Headlines

TTD Parakamani Case: ‘వైసీపీ నేతలను నిందితులుగా చేర్చేందుకు అతడికి బాధ్యతలు’.. పరకామణి చోరీ కేసుపై భూమన సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 1:03 PM IST TTD Parakamani Case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ttd parakamani case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో…

Read More

జనాభా గణన 2027 కు ధర్మవరం రూరల్ లో 95 శాతము పూర్తి.. తాసిల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత దేశ జనాభా గనన 2027 ప్రకారం మే 18 వ తేదీ నాటికి 95 శాతము పూర్తి చేసినట్లు తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ పరిధిలో మొత్తం ఉన్న వి 16,344 కాగా ఇప్పటివరకు జనాభా గణన మా సిబ్బంది అధికారుల ద్వారా 15,667 ఇండ్లు పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. హౌస్ వర్డ్స్ లో 11,481(కుటుంబంలో ఉన్నవాళ్లు) కలవన్నారు….

Read More

Smart Policing Technology: ఏఐ టెక్నాలజీ డ్రోన్‌లతో నిఘా పటిష్టం.. టెంపుల్ సిటీలో నేరస్తుల ఆటలు ఇకపై చెల్లవ్ |

Last Updated:Apr 30, 2026 1:49 PM IST Smart Policing Technology:ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ డ్రోన్‌లు పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహాన్ని క్షుణ్ణంగా లెక్కించడం, స్పష్టమైన ఫోటోలు , వీడియోలు తీయడం వంటి అధునాతన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, భారీ జనసమూహాల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితులను అంచనా వేయడంలో ఇవి పోలీసులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందిస్తాయి. Source link

Read More

Mohammad Irfa Saibugaru's Exemplary Service|ఈ సాయిబుగారి సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

మహమ్మద్ ఇర్ఫా సాయిబుగారు, పేదలు, నిరుపేదలు, కార్మికులకు ప్రతిరోజూ దానధర్మాలు చేసి, తన స్వస్థలం పాయకరావుపేట నుంచి కాకినాడకు వెళ్లి వారి కష్టాలు తీర్చుతారు. Source link

Read More

పదవి, డబ్బు కోసం కాదు.. రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు.ఈ మేరకు తన ఃఎక్స్ః ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఁఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించండిఁ అనే వాక్యంతో తన…

Read More

Huge Rush of Tamil Devotees at Kanipakam | కాణిపాకం ఆలయానికి పోటెత్తిన తమిళ భక్తులు | #local18V

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమిళ ఉగాది సందర్భంగా ఆలయంలో రోజంతా ఆర్జిత సేవలు నిలిపి వేయడం జరిగింది. సుమారు 13 వేలు మంది పై చిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నట్టు తెలిపారు. తమిళ ఉగాది పర్వ దినాన స్వామి వారికి విశేష అలoకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. Source link

Read More

AP Tourism: విశాఖ సాగర తీరాన అంతర్జాతీయ ఆతిథ్యం.. రూ. 250 కోట్లతో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్‌కు భూమి పూజ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 2:17 PM IST విశాఖపట్నం లో Hyatt ఫైవ్ స్టార్ హోటల్ కు కందుల దుర్గేష్ భూమి పూజ. PVR గ్రూప్ 250 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి కొత్త ఊపు. సాగర తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం.. హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో మైలురాయి నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మక ‘హయత్’…

Read More

AP Weather: ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. రాబోయే 3 రోజులు ఆ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 18, 2026 10:26 PM IST AP Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మూడు రోజులు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, మత్స్యకారులు సహా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక + News18 నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశంలోకి ప్రవేశిస్తూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు తీసుకువస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మే 18, 2026 నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు,…

Read More

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి అనుమతించింది. గత సంవత్స రం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హోమ్…

Read More

Weather Update: రాష్ట్రంలో మరో 3 రోజులు వర్ష గండం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏ రోజు ఏ జిల్లాలకు ముప్పు అంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 7:01 AM IST ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు. APSDMA, RTGS ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ. మార్చి 20-22 వర్షాలు, పిడుగులు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. News18 రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More