Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త.. మీ ఖాతాలోకి రూ. 6 వేలు..

రాష్ట్రంలో రైతులకు సీఎం చల్లటి తీపి కబురు చెప్పారు. రైతుల ఖాతాలోకి నేరుగా అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల. అలాగే మోదీ పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయి… పూర్తి వివరాలు ఈ కథనంలో… Source link

Read More

జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం : జల ధారతో సంఘాల చెరువుకు నీళ్లు అందేలా చేస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిత్రావతి నాలాను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాలో పూడికతీత పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఇలాంటి మేలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా ఈ సారి సంగాల చెరువుకు ఖచ్చితంగా నీరందించేలా చూస్తామని తెలిపారు. పరిజలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత…

Read More

ధర్మపురి గ్రామంలో కేత్ బచావో అభయాన్ కార్యక్రమం నిర్వహణ..

మండల వ్యవసాయ అధికారి ముస్తాఫావిశాలాంధ్ర- ధర్మవరం ; మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో కేత్ బచావో అభయాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు ధర్మవరం డివిజన్ లక్ష్మా నాయక్ పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించి వాడుకుని రైతులు వ్యవసాయం చేసుకోవాలని తెలియజేశారు. వ్యవసాయం అంటే కేవలం పంటలు మాత్రమే కాకుండా పాడి…

Read More

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు – Visalaandhra

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో…

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కేసును గంటలోనే చేధించిన….వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

ఆరుగురు నిందితులు అరెస్ట్- వారిపై రౌడీ షీటర్ నమోదు భూ వివాదమే కిడ్నాప్‌కు కారణం : ఇంచార్జ్ డీఎస్పీ నరసింగప్ప ఇన్నోవా కారులో కిడ్నాప్ చేసిన ఆరుగురు అదుపులోకి కుంటిమద్ది సమీపంలో నిందితులను పట్టుకున్న పోలీసులు ప్రామిసరీ నోట్లు, సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ను ఎస్సై ఉమాదేవినీ , పోలీసు సిబ్బందిని అభినందించిన డీఎస్పీ నర్సింగప్ప. విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈనెల 8వ తేదీ న…

Read More

Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. |

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే…

Read More

Astrology Predictions: మీ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఉందా.. రుద్ర సంవత్సరంలో సింహరాశి వారి జాతకం ఇదే |

Last Updated:Apr 20, 2026 2:46 PM IST Astrology Predictions: సింహరాశి వారికి రుద్ర సంవత్సరంలో అనేక మార్పులు, అవకాశాలతో పాటు సవాళ్లతో కూడుకొని ఉంటుంది. వృత్తిలో విజయం లభిస్తుంది. కానీ సంబంధాలు , ఆరోగ్యంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతకీ రుద్రసంవత్సరం ఎప్పుడో తెలుసా..? Source link

Read More

మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.

తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…

Read More

Visakhapatnam: మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 6:14 PM IST Fishing Ban 2026: విశాఖలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపలు ఉండవు.  ఏప్రిల్ నెల 15 నుండి జూన్ నెల 14 వరకు మెఖనైజ్డ్ , మోటరైజ్డ్ బోట్లతో తూర్పు తీర భారత ప్రాదేశిక జలాలలో చేపల వేట నిషేధించింది. visakapatnam Fishing Ban 2026: విశాఖలో రెండు…

Read More

Andhra Pradesh: లవర్‌ను కలవడానికి అర్ధరాత్రి ఇంటికి వెళ్లాడు.. కాసేపటికే రక్తపు మడుగుల్లో కనిపించాడు.. ఏమైందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 10, 2026 7:33 AM IST యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు ఆరోపించడంతో పాలవలస గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: అర్ధరాత్రి వేళ ప్రేమించిన యువతిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి ఉదంతం తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు దారితీసింది. యువతి ఇంటి మేడపై నుంచి పడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇది హత్యాయత్నమని యువకుడి బంధువులు…

Read More