Headlines

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ

విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు…

Read More

Chicken Price: కొండెక్కిన చికెన్.. కొనలేం.. తినలేం.! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Latest News Live Updates: హైదరాబాద్ మెట్రో ఫేస్-2కు కేంద్రం సానుకూలం: కిషన్ రెడ్డి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Couples Marriages at Annavaram | పెళ్లి బాజాలతో మార్మోగుతున్న అన్నవరం

తెలుగులోగిలిలో ఎలాంటి శుభకార్యక్రమం జరిగిన ఆ స్వామిని దర్శించడం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం ఒక సాంప్రదాయం. అటువంటి స్వామి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వివాహమైన దంపతులు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం సకల శుభాలకు మూలం అంటూ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాంటి స్వామి కొలువైన కొండపై కళ్యాణాలు చేసుకుంటే ఆ స్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయని భక్తులు భావిస్తూ ఉంటారు.#Annavaram #WeddingCelebrations #Ratnagiri Source link

Read More

డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని భారీ మార్పు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత పన్నీర్‌సెల్వం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం లో చేరారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయం ఒక్కసారిగా సందడిగా మారింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు…

Read More

ఉత్తరాంధ్ర గ్లోబల్ డెస్టినేషన్‌గా మారింది..! Kinjarapu Rammohan Naidu unveils AP Global Vision. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 6:33 PM IST CII స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్ లో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ Vision 2020 స్వర్ణాంధ్ర 2047 పోలవరం విశాఖ స్టీల్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పై విశ్వాసం వ్యక్తం చేశారు బలహీనతలను బలంగా మార్చుతూ గ్లోబల్ డెస్టినేషన్ గా ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించిన సీఐఐ స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర…

Read More

Heatwave vs Rain: 44°C దాటిన ఉష్ణోగ్రతలు.. 288 మండలాల్లో ఎండల మంట, పక్కనే వర్ష సూచనలు..! Andhra Pradesh heatwave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ Prakhar Jain తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మొత్తం 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగనుండగా, ఎల్లుండి 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 94 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read More

మున్సిపల్ ‘వార్డు’ వార్ – Visalaandhra

*కార్పొరేషన్లలో పెరిగిన స్థానాలు*నేతల్లో మొదలైన లెక్కలు*పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం*తిరుపతిలో 66, చిత్తూరులో 60 వార్డులకు పెంపు*మరింత వేడెక్కనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం విశాలాంధ్ర-చిత్తూరు : మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1955, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్-2005 ప్రకారం…

Read More

మంగళగిరిలో కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణంమంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించే లక్ష్యంతో మరో కీలక ముందడుగు పడింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు చిరునామాగా నిలుస్తున్న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌, తన ఆలోచనలకు అనుగుణంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి మండలం కాజ గ్రామంలో రూ.3.3 కోట్ల వ్యయంతో ఆధునిక…

Read More

సర్కారు మెడలువంచుదాం

సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం: డి.రాజా పిలుపు న్యూదిల్లీ: కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఐక్యంగా పోరాటాలు అవసరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉక్కు సంకల్పంతో కదం తొక్కాలన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈనెల 12న అనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామంటూ డి.రాజా బుధవారం సామాజిక మాధ్యమం…

Read More