సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..
సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా…


