లంచ్ బాక్స్‌తో సచివాలయానికి..

సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్సమయానికి ముందే సచివాలయానికివిజయ్ పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలుతమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం…

Read More

AP Inter Results 2026: నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న లక్షలాది విద్యార్థులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతాయి? బోర్డ్ ఆఫ్ ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) అధికారికంగా ఈరోజు (ఏప్రిల్ 15, 2026) ఫలితాలు విడుదల చేస్తోంది. సాధారణంగా ఉదయం 10:30 గంటలకు లింక్ యాక్టివ్ అవుతుంది. ఆఫీషియల్ వెబ్‌సైట్లు: – bie.ap.gov.in – resultsbie.ap.gov.in – bieap.apcfss.in అదనంగా manabadi.co.in, DigiLocker, WhatsApp (9552300009) ద్వారా కూడా చెక్ చేయవచ్చు. హెవీ ట్రాఫిక్ వల్ల సైట్ స్లో అయితే ఆల్టర్నేట్ సైట్లు ఉపయోగించండి….

Read More

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 11:15 AM IST తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశముందని సమాచారం. Kesineni Sivanath (fb) వైసీపీ ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్…

Read More

మంత్రి మల్లాడికి యానంలో ఘన స్వాగతం.. గోదావరిలో బోట్లతో మత్స్యకారుల సందడి..! Malladi Krishna Rao Yanam celebrations,. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 8:32 PM IST యానం లో మంత్రి అయిన Malladi Krishna Rao కు ఘన స్వాగతం, భారీ ర్యాలీలు, గోదావరిలో మత్స్యకారుల పడవలతో ప్రత్యేక స్వాగతం, అభివృద్ధి హామీలతో ప్రజల్లో ఉత్సాహం + News18 కేంద్రపాలిత ప్రాంతమైన యానం శుక్రవారం సంబరాలతో కళకళలాడింది. యానం ఎమ్మెల్యే Malladi Krishna Rao మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి సొంత గడ్డపై అడుగుపెట్టడంతో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఘన…

Read More

చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు – Visalaandhra

20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా…

Read More

Bonsai Tree: ఇంట్లో మీ డెస్క్ మీద మనీ ప్లాంట్‌కి బదులు ఈ చెట్టును పెంచుకోవచ్చు.. ఎంత లాభమో తెలిస్తే ఇప్పుడే మొక్క తెచ్చుకుంటారు

Bonsai Tree: గతంలో ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచాలి, ఏ చెట్లు నాటాలని ఆలోచించే వారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో పెద్ద చెట్లను పెంచుతున్నారు. వీటి వల్ల ఇంటికి కళతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తోందనే నమ్మకం పెరిగిపోయింది. మరి ఇంట్లో పెంచుకునే మంచి చెట్టు ఏదో ఇప్పుడు తెలుసుకోండి. Source link

Read More

CM Chandrababu on people health | ప్రతీ ఇంటికి ఓ ఫ్యామిలీ డాక్టర్.. సీఎం సంచలనం

చిత్తూరు జిల్లా యాదమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సీఎం మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటారని తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డబ్బు, హోదా, కార్లు ఎన్ని ఉన్నా.. అన్నింటికీ మించింది ఆరోగ్యమేనని గుర్తు చేశారు. సంజీవని పథకం కింద ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశముందన్నారు. Source link

Read More

Food Donation: మానవత్వానికి నిలువుటద్దం ఈ వ్యక్తి.. 140 రోజులుగా పేదల ఆకలి తీరుస్తున్న ‘నిత్య అన్నదాత’ ఎవరో తెలుసా.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 20, 2026 7:44 PM IST బడల్ నిసార్ యాసీన్ ఖాన్ 140 రోజులుగా విరామం లేకుండా SIMS హాస్పిటల్ వద్ద పేదలకు ఉచిత అన్నదానం, తన జీతంతోనే ఖర్చు చేసి నిస్వార్థ సేవ కొనసాగిస్తున్నారు + అన్నదాన ప్రభు…100 రోజుల నిత్య అన్నదానం ఎవరు ఆకలితో ఉండకూడదు… మానవ సేవయే మాధవ సేవగా భావించి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమార్థంగా జీవిస్తున్న వ్యక్తులు ఈ సమాజంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన…

Read More

Sumangali Vratham: సుమంగళి వ్రతం చేయడానికి ఎవరు అర్హులు.. వ్రత విధానం, ఫలితం ఇలా ఉంటుందట | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 17, 2026 5:54 PM IST Sumangali Vratham: స్త్రీల దాంపత్య సౌఖ్యం, ఆయురారోగ్యాలు, సంతాన సాఫల్యం కోసం సుమంగళి వ్రతం అత్యంత ప్రభావవంతమైందని ప్రముఖ వేద పండితులు పలఖండం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ఈ వ్రతం ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని తెలిపారు. మరి ఈ వ్రతం ఎప్పుడు..? ఎవరు ? ఎలా ? చేయాలో తెలుసుకోండి. + Sumangali Vratham Sumangali Vratham: స్త్రీల…

Read More

Vizag: విశాఖ నగరపాలనలో భారీ మార్పు.. 98 నుంచి 120కి పెరగనున్న జీవీఎంసీ వార్డులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వార్డుల పెంపునకు గల కారణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 15 లక్షల జనాభా దాటిన మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 120 వార్డులు ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారమే విశాఖ జనాభా 20 లక్షల మార్కును దాటింది. గత దశాబ్ద కాలంలో అనేక పంచాయతీలు జీవీఎంసీలో విలీనం కావడం, జనసాంద్రత పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న 98 వార్డులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. జనాభా ప్రాతిపదిక: ప్రస్తుతం ఒక్కో వార్డులో సగటున 24,000 పైగా జనాభా ఉన్నారు….

Read More