అక్షరమే ఆయుధంగా పనిచేసే పాత్రికేయులపై బెదిరింపులా?

: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ విశాలాంధ్ర-​రాప్తాడు : సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకు దుస్థితిపై వార్తా కవరేజీలో భాగంగా ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి శ్రీమివాసులును ఫోన్ లో బెదిరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా ఖండించారు. గోవిందరాజులు అనే వ్యక్తి ఫోన్ బెదిరింపులు: బంకు నిర్వాహకుడు స్వరూప్.. అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తితో “విశాలాంధ్ర విలేకరి శ్రీనివాసులను ఫోన్లో బెదిరించాడు….

Read More

22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి

-ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర- ధర్మవరం: రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, నెల కిందట ముదిగుబ్బలో ఇచ్చిన హామీ మేరకు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి అవి తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో…

Read More

హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ | Amazon to expand quick commerce service Amazon Now | టెక్ న్యూస్

Last Updated:Apr 27, 2026 1:07 PM IST అమెజాన్ ఇండియా తన అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సేవను 100 నగరాలకు, 1000కి పైగా మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలకు విస్తరించేందుకు రూ 2800 కోట్ల పెట్టుబడి పెడుతోంది. Amazon Now: హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ (ప్రతీకాత్మక చిత్రం) ఇంట్లో కూర్చునే క్షణాల్లోనే కిరాణా సరుకులు, ఫుడ్, అవసరమైన వస్తువులు డెలివరీ అవుతున్న ఈ కాలంలో, అమెజాన్…

Read More

మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో…

Read More

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయితే.. ఇప్పుడు తొలి శుభలేఖను తిరుమల శ్రీవారి చెంతకు పంపుకోవచ్చు. పెళ్లికి నెల ముందు ఇలా చెయ్యవచ్చు. అలా శుభలేఖ పంపాక, తిరుమల నుంచి ప్రత్యేక కానుక వస్తుంది. అందులో వధూవరుల కోసం చేతికి కట్టడానికి కంకణాలు, తలంబ్రాలలో కలిపే అక్షతలు, వివాహ గొప్పదనం చెప్పే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి వస్తుంది. అందుకోసం టీటీడీ…

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. 3 రోజులు ఈదురు గాలులు, మెరుపులతో వర్షాలు..

AP Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. Source link

Read More

విశాఖపట్నం ఫ్లైఓవర్ కూలిపోయింది; సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విశాఖపట్నం: వడ్లపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆటో నగర్ నుండి దువ్వాడకు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్ర

Read More

Weather Alert: నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. కోస్తా, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు..! Andhra Pradesh weather forecast. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 7:43 PM IST బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, రాయలసీమలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలులు,…

Read More

150 దేశాలు.. 2000 స్టాంపులు.. విశాఖలో వన్యప్రాణుల అరుదైన ప్రదర్శన..! Rare wildlife stamps unveiled at Visakhapatnam Biodiversity Park. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 26, 2026 10:35 PM IST Visakhapatnam Biodiversity Park లో వన్యప్రాణుల సంరక్షణపై అరుదైన పోస్టల్ స్టాంపుల ఎగ్జిబిషన్ ఆకర్షణ. రామమూర్తి మంతా సేకరణ యువతలో అవగాహన పెంపు లక్ష్యం. + News18 వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో అరుదైన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 2000కుపైగా వినూత్న వన్యప్రాణుల పోస్టల్ స్టాంపులను ఒకేచోట సమీకరించి Visakhapatnam Biodiversity Park లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్…

Read More

Gas Shortage: ఆ జిల్లాలో గ్యాస్ కష్టాలు.. ఓటీపీ వచ్చినా సిలిండర్ అందడం లేదు.. ఏజెన్సీల వద్ద భారీ క్యూలు! |

Last Updated:Mar 26, 2026 10:41 AM IST విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో స్వామి గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూలు పెరిగి అసంతృప్తి చెలరేగగా తహసీల్దార్ కూర్మనాథరావు తనిఖీలు చేసి పది రోజుల్లో సమస్య పరిష్కార భరోసా ఇచ్చారు. + గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలలో ప్రజలు పడిగాపులు విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలలో నిలబడుతూ…

Read More