రజనీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్?

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘తలైవా 173’ (వర్కింగ్ టైటిల్)లో బసిల్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నా యంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ‘సూక్ష్మదర్శిని’, ‘పొన్‌మ్యాన’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ థ్రిల్ చేసిన మలయాళ నటుడు బసిల్ జోసెఫ్. బసిల్ ఇచ్చిన హింట్‌తో ఆ రూమర్లకు బలం చేకూరినట్లైంది. ఓ వేడుకలో పాల్గొన్న బసిల్…తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ తమిళంలో ఓ పెద్ద ప్రాజెక్టులో భాగం కాబోతున్నానని తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చన్నారు….

Read More

Egg Price: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన కోడిగుడ్డు ధర |

ఎండాకాలం వస్తే చాలు.. కోడిగుడ్ల ధరలు పెరిగిపోతాయి. ఉత్పత్తి తగ్గిపోతుంది. దానికి తోడు విదేశాలకు ఎగుమతి జోరుగా సాగుతోంది. దాంతో డిమాండ్‌కి తగిన సప్లై లేకపోవడం వల్ల ఏపీ, తెలంగాణలో కోడిగుడ్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.7 దాకా ఉంది. హోల్‌సేల్‍‌లో కొనేవారికి రూ.6.30కి లభిస్తోంది. ఇలా గుడ్డు ధర పెరగడం వల్ల హోటళ్లలో ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోసె, ఎగ్ ఫ్రైడ్‌రైస్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయి….

Read More

పోరాడే వాడిదే ఎర్రజెండా

30న కౌలు రైతుల కోసం విజయవాడలో భారీ ధర్నా చలో దిల్లీని విజయవంతం చేయాలిసీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణపెరిగిన ఎర్ర జెండా ప్రాముఖ్యత: ఈశ్వరయ్య విశాలాంధ్ర`పెనుగంచిప్రోలు/ వత్సవాయి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, పోరాడే వారిదే ఎర్ర జెండా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా ఉండాలని, పార్టీ చేపట్టన్ను ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారత కమ్యూనిస్టు పార్టీ…

Read More

వాంఖడేలో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది: సంజు శాంసన్

క్రీడలు: ముంబయి ఇండియన్స్‌పై సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు తానెంత కీలక ప్లేయర్‌నో సంజుశాంసన్ మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజూకిది రెండో శతకం కావడం గమనార్హం. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. చివరివరకూ ఓపికగా పరుగులు రాబట్టిన వైనం అభిమానులను ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిశాక ఆయన మాట్లాడుతూ ఇది సీఎస్‌కే జట్టులో సీనియర్‌గా తన బాధ్యత అని సంజు చెప్పాడు. ‘వాంఖడే వేదికగా ముంబయిపై సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. నాతోపాటు జట్టుకు ఇది…

Read More

తిరుమలలో పద్మావతి పరిణయోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.

తిరుమల నారాయణగిరి: శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. నారాయణగిరి ఉద్యానవనాలు భూలోక వైకుంఠంగా సుహాసిలమయ్యాయి. దశావతార, అష్టలక్ష్మి మండపాలు పుష్పాలంకృతమై కళకళలాడుతున్నాయి. కలియుగంలో ధర్మసంస్థాపనార్థం వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడని భక్తులు విశ్వసిస్తారు. ఈ వేడుకల్లో శ్రీవారిని నవ వరుడిగా, పద్మావతి దేవిని నవ వధువుగా దర్శించడం అరుదైన పుణ్యఫలంగా భావిస్తారు. వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగిన దివ్య కల్యాణానికి గుర్తుగా ప్రతి…

Read More

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 6:59 AM IST సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. tirumala news Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. దీనివల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. ఉక్కపోత, ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:37 AM IST ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాతావరణం పొడిగా ఉండటంతో పాటు, పగటిపూట ఎండ వేడిమి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం అప్పుడే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. మార్చి నెల ఆరంభం కావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా…

Read More

ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ( వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) జులై ఏడవ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని స్వాతి క్లినిక్ నందు కరపత్రాలను…

Read More

చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అన్నదానం, టీటీడీకి భారీ విరాళం

తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఈ దర్శనం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, టీటీడీకి రూ.44 లక్షల విరాళాన్ని అందజేసి, శ్రీవారి పేరు మీద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

చిన్నారుల, మహిళల భద్రతే మా కర్తవ్యం

.- డిఎస్పీ ఎ శివప్రియ, సిఐ అల్లు వెంకటేశ్వరరావు విశాలాంధ్ర – కడియం : చిన్నారులు మహిళల భద్రతే మా కర్తవ్యం అని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి ఎ శివప్రియ, కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా డిఎస్పి డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, కడియం మండలం, కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీలో, శుక్రవారం సాయంత్రం చిన్నారులు మహిళల భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు,…

Read More