళనాడు రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? – ప్రస్తుతం డిఎంకె (DMK)…

Read More

ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన వెంకీ (12) అను బాలుడు తన తోటి స్నేహితులతో అదే గ్రామంలో గల బావిలోకి ఈతకు వెళ్లి, ఈత సరిగా రాక వెంకీ అనే విద్యార్థి బావిలోనే మునిగి మృతి చెందాడు. వెంకీ అనే విద్యార్థి ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని తెలిపారు. మృతుని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు…

Read More

పప్పూరు పంచాయతీలో సర్వేలను పరిశీలించిన ఎంపీడీవో మమతా దేవి…

విశాలాంధ్ర – నార్పల: – మండల పరిధిలోని బి. పప్పూరు గ్రామపంచాయతీలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేతో పాటు జనగణన పనులను ఎంపీడీవో మమతా దేవి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె స్థానిక పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమీక్షించి, పారిశుద్ధ్య పనులు నిరంతరం నిర్వహించాలని, అలాగే గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్‌తో కలిసి పప్పూరు గ్రామంలో…

Read More

పంట నష్టంపైరెండు రోజుల్లో నివేదిక – Visalaandhra

. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి,…

Read More