Tirupati: మృత్యుమార్గంగా మారిన పలమనేరు బైపాస్.. ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికుల్లో వణుకు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 06, 2026 3:53 PM IST Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస ప్రమాదాలు  తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే రెండు దుర్ఘటనలతో జనం హడల్. + పలమనేరు బైపాస్ అంటే ప్రయాణికుల్లో గుబుల్అర్ధరాత్రివద్ద ఘోర రోడ్డు ప్రమాదం…తిరు Tirupati: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. పలమనేరు టూ చిత్తూరుకు వెళ్లే  బైపాస్‌లో వరుస…

Read More

ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి….

Read More

Free Bus: ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎప్పటి నుంచి, ఏ బస్సుల్లో వెళ్లొచ్చు అంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 9:41 PM IST Free Bus in AP: ఏపీలోని వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా వారికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. FREE BUS Free Bus in AP: ఏపీలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా…

Read More

543 నుంచి 850కి లోక్‌సభ స్థానాలు.. కేంద్రం సంచలన ప్రతిపాదన | తెలంగాణ వార్తలు

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఏకతాటిపైకి రావాలని కోరుతూ దక్షిణాది సీఎంలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. జనాభా ఆధారంగా చేపట్టే ఈ ప్రక్రియతో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది సీట్లు భారీగా పెరుగుతాయన్నారు. పన్నుల పంపిణీలో జరుగుతున్న వివక్షే రాజకీయంగానూ పునరావృతం కానుందని, ఈ ముప్పును అడ్డుకునేందుకు ఉమ్మడిగా పోరాడాలని ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు…

Read More

అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలను అర్చకులు సుదర్శనాచార్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు దాదాపు నూరు మందికి పైగా అనాధలకు, పేదలకు, బిక్షగాళ్లకు దాతల సహాయ సహకారములతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 100 రూపాయల నుంచి ఆపైన ఇచ్చే ప్రతి…

Read More

మన్యం వేసవి వినోదం ప్రారంభం.. స్టూడెంట్స్‌కు స్పెషల్ టికెట్ ఆఫర్లు..! Manyam Summer Fun program |

Last Updated:Apr 05, 2026 4:31 PM IST పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం వేసవి వినోదం ప్రారంభం, ఐటీడీఏ పార్కుల్లో విద్యార్థులకు తక్కువ టికెట్ ధరలు, ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం, పనిదినాల్లోనే రాయితీలు. మన్యం వేసవి వినోదం కార్యక్రమానికి శ్రీకారం పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులకు వేసవి సెలవులు మరింత ఆనందంగా, సార్థకంగా మారబోతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా “మన్యం వేసవి వినోదం” కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను…

Read More

Yogi Vemana Jathara 2026: యోగి వేమన అక్కడి వాళ్లకు దేవుడు.. 3రోజుల పాటు ప్రజాకవి పేరుతో జాతర |

ఈ సంవత్సరం మార్చి29,30,31 మూడు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతుంది. జాతర విశేషాలు మహాశక్తి పూజ (కుంభము పోయుట) తో ప్రారంభమై బండ్లు తిరుగుట, పానక వందర్యము, ఉట్ల తిరునాళ్ల, అగ్ని సేవ,గొడుగుల మెరువునతో ముగుస్తుంది. గ్రామదేవతలు, గ్రామదేవుళ్లకు జరిపించినట్లుగా ఘనంగా ఈజాతరను నిర్వహిస్తారు. Source link

Read More

DWCRA: మహిళలకు మరోసారి చంద్రన్న కానుక.. ఈ నెల 8న ప్రారంభం.. డ్వాక్రా మహిళలకు పండగే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 10:27 AM IST మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. News18 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ సాధికారత దిశగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక…

Read More

అలలపై ఆగిన జీవితం.. వేట నిషేధంతో తీరానికి పరిమితమైన పడవలు..! Visakhapatnam fishing ban. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 16, 2026 4:31 PM IST విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేట నిషేధం, 700కి పైగా బోట్లు తీరానికే, మత్స్యకారులకు 20 వేల సాయం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు + రెండు నెలలపాటు చేపల వేట నిషేధం..! హార్బర్ లో చేపలు ఉండవు..!  కారణం ఇదే ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయే.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సముద్రపు అలలపై సాగే జీవన…

Read More

Tollywood: మీ అభిమానం తగలెయ్యా!.. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 6:27 PM IST Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద…

Read More