ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం

అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు (విశాలాంధ్ర-తిరుపతి) ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల…

Read More

DWCRA: మహిళలకు మరోసారి చంద్రన్న కానుక.. ఈ నెల 8న ప్రారంభం.. డ్వాక్రా మహిళలకు పండగే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 10:27 AM IST మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. News18 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ సాధికారత దిశగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక…

Read More

లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు

పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యం నిషేధానికి తెరదించింది. కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి, నియంత్రిత పద్ధతిలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది.ఈ నిర్ణయం వల్ల లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. 1973 నుంచి…

Read More

Allu Arjun Help: వేట్లపాలెం బాధితురాలికి అల్లు అర్జున్ లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్.. బన్నీ రియల్ హీరో

Allu Arjun Help: గతంలో దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా వారికి ఆర్ధికసాయం చేయడానికి సినీ పరిశ్రమకు చెందిన నటీ,నటులు ముందుకు వచ్చేవారు. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. Source link

Read More

సినిమా స్టైల్ చోరీ- బొలెరోతో ఏటీఎం మెషీన్ మాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు దొంగలు.ధర్మవరంలోని ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం మెషీన్ను బొలెరో వాహనానికి కట్టి లాక్కెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.#apnews #atmrobbery #idfc Source link

Read More

అన్నదాతకు విత్తన భరోసా.. – Visalaandhra

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సంఘాలు ఏర్పడతాయి.ఈ కార్యక్రమానికి నాబార్డు ఆర్థిక సహకారం అందించనుంది. రైతుల చేతుల మీదుగానే విత్తనోత్పత్తి చేయించి, వాటికి ప్రత్యేక బ్రాండ్‌ గుర్తింపు కల్పించి రైతులకు అందించడం ఈ…

Read More

ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా…

–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే బెంగళూరు: భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా మారినట్లు ఖడ్గే అన్నారు. కర్ణాటకలోని కలబురగిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను అడ్డుపెట్టుకుని మన ప్రధానిని ట్రంప్‌ ఆడిస్తున్నారు. మొన్నటి మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి తాజాగా ముడిచమురు కొనుగోళ్ల వరకూ ట్రంప్‌ ఆదేశాల మేరకే జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోని వివిధ…

Read More

Diesel Shortage in Tirupati | తిరుపతిలో డీజిల్ కొరత.. బంకుల్లో వాహనాల రద్దీ!

తిరుపతిలో డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు తగ్గిపోవడంతో, డీజిల్ అందుబాటులో ఉన్న కొద్దిమంది పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే ట్రక్కులు, కార్లు, ఆటోలు, ఇతర వాణిజ్య వాహనాలు క్యూలలో నిలబడటం వల్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. డీజిల్ దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో ప్రజలు ముందుగానే నిల్వ చేసుకోవాలని ప్రయత్నిస్తుండటంతో పరిస్థితి మరింత…

Read More

Today Top 10 News: పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ తొలగింపు వెనుక అమెరికా.. ఇరాన్ చమురుపై ఆంక్షలు తొలగించిన US! | తెలంగాణ వార్తలు

కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది. నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ 20 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం పినరయి విజయన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. బండి సంజయ్‌ తప్పు చేయలేదు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీలను లక్ష్యంగా…

Read More

అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే…

Read More