22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి

-ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర- ధర్మవరం: రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, నెల కిందట ముదిగుబ్బలో ఇచ్చిన హామీ మేరకు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి అవి తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో…

Read More

కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ..

వస్త్ర వ్యాపారం సంఘ అధ్యక్షుడు కోటి వెంకటేష్, తదితర సంఘం అధ్యక్షులు వెల్లడివిశాలాంధ్ర ధర్మవరం;; కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ ఉండాలని, భారీ షాపింగ్ మాల్స్ నుంచి రక్షించాలని వస్త్ర వ్యాపారం సంఘము అధ్యక్షుడు కోటి వెంకటేష్, కిరాణా సంఘం అధ్యక్షుడు పిన్ను ప్రసాద్, గోల్డ్ షాప్ అధ్యక్షులు ఖలీల్, స్వీట్ షాపుల సంఘం లడ్డు బాబు, ఆటోమొబైల్ సంఘం అధ్యక్షులు వెంకటరమణ, ఆల్ టైలర్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని,…

Read More

NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 5:41 AM IST NTR District: సొంతింటి కోసం అప్పు చేశాడు.. తీర్చలేకపోయాడు.. వేధింపులకు దిగిన ఫైనాన్స్ కంపెనీ.. చివరకు! ప్రతీకాత్మక చిత్రం NTR District: గూడు లేని వారికి నీడను అందించాల్సిన గృహ రుణం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు శృతిమించడంతో, అవమానాన్ని భరించలేక భూక్యా హనుమ (42) అనే వ్యక్తి…

Read More

22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి

చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర…

Read More

TTD Accommodation: తిరుమల భక్తులకు అలెర్ట్.. వసతి గదుల కేటాయింపులో టీటీడీ కొత్త నిబంధనలు! |

Last Updated:May 09, 2026 7:08 AM IST TTD Accommodation: తిరుమలలో 7800 గదులు మాత్రమే, కుటుంబాలకు ప్రాధాన్యం, ఒంటరి, అవివాహిత జంటలకు గదులు లేవు, టీటీడీ ఐదు పీఏసీల్లో 9336 ఉచిత లాకర్లు, స్నానం, అన్నప్రసాదం సదుపాయాలు కల్పించింది Source link

Read More

లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం

21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలునెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరికవయనాడ్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి భగభగలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 4:27 AM IST ఆకాశం నిర్మలంగా ఉండి, సూర్యరశ్మి నేరుగా భూమిని తాకడం వల్ల పగటిపూట వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు.. కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు చేరనుంది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా తీర ప్రాంతమైన విజయవాడలో మార్చి నెల ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం (మార్చి 3, 2026)…

Read More

చిన్నారి హత్యపై కఠిన చర్యలు.. మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు..! |

Last Updated:Feb 17, 2026 8:27 PM IST అన్నమయ్య జిల్లా మదనపల్లి చిన్నారి హత్యపై వంగలపూడి అనిత, నారా లోకేష్ స్పందించారు. కులవర్ధన్ విచారణలో ఉన్నాడు. ప్రజా సంఘాలు కఠిన శిక్ష, వేగవంతమైన న్యాయం డిమాండ్ చేశాయి. Source link

Read More

కరువు నేల నుంచి గోల్డెన్ గౌరవం.. అనంతపురం సోనామసూరికి GI ట్యాగ్ దిశగా భారీ అడుగు..! Anantapur Sona Masoori rice. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 24, 2026 5:59 PM IST అనంతపురం ప్రత్యేక అనంత సోనామసూరి GI ట్యాగ్ దిశగా. అవని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ దరఖాస్తు, మిట్స్ యూనివర్సిటీ సాంకేతిక సహాయం. అనంతపురం జిల్లా అరుదైన ఘనతకు అడుగు దూరంలో… ఎప్పుడూ తక్కువ వర్షాలు, అధిక ఎండలతో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న అనంతపురం జిల్లా ఇప్పుడు అరుదైన ఘనత దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేలలో పండే ప్రత్యేకమైన అనంత సోనామసూరి బియ్యానికి భౌగోళిక…

Read More