సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..

సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా…

Read More

Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం.. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు! |

పొదనూర్ – బరోని ప్రత్యేక రైలు (రైలు నం. 06021/06022): ఈ నెల 16, 23 తేదీల్లో పొదనూర్‌లో ఉదయం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు బరోని చేరుకుంటుంది. రైలు నంబరు 06022 బరోనిలో ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు పొదనూర్ చేరుకుంటుంది. ఇది ఈరోడ్, సేలం, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం,…

Read More

అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలను అర్చకులు సుదర్శనాచార్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు దాదాపు నూరు మందికి పైగా అనాధలకు, పేదలకు, బిక్షగాళ్లకు దాతల సహాయ సహకారములతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 100 రూపాయల నుంచి ఆపైన ఇచ్చే ప్రతి…

Read More

AP Telangana Latest News: ఏపీలో నేటి నుంచి డిజిటల్ జనగణన.. ఇలా నమోదు చేసుకోండి !

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516

గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. పోలవరం ద్వారా మళ్లించే 45 టీఎంసీల జలాలను కలుపుకుంటే మొత్తం లభ్యత 1,480 టీఎంసీలకు చేరుతుందని వెల్లడించింది. ఇందులో తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 516 టీఎంసీల వాటా ఉన్నట్లు పేర్కొంది. జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో సమావేశంగోదావరి పరీవాహక ప్రాంతం, ఉప బేసిన్‌లలో నీటి లభ్యతపై మంగళవారం దిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు…

Read More

LPG cylinder: గ్యాస్ వినియోగదారుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఏ ఇబ్బంది ఉండదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 7:15 AM IST విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో పౌరసరఫరాల శాఖ, పోలీసు, విజిలెన్స్, ఇంధన సంస్థల ప్రతినిధులతో కూడిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. News18 వంటగ్యాస్‌ సరఫరాలో అవాంఛనీయ పరిస్థితులు, బ్లాక్‌ మార్కెటింగ్‌ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాయి….

Read More

Rammohan Naidu : ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పర్యటనను తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్మారకార్థం నివాళులర్పించి ప్రారంభించారు. ఎర్రన్నాయుడు ఆశయ సాధనకే తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. “ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ (రవాణా సౌకర్యాలు) మెరుగుపడటం చాలా ముఖ్యం” అని ఆయన స్పష్టం చేశారు. రహదారులు, రైల్వే లైన్లతో పాటు…

Read More

దాతృత్వాన్ని చాటుకున్న గొల్లపల్లి మాష్టారు

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ, రత్నం దంపతులు పిచ్చుక కోటయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంపిసి లో 913/1000 మార్కులు సాధించిన గాదంశెట్టి వర్షిత వీరవేణి కి ఐదువేల రూపాయలను అందజేశారు. మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన వర్షిత తండ్రి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణం చేత మరణించారనే సంగతి తెలుసుకుని, తన పుట్టినరోజు…

Read More

Ugadi: ఇక నుంచి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఉగాది పండుగ రోజునే.. కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 19, 2026 12:13 PM IST Ugadi 2026: ప్రతి ఏడాది ఉగాది పండగ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పరాభవ నామ సంవత్సరం ప్రజలు అందరికీ మంచి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ugadi Ugadi 2026: ప్రతి ఏడాది…

Read More

Chaganti Koteswara Rao | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు..| #local18shorts

ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.#ChagantiKoteswaraRao #Tirumala #apnews Source link

Read More