Tirumala Thumburu Theertha Mukkoti | వైభవంగా తిరుమల తుంబురు తీర్థ ముక్కోటి

తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం నేడు ఘనంగా జరిగింది. సుమారు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు.#tirumala #ThumburuTheerthaMukkoti #andhrapradesh Source link

Read More

హిమాచల్‌లో ఆకస్మిక వరద.. ఝల్మా వాగులో వరదకు చిక్కుకున్న టూరిస్టులు

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో మంగళవారం మంచు చరియలు కరగడంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరద ఉధృతికి ఓ మారుమూల రహదారి కొట్టుకుపోవడంతో 50కి పైగా పర్యాటక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. లాహౌల్-స్పితి పరిధిలోని ఝల్మా వాగు ప్రాంతంలో ఈ విపత్తు చోటుచేసుకుంది. మంచు చరియలు వేగంగా కరగడంతో వాగులో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగి, రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఈ…

Read More

Tragic: పెళ్లి దండలతోనే చితికి చేరిన వధువు.. విషాదంగా ముగిసిన అత్తారింటి ప్రయాణం..! bride dies in car accident after wedding in visakhapatnam. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 6:33 PM IST విశాఖపట్నం అగనంపూడి శానివాడ సమీపంలో రామేశ్వరి, నర్సింగరావు పెళ్లి తర్వాత కారు ప్రమాదం, రామేశ్వరి అక్కడికక్కడే మృతి, వరుడు సహా ముగ్గురికి గాయాలు News18 నిన్నటి వరకు పెళ్లి మండపంలో నవ్వులు పూయించిన ఆ నవవధువు… ఈరోజు శవంగా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కాళ్లకు పెట్టిన పారాణి ఇంకా ఆరకముందే మృత్యువు ఆమెను కబళించింది. అత్తవారింట్లో కొత్త జీవితానికి అడుగుపెట్టాల్సిన రామేశ్వరి ప్రయాణం..విషాదాంతంగా ముగిసింది. ఈ హృదయ…

Read More

పూణే హత్య కేసు: లోయలోకి తోసినట్లు ఆధారాలు లేవు.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు!

సియా గోయల్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌కు కోర్టును ఆశ్రయించిన పోలీసులుపూణే రియల్టర్‌ కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు లై డిటెక్టర్‌ (పాలిగ్రాఫ్‌) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కేతన్‌ను లోయలోకి తోసింది ఎవరో నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని కోర్టుకు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా దర్యాప్తునకు ఉపయోగపడే కొత్త సమాచారం లభించే అవకాశం ఉందని వివరించారు. సియా గోయల్‌, చేతన్‌…

Read More

New National Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే రెడీ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 03, 2026 12:51 PM IST New National Highway: నిత్యం డేంజర్ రోడ్డుగా భావించే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు దూరంగా మ్యాపింగ్ చేసి కర్ణాటకలోని హోసకోట నుండి ప్రారంభమై చిత్తూరు మీదుగా తచ్చుర్ హై వే  తమిళనాడులోకి కలవనున్నది. ఈ జాతీయ రహదారి పనులు కళ్లు చెదిరే విధంగా డిజైన్ చేశారు. ప్రయాణికులకు  గుడ్ న్యూస్ చెప్పిన చిత్తూరు టూ తచ్చుర్ హై వే New National Highway: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత ప్రజలకు…

Read More

వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు…

Read More

రత్నగిరి వాసుడికి భక్తుల కానుకల వెల్లువ.. అన్నవరం హుండీల్లో రికార్డు కలెక్షన్స్! Annavaram Satyanarayana Swamy temple | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 20, 2026 8:56 PM IST అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 34 రోజుల్లో హుండీల ద్వారా రూ.2,05,15,095, బంగారం, వెండి, 15 దేశాల కరెన్సీ లభించి రికార్డు ఆదాయం నమోదైంది + News18 అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. వేసవి సెలవులు, వివాహాల సీజన్, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో రత్నగిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారికి హుండీల ద్వారా…

Read More

APSRTC: సింహాచలం చందనోత్సవానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం 380 ప్రత్యేక బస్సులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 2:21 PM IST ఏప్రిల్ 20న విశాఖపట్నం సింహాచలం చందనోత్సవానికి లక్షలాది భక్తుల రద్దీ, భక్తుల సౌకర్యానికి 380 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం, మెకానికల్ టీమ్స్ అప్రమత్తం + సింహాచలం చందనోత్సవానికి 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం  విశాఖపట్నంలో సింహాచలంలో జరిగే చందనోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖపట్నం ప్రాంతానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం…

Read More

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.ఉద్యోగుల పదోన్నతులు, పోస్టుల అప్‌గ్రేడ్‌లు, బదిలీలపై అమలు చేయాలని నిర్ణయించిన ఫ్రీజింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది.జూన్ 25 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనను జులై 5 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూల స్పందన..రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు ప్రక్రియలో భాగంగా సాధారణ పరిపాలన శాఖ…

Read More

భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు – Visalaandhra

ప్రదాని మోదీతో బేటీ అనంతరం సీఈఓ జెస్సీ వెల్లడిన్యూదిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సీఈఓ ఆండీ జెస్సీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం జెస్సీ మాట్లాడుతూ ఏఐ, క్లౌడ్ సేవలు భారత్‌లో భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆరు నెలల క్రితం దేశంలో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్…

Read More