Sri Rama Navami: ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలు.. హరిద్ర ఘటనం అంటే ఏమిటో తెలుసా..?

Sri Rama Navami Ontimitta: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకొని అన్ని రామాలయాలు ముస్తాబవుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని అత్యంత ప్రాచీన ఆలయమైన శ్రీకోదండరామస్వామి ఆలయం భక్తి వాతావరణంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి శుభారంభం జరిగింది. Source link

Read More

Top10 News: ఈరోజు టాప్10 న్యూస్.. సూటిగా సుత్తి లేకుండా మీకోసం

Top 10 News: మార్చి 13వ తేదీన టాప్ వార్తలేంటి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. దేశంలో ముఖ్యమైన వార్తలు? అలాగే అంతర్జాతీయంగా ముఖ్యమైన వార్తలు ఏమిటి? న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు మీకోసమే. Source link

Read More

విజయవాడ దుర్గమ్మ బంగారాన్నే కొట్టేసే ప్లాన్.. ఇంద్రకీలాద్రిపై ఇదేం కథ?.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:41 PM IST గమనించ దగ్గ విషయం ఏమిటంటే, కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే నాలుగోసారి. ఇప్పటికే సీసీ కెమెరాలు, పర్యవేక్షణ కమిటీ ఉన్నప్పటికీ అక్రమాలు ఆగకపోవడం పై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. News18 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భక్తులు సమర్పించిన బంగారు…

Read More

కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు : కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని టీడీపీ బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, మండల ప్రధానకార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బూత్ యూనిట్ ఇంచార్జీ తలారి అంజి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మిపేటలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందు…

Read More

తిరుమలలో దివ్య వైభవం.. పద్మావతి-శ్రీనివాసుల పరిణయోత్సవం ఘన ముగింపు..! Tirumala Parinayotsavam |

Last Updated:Apr 29, 2026 9:39 PM IST తిరుమలలో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల మూడు రోజుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి, భారీగా భక్తులు పాల్గొన్నారు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు సహా అధికారులు హాజరు + News18 తిరుమలలో భక్తిరసాన్ని పరచిన శ్రీ పద్మావతి-శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిన ఈ దివ్యోత్సవాల చివరి రోజు మరింత విశేషంగా సాగింది. సాయంత్రం శ్రీవారి…

Read More

ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన జ‌రిగింది. ఈ చారిత్రక ప్రాజెక్టుతో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ.. ఇకపై ఃడేటా సిటీఃగా ప్రపంచ పటంలో నిలవనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.శంకుస్థాపన కార్య‌క్ర‌మం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు…

Read More

ప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-ప్రజలు తమ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తతో వారి యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక కాకాని నగర్ లో శాసనసభ్యులు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పలువురు వినతులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారులు స్పష్టంగా…

Read More

Visakhapatnam: విశాఖ యువతి మృతి ఘటనలో ఆరుగురికి రిమాండ్! వివరాలు వెల్లడించి ఏసీపీ నరసింహమూర్తి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 4:38 AM IST సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం, ఒక యువతి ప్రాణం బలితీసుకోవడానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ద్వారకా ఏసీపీ ఎ. నరసింహమూర్తి వెల్లడించారు. Visakhapatnam Visakhapatnam: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సరదాగా గడపడానికి వెళ్లిన చోట స్నేహితుల…

Read More

మహిళా రిజర్వేషన్ మార్గదర్శి

భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ…

Read More

తాడిపత్రి లో జోరుగా మట్కా దందా …

పేదల నివాస ప్రాంతాలే లక్ష్యంగా మట్కా నిర్వహణ… మట్కా మహమ్మారి కాటులో తాడిపత్రి పేదలు ఆన్లైన్, వాట్సాప్లలో మట్కా నిర్వహణ. విశాలాంధ్ర – తాడిపత్రి: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని మట్కా నిర్వాహకులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక్క రూపాయికి 90 రూపాయలు” అనే ఆశ చూపిస్తూ తాడిపత్రి పట్టణంలోని పేద ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. రోజంతా కష్టపడి…

Read More