బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ జాకెట్‌ వేసుకుంటే తాను లావుగా కనిపిస్తానని, అందుకే దాన్ని ధరించడం తనకు ఇష్టంలేదని వెల్లడించారు. ఇప్పటికే ట్రంప్‌పై గతంలో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో ఆయన భద్రతా ఏర్పాట్లు—ముఖ్యంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడం—పై విస్తృత చర్చ మొదలైంది. గురువారం ఓవల్‌ ఆఫీస్‌లో…

Read More

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ ఛార్జ్‌ను విడతల వారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సి వస్తోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా…

Read More

Special Train: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అనకాపల్లికి స్పెషల్ ట్రైన్, ఎక్కడి నుండి అంటే |

Last Updated:May 05, 2026 11:36 AM IST Special Train:అనకాపల్లి జిల్లా అభివృద్ధి పథంలో మరో కీలక మైలురాయిని చేరుకుందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్ల మెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ అన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో లో నూతనంగా ప్రారంభించిన అనకాపల్లి చర్లపల్లి రైలును ఎమ్మెల్యే కొణతల రామ కృష్ణ , జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్థానిక ప్రజాప్రతి నిధులు, రైల్వే అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. …

Read More

Rice Storage Tips: మీ ఇంట్లో బియ్యం నిల్వ పెట్టుకున్నారా.. ఇలా చేస్తే ఎన్నేళ్లైనా పురుగులు పట్టవు |

Last Updated:Apr 21, 2026 12:17 PM IST Rice Storage Tips: బియ్యంలో పురుగులు, కీటకాల గురించిన ఆందోళనకు గురయ్యే వారికి ఇదో మంచి వార్త. ఇకపై అలాంటి సమస్య ఉండకూడదంటే ఇంట్లో నిల్వ చేసుకున్న బియ్యంలో పురుగులు, బూజు పట్టకుండా వీటిని ఉపయోగిస్తే చాలు అని 75 ఏళ్ల రైతు దేశీయ పద్ధతిని చూపించారు. Source link

Read More

Petrol Shortage | పెట్రోల్ కొరత.. బంకుల్లో గంటల తరబడి నిరీక్షణ

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్ పరిస్థితి జిల్లాలో పెట్రోల్ కొరత వాహనదారులు బంకుల వద్ద పోటెత్తారు. ఐదారు గంటలు కాసుకున్న పెట్రోల్ దొరకడం గగనమైపోయింది. కొన్ని బంకులు మూతపడడం, నోస్టాక్ బోర్డులు పెట్టడడంతో వాహనదాల్లో ఆందోళన నెలకుంది. సాధారణ అమ్మకం కంటే 50 శాతానికి అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయినట్లు అధికార వర్గాల సమాచారం.#PetrolShortage #FuelCrisis #anantapur Source link

Read More

చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణాపై సిపిఐ ఆందోళన..

తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా – టీడీపీ నేతల మద్దతు విశాలాంధ్ర – గోరంట్ల: గోరంట్ల మండల పరిధిలోని చిత్రావతి నదిలో రోజురోజుకీ ఇసుక అక్రమ రవాణా పెరుగుతోందని, దీంతో పరివాహక ప్రాంత రైతుల ఫిల్టర్ బోర్లు ఎండిపోతున్నాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య ముఖ్య అతిథిగా…

Read More

Telangana News Updates: వడదెబ్బ పరిహారం పెంచిన ప్రభుత్వం.. బాధితులకు రూ.4లక్షలు |

AP News Updates: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు దాదాపు 6 నెలల పాటూ పాలన సాగిస్తారు. లేదా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేవరకు ఈ విధుల్లో ఉంటారు. తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. ఇందుకు సంబంధించి…

Read More

ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన…

Read More

భూమి వివాదంలో ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి మధ్య కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. శనివారం ఈ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు…

Read More

ఐఏఎస్, ఐపీఎస్‌లను మారిస్తే ఫలితాలు రావు

. కీలకశాఖల అధికారుల మార్పుతో రాష్ట్రానికి నష్టం. రేవంత్ మేనల్లుడి మనుషులు అక్రమ మైనింగ్. దందా నడుపుతున్న మంత్రి పొంగులేటి సంస్థ. నేడు మైనింగ్ ప్రాంతాలకు నిజనిర్ధారణ కమిటీ: హరీశ్ రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్‌లను తరచూ మార్చడం వల్ల ఫలితాలు రావని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. మీడియాతో బుధవారం ఆయన ఇష్టాగోష్ఠిగా…

Read More