Headlines

సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..

సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా…

Read More

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు

గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ…

Read More

Vijayawada Elevated Flyover: విజయవాడకు మహా మహర్దశ.. ఆ ప్రాంతాల గుండా ఆరు లైన్ల ఫ్లైఓవర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 11:48 AM IST Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు…

Read More

Mega Job Mela: డిప్లొమా, డిగ్రీ, బీటెక్, MBA చేసిన వారికి జాబ్ ఆపర్చునిటీ.. అక్కడ మెగా జాబ్ మేళా |

అర్హతల విషయానికి వస్తే, SSC, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వేర్వేరు విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు అందుబాటులో ఉండటం విశేషం. Source link

Read More

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను…

Read More

ఏప్రిల్ 6న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

ఖమేనీ మృతి.. కచ్చితంగా బదులు తీర్చుకుంటాం: ఇరాన్‌ హెచ్చరిక

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్‌ క్యాబినెట్‌ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC)సంతాపం   తెలిపింది.  తమ సుప్రీం లీడర్‌ను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ…

Read More

పెద్దపులి టెన్షన్… పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులిగండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులుపోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గిరిజన గ్రామాలను ఇప్పుడు ఒక పెద్దపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెం పరిసర ప్రాంతాల్లోనే పులి కదలికలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అధికారికంగా గుర్తించారు.ఈ పెద్దపులి మెడకు ఇప్పటికే ఒక రేడియో కాలర్ అమర్చి…

Read More

అస్సాంలో భారీ ప్రమాదం.. టేకాఫ్‌ తర్వాత కుప్పకూలిన విమానం

అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం శనివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాయి.అలాగే ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక పరిశీలన ప్రారంభించాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు?…

Read More

పీసీపీఎన్డీటీ చట్ట ఉల్లంఘనలపై టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్

1800 233 2447 ఏర్పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,డాక్టర్ ఈ .బి దేవివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్ 1800 233 2447 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈ బి దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ…

Read More