Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో అడుగు.. కిమ్స్‌కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కిమ్స్ ఆస్పత్రి చిన్న స్థాయిలో ప్రారంభమై ఇప్పుడు 30 వేల కోట్ల ఆస్తిగా విస్తరించిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ద్వారా మాత్రమే దేశం, రాష్ట్రం సంపద సృష్టి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ గతంలో తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికి మెడికల్ హబ్‌గా మారిందని, దీనికి KIMS లాంటి సంస్థలే కారణమని తెలిపారు. అమరావతి…

Read More

Vizag Beach: ఆ బీచ్‌లో సముద్రపు గవ్వలతో డెకరేషన్ వస్తువులు.. చూస్తేనే ఫుల్ ఖుషి అవుతారంతే | బిజినెస్

Last Updated:May 14, 2026 3:09 PM IST Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం పలుకుతాయి. సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల వస్తువులు ఇక్కడ తయారు చేసి వస్తువులను అమ్ముతుంటారు. + Vizag Beach Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం…

Read More

Missing Case: వైజాగ్ పోలీసుల ‘సింగం’ స్టైల్ ఆపరేషన్! తెలంగాణ నుంచి వచ్చి వీళ్లు ఏపీలో ఏం చేస్తున్నారో తెలుసా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 7:03 AM IST నిర్మల్ జిల్లాలో అదృశ్యమైన చిట్యాల శ్రావణి కేసును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి ఛేదించారు. శ్రావణి విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి, టూటౌన్ సీఐ ఎర్రం నాయుడు ఆధ్వర్యంలో ఆమెను కనుగొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన యువతి.. విశాఖలో ప్రత్యక్షం.. విశాఖ టూటౌన్ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో అదృశ్యమైన ఓ యువతి కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, విశాఖపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. రెండు రాష్ట్రాల…

Read More

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు… హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఖాళీలు… జీతం ఎంతంటే | India Post Announces CEPT Recruitment 2026 for 20 posts |

ఎంపికైన వారు మైసూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పాట్నా, కోచి, విశాఖపట్నం వంటి దేశవ్యాప్తంగా ఉన్న సీఈపీటీ యూనిట్లలో పని చేయవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 23, 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేయవచ్చు. ఆసక్తి ఉన్న వారు సీఈపీటీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ఎడ్యుకేషనల్, టెక్నికల్, సర్వీస్ డాక్యుమెంట్స్ స్వయంగా సైన్ చేసి అప్లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)…

Read More

Traffic Issues: తిరుపతి నగరానికి ఇక ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. పూర్తి కావస్తున్న ఎల్సీ 107 అండర్ బ్రిడ్జ్ పనులు! |

Last Updated:May 14, 2026 4:06 PM IST Traffic Issues: తిరుపతి ఎల్సీ నం.107 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తిదశలో, కొత్త అప్రోచ్ రోడ్లకు రైల్వే శాఖ ఆమోదం, ఎంపీ మద్దిల గురుమూర్తి కృషితో ట్రాఫిక్‌కు ఉపశమనం ఆశాజనకం News18 ఆధ్యాత్మిక నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నెంబర్ 107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి….

Read More

విద్యాబుద్ధుల కోసం గణపతి దర్శనం.. అయినవిల్లిలో రికార్డు స్థాయిలో విద్యార్థుల రద్దీ..! Students crowd at Ainavilli Ganapati. |

ఉగాది సందర్భంగా స్వామివారికి బెల్లం గారెలను నైవేద్యంగా సమర్పించి, అదే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయాన్ని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరించి, ముందుగా ఏకాంత పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యార్థులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. Source link

Read More

22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి

-ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర- ధర్మవరం: రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, నెల కిందట ముదిగుబ్బలో ఇచ్చిన హామీ మేరకు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి అవి తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో…

Read More

ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. – Visalaandhra

మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల హాజరుపరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు.. 144 సెక్షన్ అమలు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష మొదలైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి…

Read More

Giddalur: కంచె చేను మేస్తే.. అడవిని కాపాడాల్సిన వారే కాజేశారు.. గిద్దలూరు డివిజన్‌లో అటవీ అధికారుల ‘గుప్త నిధుల’ గుట్టు రట్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 20, 2026 6:07 AM IST నిధుల కోసం అభయారణ్యాన్ని జేసీబీలతో తవ్వేసి, లభించిన నిధులను గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాల్లో విక్రయించిన ఈ ఘోర కలకలంలో అటవీశాఖకు చెందిన కీలక అధికారుల హస్తం ఉన్నట్లు పక్కా ఆధారాలతో నిరూపితమైంది. ప్రతీకాత్మక చిత్రం Giddalur: అడవిని కాపాడాల్సిన రక్షకులే భక్షకులుగా మారారు. వన్యప్రాణులను, అటవీ సంపదను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అటవీశాఖ ఉన్నతాధికారులు.. కోట్లాది రూపాయల విలువైన గుప్త నిధుల ఆశకు లోనై తమ…

Read More

రైల్వే జాబ్ టార్గెట్ చేస్తున్నారా.. ఇక్కడ ఉచిత కోచింగ్ + స్టైఫండ్.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ విజయనగరం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత కోచింగ్ స్టైఫండ్‌తో, 100 సీట్లు, దరఖాస్తు గడువు ఈ నెల 8. Source link

Read More