Life Saver: అరుదైన ఓ-నెగిటివ్ రక్తంతో 46 సార్లు ప్రాణదానం.. ఆపదలో దేవుడిలా మారిన కదిరి యువకుడు..! blood donation hero. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 21, 2026 11:17 PM IST శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కొత్తకోట హరీష్ 15 ఏళ్లుగా కందికుంట బ్లడ్ డోనర్స్ క్లబ్ ద్వారా 7 వేల మందికి పైగా రక్తదానం చేసి, అరుదైన O నెగిటివ్ రక్తం 46 సార్లు ఇచ్చి ప్రాణాలు కాపాడారు + ఆపద్బాంధవుడు… 47 టైమ్స్… శ్రీ సత్య సాయి జిల్లాలోని కదిరి ప్రాంతానికి చెందిన కొత్తకోట హరీష్ పేరు ఇప్పుడు సేవకు ప్రతీకగా మారింది. కందికుంట…

Read More

వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..

తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు…

Read More

Pawan Kalyan | గోదావరిలో చిన్న ప్లాస్టిక్ ముక్క కూడా కలవొద్దు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించి, గోదావరి నది కాలుష్య నివారణ మరియు రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.#pawankalyan #Godavari #apnews Source link

Read More

క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు

విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ…

Read More

Petrol Price Hike: ఏపీలో రిక్షాలెక్కిన మోటార్ సైకిల్స్.. కోనసీమలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 18, 2026 9:24 PM IST ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసనలు, సైకిల్ ర్యాలీలు, రిక్షాలపై స్కూటర్లు, కోనసీమ కాకినాడలో ధరలు తగ్గించాలని వినతులు + News18 ఏపీలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా కొన్నిచోట్ల ఈ ప్రదర్శనలు వినూత్నంగా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధరలు పెరగడంతో ద్విచక్ర వాహనాలు…

Read More

Free Web Developer Course: ఆ ప్రభుత్వ ITI కాలేజీలో ఫ్రీగా వెబ్ డెవలపర్ కోర్సు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Free Web Developer Course:విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ రాజాం లో నిరుద్యోగ యువతకు శుభవార్త అందింది. కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి. భాస్కర రావు వెల్లడించారు. Source link

Read More

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం – Visalaandhra

ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయం ప్రధానోపాధ్యాయులు సాకే భాస్కర్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో స్థానిక జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై…

Read More

వైభవంగా సింహాద్రినాథుడి సోదరి సత్తెమ్మ తల్లి జాతర.. ఘనంగా సారె ఊరేగింపు..! Devotion at Sri Sattemma Talli Maridimamba Ammavari Jathara | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 8:56 PM IST విశాఖలో శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. 14 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. News18 విశాఖలోని సింహాద్రినాథుడి సోదరిగా, గ్రామాల పొలిమేర దేవతగా విశ్వసింపబడుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ (Sri Sattemma Thalli Maridimamba) అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 14…

Read More

భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు

భారత్‌లో LPG (వంట గ్యాస్) సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.ఈ సమస్య పూర్తిగా సర్దుబాటు కావడానికి ఇంకా 3 నుంచి 4 ఏళ్లు పడొచ్చని ఒక నివేదిక చెబుతోంది.ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, అలాగే ఇరాన్ నుంచి ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.దీంతో భారత్ సహా దక్షిణాసియా దేశాలకు వంట గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది.కీలక సరఫరాలు నిలిచిపోవడంతో గ్యాస్ సరఫరా…

Read More

ఆ చిన్న పిల్లాడితో అలా ప్రవర్తించడం నచ్చలేదు

ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు! డంబుల్లా వేదికగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌ ముగిసినా, ఆ తర్వాత రేగిన వివాదం మాత్రం అంతకంతకూ ముదురుతోంది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించిన అనంతరం.. భారత యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మరియు శ్రీలంక ప్లేయర్ విశెన్ హలంబగే మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం…

Read More