తిరుమలలో ఇంధన కొరత: టీటీడీ జోక్యం, భక్తుల కోసం ప్రత్యేక చర్యలు.

తిరుమలలో ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, నిల్వల వివరాలను తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం హెచ్‌పీ పెట్రోల్ బంకులో సుమారు 1000 లీటర్ల పెట్రోల్, 3000 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి మరిన్ని ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా జరగనుంది. ఇంధన సరఫరాను సమర్థవంతంగా…

Read More

మండలం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి

-టిడిపి మండల ఇంచార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం ప్రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. బుధవారం మండలంలోని హంపాపురం గ్రామం నుండి చిగిచెర్ల మెయిన్ రోడ్డు వరకు, చిగిచెర్ల మెయిన్ రోడ్డు నుంచి యలమకూరు ఆంజనేయ స్వామి గుడి వరకు, బీసీ హాస్టల్ నుంచి చెత్త నుంచి సంపద కేంద్రం వరకు…

Read More

Gas Connections: వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కనెక్షన్ పేరు మార్పిడిపై కొత్త రూల్స్! ఇలా చేయకపోతే ఇక గ్యాస్ రాదు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 23, 2026 6:43 AM IST Gas Connections: చిత్తూరు జిల్లాలో IOCL, HPCL, BPCL గృహ ఎల్‌పీజీ వినియోగదారులలో సుమారు 20 నుంచి 23 వేల మంది e-KYC లేక మరణించిన వారి పేర్లపై కనెక్షన్లతో ఉండగా, నిబంధనలు పాటించకపోతే కనెక్షన్లు రద్దు అవుతాయని హెచ్చరిక News18 ఇంటి అవసరాలకు ఉపయోగించే గృహోపయోగ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఆయిల్ కంపెనీలు, గ్యాస్ సరఫరా ఏజెన్సీలు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. చనిపోయిన…

Read More

అంజన్ రెడ్డి పై మంత్రి అనుచరుల దాడిపై తీవ్ర నిరసన

కర్నూలు రౌడీలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ పిఏ హరీష్ బాబు తో పాటు ఆరు మంది హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి చేసిన ఘటన దారుణమని మంత్రి అనుచరులను, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంజన్ రెడ్డి సోదరుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ…

Read More

వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్

వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన…

Read More

Gas Burner Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్ నల్లగా మారిందా..? కేవలం రూ. 10 ఖర్చుతో మీ స్టౌవ్ మెరిసేలా చేసుకోండి

Gas Burner Cleaning Method: పండగలు, వేడుకల సమయంలో అనేక రకాల వంటకాలు వండటం వల్ల గ్యాస్ బర్నర్లు చాలా మురికిగా మారుతాయి. మసి మరమ్మత్తు చేయలేని విధంగా పేరుకుపోతుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు ఉపయోగించండి. కేవలం 10 రూపాయలతో శుభ్రంగా మారతాయి. Source link

Read More

నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన టమోటా ధరలు.. రైతన్నల ఆశలు ఆవిరి..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 5:00 PM IST చిత్తూరు వీకోట మార్కెట్‌లో టమోటా 15 కేజీల బాక్స్ ధర నాలుగు రోజుల్లో 400 500 నుంచి 150 200కి పడిపోవడంతో, ఎండలు దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు + వీకోట మార్కెట్లో నాలుగు రోజుల మునుపు టమోటా 15 కేజీల బాక్స్ ధర రూ.500 నేడు ఘోరం కొన్ని నెలలుగా టమోటాకు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలకు ఒక్కసారిగా ఆశ…

Read More

Tirupati Petrol Bunk Owner Distributes Free Fuel | తిరుపతిలో ఉచితంగా పెట్రోల్.. ఎగబడ్డ జనం

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత వదంతులతో ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతుంటే, తిరుపతిలో ఒక బంక్ యజమాని ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.#tirupati #petrolbunk #apnews Source link

Read More

Chandrababu: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఫొటోలు చూసేయండి |

అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చామని, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. Source link

Read More

Job Mela: ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13న 'నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా'.. వెంటనే అప్లై చేయండి

విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 13న ప్రధాని నేషనల్ అప్రెంటిస్ మేళా, మ్యాట్రిక్స్ లేబొరేటరీ వరుణ్ మోటార్స్ శ్యాంసంగ్ వోల్టాస్ ఎల్జీ తదితర కంపెనీలు పాల్గొని స్టైపెండ్ శిక్షణ ఇస్తాయి Source link

Read More