పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం

ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచనరాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. అటు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్…

Read More

గ్రహణం వచ్చినా తలుపులు మూయరు.. ఈ ఆలయం విశేషం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!Srikalahasti temple doors open for special pujas during eclipse. |

Last Updated:Mar 01, 2026 10:04 PM IST శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహు–కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు గ్రహణ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. + title=గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! /> గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! గ్రహణ సమయం అంటే సాధారణంగా దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. సూతక కాలం…

Read More

క్రాప్ లోన్ రెన్యువల్ పరంగా ఇబ్బంది లేకుండా ఇవ్వండి..

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం /ముదిగుబ్బ;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో గల రైతులకు క్రాఫ్ లోన్ రెన్యువల్ పరంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని ముదుగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ మేనేజర్ తో చర్చలు జరిపి అనంతరం వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సిపిఐ పార్టీ నాయకులు, పలువురు రైతులు ఆ బ్యాంకు మేనేజర్ ను కలిసిపంట రుణాల రెన్యువల్…

Read More

2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు 2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ…

Read More

బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్: రెండు దశాబ్దాల స్థిరత్వం

హైదరాబాద్: బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, స్థిరత్వం, నాణ్యతపై ఆధారపడిన క్రమబద్ధమైన, దీర్ఘకాలిక సంపద సృష్టిలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. రెండు దశాబ్దాలుగా, ఈ ఫండ్ విస్తరణ, సవరణ, నిర్మాణాత్మక మార్పులతో సహా అనేక మార్కెట్ చక్రాలను విజయవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో, కాలక్రమేణా స్థిరంగా వృద్ధిని సాధించగల మౌలికంగా బలమైన లార్జ్ క్యాప్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలనే స్పష్టమైన త్తవానికి కట్టుబడి ఉంది. సునిర్వచిత పోర్ట్‌ఫోలియోలకు…

Read More

Kharif season farming: ఖరీఫ్‌కు సిద్ధమా..? ఇప్పుడే ఈ పనులు చేస్తే రైతులకు బంపర్ లాభాలు! | ట్రెండింగ్

Last Updated:May 19, 2026 3:39 PM IST ఖరీఫ్ సీజన్ ముందు భూమి లోతుగా దున్ని, కంపోస్ట్ సిద్ధం చేసి, నాణ్యమైన విత్తనాలు, ధృవీకరిత వరి, పప్పు, నూనెగింజల విత్తనాలు ముందుగానే సేకరించమని నిపుణుల సూచన News18 ఖరీఫ్ సీజన్ దగ్గరపడుతున్న వేళ రైతులకు ఇది అత్యంత కీలకమైన సమయమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మంచి వర్షాలు పడితేనే పంట బాగా వస్తుందనుకోవడం పొరపాటేనని, ముందస్తు సన్నాహాలే అసలు విజయానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే…

Read More

కథా బలంతోనే పాత్రలకు పేరు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: చిత్ర సీమకు ‘శివ’ సినిమాతో పరిచయమై ‘సత్య’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, హోమం వంటి హిట్ సినిమాలు తీసి టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. మళ్లీ ఈ మధ్య మునుపటిలా కీలకమైన పాత్రల్ని పోషిస్తూ సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ‘గాయపడ్డ సింహం’లో కీలక పాత్ర పోషించారు. తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన ఈ…

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

విశాలాంధ్ర – పుట్టపర్తి: ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, పింఛన్లు, గృహాలు, తాగునీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సుమారు 26 వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.ప్రతి…

Read More

పుచ్చకాయలో విషం లేదు.. ముంబయి ఫ్యామిలీ డెత్ మిస్టరీ కేసులో బిగ్ ట్విస్ట్

మహారాష్ట్రలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడకపోయినా, తాజాగా కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో స్పష్టమైంది. అయితే మృతులలో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్‌, ఇద్దరు కుమార్తెలు ఆదివారం…

Read More

ALERT: దీపారాధనలో ఒకే వత్తి వేస్తున్నారా? పొరపాటున కూడా అలా చేయకండి.. పండితులు నిగ్గుతేల్చిన నిజం ఇదే..! Hindu lamp worship. |

వత్తులతో పాటు దీపారాధనకు వాడే నూనె కూడా అత్యంత ముఖ్యం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనె వాడితే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య సుఖం, బంధుమిత్రుల శుభం చేకూరుతాయి. అయితే, పొరపాటున కూడా వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీనివల్ల నిత్య రుణ బాధలు, దుఃఖం, చోర భయం వంటి ఇబ్బందులు కలుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. దేవీ అనుగ్రహం కోరుకునే వారు…

Read More