పేదల కడుపుకొడితే సహిస్తారా? – Visalaandhra

గ్రామీణ ప్రాంత ప్రజానీకం జీవనాడి అయిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎనఆర్‌ఈజీఏ) బలోపేతం చేయడంలో ఘోరంగా విఫలమైన మోదీ ప్రభుత్వం, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్‌గార్ అజీవికా మిషన్ (జి రామ్ జి) ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి ఉసురు తీసింది. నిస్సిగ్గుగా చేపట్టిన ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల హననమే. కొత్త చట్టం ఉత్తుత్తి చట్టమేమీ కాదు. హక్కులపై ఓ బుల్డోజర్. మహాత్మాగాంధీ పేరు…

Read More

Today Top 10 News: పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ తొలగింపు వెనుక అమెరికా.. ఇరాన్ చమురుపై ఆంక్షలు తొలగించిన US! | తెలంగాణ వార్తలు

కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది. నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ 20 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం పినరయి విజయన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. బండి సంజయ్‌ తప్పు చేయలేదు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీలను లక్ష్యంగా…

Read More

అపూర్వంగా ఖామేనీ అంతిమ యాత్ర – Visalaandhra

ఇరాన్ మీద ఇస్రాయెల్, అమెరికా ఒక్కుమ్ముడిగా యుద్ధం ప్రకటించిన మొదటి రోజే, ఫిబ్రవరి 28న ఇరాన్ అగ్రనాయకుడు అయతుల్లా అలీ ఖామేనీని అంతమొందించారు. ఆయన మరణించి నాలుగు నెలలు దాటాక 131వ రోజున అంటే శుక్రవారం (జులై 3న) ఖామేనీ అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభం అయింది. శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. శనివారం అంతిమ యాత్ర మొదలవుతుంది. ఈ అంతిమ యాత్ర ప్రపంచ చరిత్రలోనే అత్యంత విశిష్టమైందిగా నిలిచిపోనుంది. శనివారం ప్రారంభం కానున్న ఈ అంతిమ యాత్ర…

Read More

రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది…

ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి…

Read More

Telangana and AP Weather Forecast Update: ఏపీ, తెలంగాణకు 4 రోజులు వర్షాలు.. 2 రోజులు భారీ వర్షాలు! |

మే నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే మెరుపులు వస్తాయి, పిడుగులు కూడా పడతాయి అని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ 4 రోజులూ గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని IMD చెప్పింది. ఐతే.. ఈ వర్షాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో కూడా పడతాయని IMD అంచనా…

Read More

Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు |

చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…

Read More

Andhra Pradesh: శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల ముఠా బీభత్సం.. 5 భోగీల్లో చైన్ స్నాచింగ్‌లు.. రూ. 17 లక్షల సొమ్ము అపహరణ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 20, 2026 6:37 AM IST ఏకంగా ఐదు భోగీల్లో చొరబడి మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటన బాపట్ల జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: రైలు ప్రయాణికులకు రక్షణ కరువైంది. నిద్రలో ఉన్న ప్రయాణికులే లక్ష్యంగా దొంగల ముఠా రెచ్చిపోయింది. బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఐదు భోగీల్లో చొరబడి మహిళా…

Read More

BJP Leaders Celebrate with Jhal Muri in Ap | ఏపీలో బెంగాల్ స్పెషల్ ఝల్ మురి బీజేపీ నేతల సంబరాలు

విజయవాడలో ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని P. V. N. మాధవ్ ప్రత్యేకంగా బెంగాల్ స్పెషల్ ‘ఝల్మురి’ పంపిణీ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఈ సంబరాలను నిర్వహించారు. Source link

Read More

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఃమన మిత్రః వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్‌ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా…

Read More

శేషాచల అరణ్యాల పరిరక్షణలో టీటీడీ రికార్డు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫారెస్ట్ విభాగం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో టీటీడీ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదవడం విశేషం. సుమారు 2431 హెక్టార్లలో సుసంపన్నమైన అటవీ విస్తీర్ణం కొనసాగుతుండటం టీటీడీ అటవీ పరిరక్షణ చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో ఈ అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డిప్యూటీ…

Read More