అక్షరమే ఆయుధంగా పనిచేసే పాత్రికేయులపై బెదిరింపులా?
: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ విశాలాంధ్ర-రాప్తాడు : సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకు దుస్థితిపై వార్తా కవరేజీలో భాగంగా ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి శ్రీమివాసులును ఫోన్ లో బెదిరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా ఖండించారు. గోవిందరాజులు అనే వ్యక్తి ఫోన్ బెదిరింపులు: బంకు నిర్వాహకుడు స్వరూప్.. అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తితో “విశాలాంధ్ర విలేకరి శ్రీనివాసులను ఫోన్లో బెదిరించాడు….


