ఆ ముగ్గురే కీలకం
ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, సీఐ స్నేహితుడి కోసం సిట్ గాలింపుసాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతం విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, మృతదేహాన్ని తరలించడం, ఆధారాలు చెరిపివేయడానికి జరిగిన కుట్రలో మరో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని,…


