AP News: ఏపీలో బిల్ గేట్స్‌ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..

రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

తమిళనాడులో విజయ్ సీఎం ప్రమాణం రేపు, వీసీకే మద్దతుతో మెజారిటీ, బెంగాల్‌లో సువేందు అధికారి బీజేపీ తొలి సీఎం, మమతా పరాజయం అంగీకారం, కేరళ సీఎం ఎంపికలో కాంగ్రెస్ చర్చలు. Source link

Read More

వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరం…

సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలోకి వచ్చిన వారిపై కేసులు పెట్టొద్దన్న సుప్రీంకోర్టుమీడియాకు హెచ్చరికసెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి, మానవ అక్రమ రవాణా ద్వారా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులకు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సూచించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది….

Read More

మహిళా రిజర్వేషన్ మార్గదర్శి

భారత రాజకీయాల్లో మహిళల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన నేతల్లో గీతా ముఖర్జీ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. 1996 సెప్టెంబర్ 12న మహిళలకు లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1996 లో అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేళపెట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ…

Read More

శ్రీవారి భక్తులకు శుభవార్త… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ | New Regular Train Connects Visakhapatnam with Tirupati |

రైలు నెంబర్ 18508 తిరుపతిలో ప్రతి మంగళవారం రాత్రి 9.50 గంటలకు బయల్దేరుతుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి మధ్య పదుల సంఖ్యలో ట్రైన్స్ ఉన్నాయి. 11 గంటల నుంచి 16 గంటల్లో విశాఖపట్నం నుంచి…

Read More

పద్మావతి అమ్మవారికి ప్రత్యేక కానుక.. భక్తుల సేవాభావం వైరల్..! two air conditioners donated by devotees to sri padmavathi temple. |

Last Updated:Apr 22, 2026 8:33 PM IST తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ రెండు ఏసీలు విరాళంగా ఇచ్చారు, పరాకామణి విభాగంలో వినియోగించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ..! తిరుచానూరులోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (Sri Padmavathi Ammavari Temple) మరోసారి భక్తుల సేవాభావానికి వేదికగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ తమ…

Read More

Shocking: పూజకు వాడే పూలను నీటితో కడుగుతున్నారా.. పండితులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే..!

పండితుల ప్రకారం పూజకు పువ్వులు, తులసి, దూర్వాలను నీటితో కడగకూడదు, బ్రహ్మ ముహూర్తంలో కోయాలి, శుభ్రమైన పాత్రలో పెట్టి గౌరవంగా సమర్పించాలి Source link

Read More

నార్పల సహకార సొసైటీ పనుల పరిశీలన….

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) :- మండల కేంద్రంలోని సహకార సొసైటీ ఆవరణంలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవి పరిశీలించారు. సొసైటీ చైర్మన్ ఉమామహేశ్వర్ నాయుడుతో కలిసి ఆయన పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు.ఇటీవల సొసైటీలో నిర్వహించిన పలు పనుల్లో సుమారు రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అయితే పాలకులు, అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.పరిశీలన అనంతరం…

Read More

Telangana and AP Weather Forecast Update: రెండు అతి తీవ్ర తుపాన్లు.. ఏపీ, తెలంగాణకు మరిన్ని వర్షాలు! |

భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే తెలంగాణలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. వర్షంతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమపై 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఉంది. Source…

Read More

AP News: కలియుగ దైవ సన్నిధిలో తప్పు చేస్తే తప్పించుకోలేరు.. వైసీపీపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 9:14 PM IST ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. TDP MLA Dhulipalla Narendra Slams YSRCP Over Tirumala Laddu Ghee Adulterationis అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్…

Read More