Assembly Elections 2026 Voting Live: పోలింగ్ ప్రారంభం.. అసోం, కేరళ, పుదుచ్చేరిలో గెలుపెవరిది? తేల్చనున్న 5.24 కోట్ల ఓటర్లు |

హైదరాబాద్: అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు ఒకే దశలో పోలింగ్ ఉంది. అసోంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 కలిపి మొత్తం 296 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 5.24 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం సురక్షితమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఈ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే…..

Read More

Summer fruits: భానుడి భగభగల నుంచి రక్షణ.. వేసవిలో ఈ పండ్లు తింటే శరీరం చల్లగా ఉంటుంది..!

వేసవిలో పుచ్చకాయ, తాటి ముంజలు, మామిడి, కర్బూజ, నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష, బొప్పాయి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనంతపురం నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read More

Tiger Rescue: పరేషాన్ చేసిన పెద్దపులి.. హనుమాన్ టీమ్ ఎంట్రీతో తోక ముడిచిందా..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 4:30 PM IST Tiger Rescue: తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి తెలివిగా వ్యవహరిస్తూ తన కదలికలను అధికారులు పసిగట్టకుండా ప్రయత్నిస్తోంది. పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం హనుమాన్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో ఏకంగా జిల్లా నుంచి మకాం మార్చేసింది. + కాకినాడలో అద్భుతమైన తెలివి ప్రదర్శించిన పెద్దపులి Tiger Rescue: తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి తెలివిగా వ్యవహరిస్తూ తన కదలికలను అధికారులు పసిగట్టకుండా ప్రయత్నిస్తోంది. పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం హనుమాన్…

Read More

Property Cards: ఇళ్లు, భూములుపై ఏపీ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇక సింపుల్‌గా బ్యాంక్ లోన్.. |

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 152 నగరాల్లో ఈ నక్ష సర్వేను ప్రారంభించగా, ఏపీలోని ప్రధాన పట్టణాలైన అనంతపురం, కుప్పం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ, మ్యాపింగ్, రికార్డుల నమోదు వంటి కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ రికార్డులను సరిదిద్ది, ప్రజలకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన ఆస్తి పత్రాలను అందించడమే లక్ష్యంగా ముందుకు…

Read More

Vastu Tips: వంటగదిలో ఈ చిన్న తప్పు చేస్తున్నారా? అయితే లక్ష్మీదేవి కటాక్షం కోల్పోయే ప్రమాదం..

రాజాం వాస్తు నిపుణుడు సుబ్రహ్మణ్య శర్మ ప్రకారం రాత్రి ఎంగిలి పాత్రలు వదిలేయడం అశుభం, నెగెటివ్ ఎనర్జీ, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిక Source link

Read More

రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు

ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గణనీయంగా వంట గ్యాస్ కొరత పెరిగింది. దీనికి ప్రత్యామ్యాయాలపై కేంద్రం దష్టి సారించింది. వంట గ్యాస్ సమస్య తగ్గించే లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలకు ‘సుపీరియర్ కిరోసిన’ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రాలకు కిరోసిన్‌ను కేటాయించింది. హోర్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం…

Read More

అన్నదాతకు విత్తన భరోసా.. – Visalaandhra

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సంఘాలు ఏర్పడతాయి.ఈ కార్యక్రమానికి నాబార్డు ఆర్థిక సహకారం అందించనుంది. రైతుల చేతుల మీదుగానే విత్తనోత్పత్తి చేయించి, వాటికి ప్రత్యేక బ్రాండ్‌ గుర్తింపు కల్పించి రైతులకు అందించడం ఈ…

Read More

Annadata Sukhibhava: రైతులు రెడీగా ఉండండి.. ఆ రోజే అకౌంట్‌లోకి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు..

రాష్ట్రంలో పంట సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం అందించే సాయం కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి ఆర్థిక భారంగా మారింది. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారంతో ఇక రైతుల కష్టం తీరినట్లే. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… Source link

Read More

భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు

పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు. దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా…

Read More

Budh Gochar 2026: మేషరాశిలోకి బుధుడు ప్రవేశం.. 24 గంటల తర్వాత నుండి ఈ 4 రాశుల వారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్

Budh Gochar 2026: ఈ 4 రాశుల వారికి ‘స్వర్ణయుగం’ రేపటి నుండి ప్రారంభమవుతుంది. బుధుడు కుజ రాశిలోకి ప్రవేశించడం వల్ల మరింత శక్తివంతమవుతాడు. అపారమైన ప్రయోజనాలు, పురోగతి లభిస్తాయి. మీరాశి ఉందేమో చూసుకోండి. Source link

Read More