ఉదయం వడగాల్పులు.. సాయంత్రం వడగళ్ల వానలు.. ఏపీలో వింత వాతావరణం! Andhra Pradesh diverse weather. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:56 PM IST మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉంటే, మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ఏపీలో వింత వాతావరణం..!  ఒక పక్క వడగాల్పులు , మరొక పక్క వడగళ్ల వానలు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతూ…

Read More

లిక్కర్ స్కామ్ కేసువాసుదేవరెడ్డి అరెస్టు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. వైసీపీ…

Read More

Weather Update: ఏపీపై చక్రవాత తుపాను.. తెలంగాణపై ద్రోణి.. వాతావరణ రిపోర్ట్ |

భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా భారీ మేఘాలున్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంది. ఇవన్నీ నైరుతీ రుతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశాలు. వర్షాలు గట్టిగానే పడతాయి. జూన్ 15 వరకూ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడగలవు. ఆ తర్వాత ఏమైనా జరగొచ్చు. అంటే.. ఎల్ నినో ప్రభావం మొదలవ్వవచ్చు. కానీ.. ముందుగా కురిసే…

Read More

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది óంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు…

Read More

పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం – Visalaandhra

డీ ఎం.హెచ్ఒ శ్రీనివాస్ రెడ్డి విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : పొగాకు పదార్థాల వినియోగం హానికరం అని డీ ఎం.హెచ్.ఓ.డా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రపంచ పొగాకు ప్రత్యేక దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వలన నోటి క్యాన్సరు, గుండె…

Read More

Rain Alert for Andhra Pradesh | ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.#aprains #farmers #apweather Source link

Read More

Fire Accident Burns Pipes In Amaravati | అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

అమరావతిలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు అగ్నిప్రమాదంలో దగ్ధమవడంతో భారీ నష్టం సంభవించింది, ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి కారణాలను తెలుసుకుంటున్నారు. Source link

Read More

Best Egg Laying Chicken Breeds: సంవత్సరం అంతా గుడ్లు పెట్టే కోళ్లు ఇవే.. లాభాలు బాటలో అక్కడి రైతులు | బిజినెస్

Last Updated:Apr 09, 2026 4:18 PM IST తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే కోళ్ల పెంపకం + Best Egg Laying Chicken Breeds Best Egg Laying Chicken Breeds: సంవత్సరం పొడవునా గుడ్లు పెట్టే కోళ్లను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అంతే కాకుండా కుటుంబానికి అవసరమైన పౌష్టికాహారాన్ని కూడా సులభంగా అందించవచ్చు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పశుసంవర్ధన శాఖ , మత్యశాఖ శాస్త్రవేత్త…

Read More

రాజాం ఎంపీడీవో సేవలకు పురస్కారం

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజాం ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావుకు ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల పారదర్శక నిర్వహణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో ఆయన చూపిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా…

Read More

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…

Read More