ప్రతీకారం తప్పదు – Visalaandhra

పశ్చాత్తాపం చెందాల్సిందే . అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక. ప్రాణనష్టం కలిగిస్తారా?. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ. 1,230కు పెరిగిన మతులు. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్ తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక…

Read More

Rice Mill 2.0 Webinar: వరి సాగు నుంచి ప్రపంచ మార్కెట్ వరకు.. రైస్ మిల్ టెక్నాలజీపై వెబినార్

Rice Mill 2.0 Webinar: శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, రైస్ మిల్ యజమానులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వెబినార్ ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకునే మంచి వేదికగా ఇది నిలుస్తుంది. Source link

Read More

Vijayawada: ఇద్దరు బిడ్డలను చంపి ఆత్మహత్య! మతిస్థిమితం లేని తల్లి ఘాతుకం

కుటుంబ బాధ్యతలు పెరగడంతో ఆమె క్రమంగా మానసిక ఒత్తిడికి లోనైంది. వీరికి లాస్య (11), సాత్విక్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్యామ్ స్వతహాగా లారీ యజమాని. Source link

Read More

Vizianagaram MP: సంతానోత్పత్తి పెంచేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి మాస్టర్ ప్లాన్.. ఆడపిల్ల పుడితే రూ.50 వేలు బహుమతి.. |

Last Updated:Mar 19, 2026 12:10 PM IST విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మూడో సంతానం పుట్టిన దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆడబిడ్డ పుడితే రూ.50,000, మగబిడ్డ పుడితే ఆవు, దూడ బహుమతిగా ఇస్తారు. Source link

Read More

Heavy rains disrupt life in Godavari districts | గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి నీటి నిల్వలు వరదలతో పాటు పంట నష్టం ఏర్పడి ప్రజలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Source link

Read More

13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటంతో హరీశ్‌ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా, పూర్తిగా…

Read More

Nookalamma Festival: ఆ ఊరిలో నూకలమ్మ జాతరకు మహిళలే ఆలయాన్ని ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:19 PM IST గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి ఆరాధన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం. కాకినాడ సంజయ్ నగర్ నూకాలమ్మ జాతర మహోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ‘నేత్రాలంకరణ’ కార్యక్రమం విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. + కాకినాడలో నూకలమ్మ జాతర మహిళలంతా ఆలయానికి వెళ్లి ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గ్రామ దేవతల ఆరాధన ఒక ప్రత్యేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం. ఇందులో ‘నూకాలమ్మ తల్లి’ ఆరాధన…

Read More

ఇరాన్ ‘తౌస్కా’ వాణిజ్య నౌకను సీజ్ చేసిన అమెరికా

హోర్మూజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం వాషింగ్టన్: ఇరాన్ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా సీజ్ చేసింది. దీనితో హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి, ఆ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఈఘటన చోటుచేసుకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.‘ఇరాన్ పతాకంతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక…

Read More

రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర…రాహుల్ గాంధీ ఆగ్రహం

రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీవాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేవలం మూడు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధరను 81 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కరోజులోనే రూ.993 పెంచారని, ఇది కచ్చితంగా ఎన్నికల బిల్లు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత…

Read More

TTD EO Inspection: తిరుచానూరు అన్నప్రసాదం కేంద్రంలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీ..

టీటీడీ ఈఓ శ్రీ ఎం. రవిచంద్ర మంగళవారం తిరుచానూరులోని అన్నప్రసాదం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు వడ్డించే ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన, భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్నప్రసాదం తయారీలో అత్యంత పరిశుభ్రత పాటించాలని, వడ్డించే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు చల్లని తాగునీరు, మజ్జిగ నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ…

Read More