International Womens Day 2026: ప్రస్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిల సంపాదనే ఎక్కువ.. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:08 PM IST International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని రంగాల్లో అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని…

Read More

విజయకేతనముతో పదవ తరగతి పరీక్షా ఫలితాలు మోగించిన యశోద పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 173 మంది లో 590 మార్కులకు పైగా నలుగురు విద్యార్థులు, 580 మార్కులు పైగా 28 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 79 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. అనంతరం…

Read More

Nara Lokesh | ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు నారా లోకేష్ శ్రీకారం

మంత్రి నారా లోకేష్ తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ ఆధునిక క్రీడా సముదాయం ద్వారా యువతకు మెరుగైన క్రీడా వసతులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. Source link

Read More

వాల్మీకి ప్రతిభా అవార్డ్స్ కు దరఖాస్తు చేసుకోండి..

ధర్మవరం వాల్మీకి ఉద్యోగుల సంఘంవిశాలాంధ్ర ధర్మవరం::శ్రీసత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం 2025- 26 సం,, ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమం, ధర్మవరం శిరిడి సాయిబాబా కళ్యాణమండపం నందు ధర్మవరం నియోజకవర్గ వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మే 31 వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించుటకు సిద్దమైంది.సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మికులు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును అని వాల్మీకి ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. ప్రతిభాఅవార్డులకోసం* దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు పదవ తరగతిప్రభుత్వ పాఠశాలల్లో 450మార్కులు…

Read More

Godavari New Rail Bridge: గోదావరిపై విశాఖ వరకు రైల్వే ఫోర్త్ లైన్ కనెక్టివిటీ.. రూ.10 కోట్ల నిధులతో చకచక పనులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 21, 2026 1:48 PM IST Godavari New Rail Bridge: రాజమండ్రి గోదావరిపై నుంచి మరో రెండు లైన్లతో కూడిన రైల్వే బ్రిడ్జిలు రానున్నాయి. ఒక్క గోదావరి పైనే కాదు దాదాపు 6 జిల్లాలను అనుసంధానం చేస్తూ ఈ నాలుగు లైన్ల రైల్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రైల్వే సర్వం సిద్ధం చేసింది. + Godavari new rail bridge Godavari New Rail Bridge: రాజమండ్రి…

Read More

Ammavari Coin Saree: నాణెలతో అమ్మవారి అలంకరణ.. వైశాఖమాసంలో ఆ టెంపుల్‌లో మాత్రమే |

Last Updated:May 13, 2026 10:51 AM IST Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. + Ammavari Coin Saree Ammavari Coin Saree: ఉభయ గోదావరి జిల్లాలో వైశాఖమాసం సందర్భంగా అక్కడ అమ్మవారిని నాణెలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వెండి చీర అలంకరించిన మాదిరిగా నాణెలతో చీర…

Read More

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి..

సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మార్చి 14వ తేదీన నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి చాంబర్లో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలకు, ఎస్ఐలకు, కోర్టు న్యాయవాదులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని, ఈ విషయాన్ని కచ్చి దారులకు తప్పక…

Read More

Murder Mystery: చిత్తూరులో చీటీల వ్యాపారి దారుణ హత్య! మూడు రోజుల తర్వాత అడవిలో శవమై కనిపించిన మహిళ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 9:42 PM IST చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారి చంద్రమ్మను అప్పు వివాదంపై సుబ్రహ్మణ్యం సహచరులతో కలిసి జగమర్ల అటవీలో హత్య, బంధువుల ధర్నాతో జాతీయ రహదారి ట్రాఫిక్ నిలిచింది + చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారం కొనసాగిస్తున్న  మహిళ  దారుణ హత్య చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడగడమే ఆ మహిళ చేసిన పాపమైంది. నమ్మించి తీసుకెళ్లి, అతి కిరాతకంగా ప్రాణాలు తీసిన ఘటన పలమనేరు…

Read More

చేనేతల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన చేనేతలు..

సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేతల నిరసన ర్యాలీ ధర్నావిశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి : చేనేతల న్యాయమైన డిమాండ్ల అమలు కు, రాష్ట్రంలోని 16 చేనేత సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో సోమవారం రోజున పుట్టపర్తి గణేష్ సర్కిల్ చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసుకు చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వెంకటనారాయణ,…

Read More

SC Commission Chairman K.Jawahar at Kanipakam | కాణిపాకంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కె జవహర్ | #local18v

చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే జవహర్ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందేలా సహకరించారు.#KJawahar #Kanipakam #vinayakatemple Source link

Read More