AP and Telangana News Live: తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీ యూనిట్

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Sai Baba Temple: ఆ గుడిలోని బాబా చెవిలో ఆ ‘మూడు కోరికలు’ చెబితే చాలు.. మూడు నెలల్లోనే అద్భుతం! |

ఎత్తైన కొండ, బాబావారి ఆలయం, మరొకక్క బాబా వారి స్తూపం, అంతకుమించి బాబావారి చతుర్ముఖ రూప భారీ విగ్రహం, ఆకొండ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి గురువారం బాబావారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తూ ఉంటారు, అలా అన్న ప్రసాదం పెట్టేందుకు భక్తులు పోటీపడతారని ఇక్కడ సాయి భక్తులు చెబుతున్నారు, ప్రధానంగా బాబావారి చెవిలో మధ్యాహ్నం సమయంలో మూడు కోరికలు తెలియజేస్తే మూడు నెలలు తిరగకుండా రెండు కోరికలు ముందు తీరుతాయంటూ నిర్వాహకులు చెబుతున్నారు….

Read More

సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు.. ఎండిపోతున్న పంటలపై ఆవేదన

విశాలాంధ్ర – కంబదూరు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు శుక్రవారం కంబదూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. గత వారం రోజులుగా వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. ముఖ్యంగా టమోటా సాగు కోసం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, కరెంట్ లేక…

Read More

AP Bus Accident: 14 మంది మృతి.. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు ఆదేశం

AP Bus Accident: రేపు శ్రీరామ నవమి ఉండగా.. ఇవాళ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అందర్నీ కలచిపోస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు.. దర్యాప్తుకి ఆదేశించారు. Source link

Read More

అంజన్ రెడ్డి పై మంత్రి అనుచరుల దాడిపై తీవ్ర నిరసన

కర్నూలు రౌడీలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ పిఏ హరీష్ బాబు తో పాటు ఆరు మంది హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి చేసిన ఘటన దారుణమని మంత్రి అనుచరులను, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంజన్ రెడ్డి సోదరుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ…

Read More

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ కథ కంచికి చేరినట్లేనా? తెరవెనుక జరుగుతున్న ఆ ‘మాస్టర్ ప్లాన్’ ఏంటి? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 28, 2026 11:50 AM IST ఆంధ్రా యూనివర్సిటీ ప్రైవేటీకరణ కుట్రలు, అధ్యాపకుల కొరత, వేతన సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నాయి; ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. పిపిపి విధానంలోకి ఆంధ్ర యూనివర్సిటీ..! తెలుగు రాష్ట్రాల్లో విద్యాకుసుమాలను పూయించిన విజ్ఞాన గని, విశాఖపట్నం గర్వకారణం అయిన ఆంధ్రా యూనివర్సిటీ (AU) నేడు ఒక క్లిష్ట దశలో నిలిచింది. దాదాపు వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం చుట్టూ ఇప్పుడు ప్రైవేటీకరణ నీలినీడలు…

Read More

తాగునీటి సమస్యకు పరిష్కారం…

విశాలాంధ్ర – విడపనకల్లు.. మండల కేంద్రంలోని సుంకులమ్మ గుడి ప్రాంతంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, వి.కొత్తకోట రస్తా నుంచి సుంకులమ్మ గుడి వరకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.భూమి పూజ అనంతరం జేసీబీ యంత్రంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సత్యబాబు, పంచాయతీ…

Read More

Eluru: ఏలూరులో దారుణం.. బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం.. గర్భనిరోధక మాత్రలతో ప్రాణాపాయ స్థితిలోకి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 09, 2026 5:12 AM IST ఆధ్యాత్మిక శాంతి కోసం రాంబాబు నిర్వహించే ప్రార్థనలకు వెళ్తుండేవారు. ఆ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై కన్నేసిన పాస్టర్ రాంబాబు, ఆమెకు ఆశ చూపి లొంగదీసుకోవడమే కాకుండా తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: ఆధ్యాత్మికత ముసుగులో ఒక చర్చి పాస్టర్ అభం శుభం తెలియని మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ప్రార్థనల కోసం వచ్చే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఒక 14 ఏళ్ల…

Read More

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోన్న సూర్యుడు.. రాయలసీమ ప్రజలకు అలర్ట్.. 40 డిగ్రీలు దాటే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 4:34 AM IST ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఏపీ వెదర్ రిపోర్ట్ AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి నెల రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఇక రాజధాని…

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra

నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం జోనల్…

Read More