Headlines

విజయవాడ రెయిన్‌బో చిల్డ్రన్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

విజయవాడలోని ప్రముఖ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రిలో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. విజయవాడ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఎలక్ట్రికల్ బోర్డులో మంటలు ప్రారంభమవడమే కాకుండా, వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఊపిరాడక, ఏం జరుగుతుందో తెలియక…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Nellore Collectors Inspections at Petrol Bunks | పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసిన కలెక్టర్

ఆంధ్రప్రదేశ్: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పెట్రోల్ పంపులను తనిఖీ చేశారు. ఇంధన కొరత లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని ఆయన అన్నారు. Source link

Read More

దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ

న్యూదిల్లీ: దల్జీత్ దోసాంజ్, జాన్వీ కపూర్‌లతో కూడిన తన ప్రచార కార్యక్రమాన్ని కోక కోలా బుధవారం ప్రకటించింది. ఇది దైనందిన జీవితంలోని క్షణాల్లోకి “కోకకోలా హాఫ్ టైమ” అనే భావనను సజీవంగా తీసుకువస్తుంది. ఈ ఆలోచనకు వ¶లాధారం ఒక నమ్మకం: అదేమిటంటే, ఒక ‘హాఫ్ టైమ’ (విరామ సమయం) కేవలం ఆ రోజు కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని తిరిగి ఆ కార్యకలాపాల్లోకి ఉత్సాహంగా తీసుకువ్లెలా ఉండాలి. కోకాకోలా తన రుచికరమైన, ఉత్తేజకరమైన…

Read More

ప్రజాస్వామ్య ప్రక్రియకు బీజేపీ తూట్లు – Visalaandhra

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపాటున్యూదిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె…

Read More

Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 4 నుంచి రబీ ధాన్యం సేకరణ.. 23 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 8:01 AM IST ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రబీ (వేసవి) సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను…

Read More

TTD Accommodation: తిరుమల భక్తులకు అలెర్ట్.. వసతి గదుల కేటాయింపులో టీటీడీ కొత్త నిబంధనలు! |

Last Updated:May 09, 2026 7:08 AM IST TTD Accommodation: తిరుమలలో 7800 గదులు మాత్రమే, కుటుంబాలకు ప్రాధాన్యం, ఒంటరి, అవివాహిత జంటలకు గదులు లేవు, టీటీడీ ఐదు పీఏసీల్లో 9336 ఉచిత లాకర్లు, స్నానం, అన్నప్రసాదం సదుపాయాలు కల్పించింది Source link

Read More

అనకాపల్లి నూకాంబిక జాతరకు కట్టుదిట్టమైన భద్రత.. భక్తులకు భారీ ఏర్పాట్లు..! Nookambika Ammavari Jathara in Anakapalli Tight Security for Devotees. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 5:26 PM IST అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. News18 అనకాపల్లిలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభం కావడంతో పట్టణం మొత్తం భక్తి ఉత్సాహంతో కళకళలాడుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న…

Read More

నిస్వార్థము, ఐక్యత ఉన్నప్పుడే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయి.. కైపా ద్వారకనాథ శర్మ

విశాలాంధ్ర ధర్మవరం;; నిస్వార్థముతో ఐక్యత ఉన్నప్పుడే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయని కైపారక నాథ శర్మ, ముఖ్య అతిథులు దేశాయి పనిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో బ్రాహ్మణ కుటుంబీకులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్, డీఎస్సీలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను వారు పంపిణీ చేశారు. పదవ తరగతి విద్యార్థులలో కైప వజ్ర నగేశ్వర్ శర్మ, ఉదయ్…

Read More

Pithapuram Political War: పవన్ కల్యాణ్ ఇలాఖాలో ఇలఖత మఫిలియా.. మెగా బ్రదర్ నాగబాబు సైలెంట్ దేనికి సంకేతం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 24, 2026 11:41 AM IST Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరుకుంది. స్థానిక టీడీపీ నేత వర్మ మాజీ ఎమ్మెల్యే దొరబాబు మధ్య వర్గవిభేదాలు కాస్తా జనసేన, టిడిపి మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసింది. + Pithapuram Political War Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం…

Read More