Yanamala Ramakrishnudu: యనమల చూపు ‘పెద్దల సభ’ వైపు.. అల్లుడి చుట్టూ డ్రగ్స్ కేసులు! రాజ్యసభ దక్కేనా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 8:08 PM IST రాజ్యసభ సీటుపై యనమల రామకృష్ణుడు ఆశలు, తుని పరిధికే పరిమితమైన ఆయన, చిన్నల్లుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు ఆరోపణలతో అనిశ్చితి పెరిగింది + News18 ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో యనమల రామకృష్ణుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు, ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి, నేటి వరకు ఎన్నో పదవులు అనుభవించినా యనమల, ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యాయు, ఎలక్షన్‌లో ప్రత్యక్షంగా…

Read More

Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…

Read More

AP Rain Alert: ఆ జిల్లాల వారు బీ కేర్ ఫుల్.. రాబోయే 48 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన |

భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. Source link

Read More

National News Updates: బీహార్‌కి గుడ్‌పై.. నీతీశ్ కుమార్ ఆసక్తికర ట్వీట్.. ఇక రాజ్యసభకు..! |

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన అధికారిక X ఖాతా నుంచి ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. దీర్ఘకాలంగా (20+ సంవత్సరాలుగా) ప్రజలు తనపై చూపిన విశ్వాసం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. బిహార్ అభివృద్ధి, గౌరవం కోసం సేవ చేశానని, ప్రజల బలంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. పార్లమెంటరీ జీవితం మొదలైనప్పటి నుంచి బిహార్ రెండు సభలతో పాటు.. పార్లమెంట్ రెండు సభల సభ్యత్వం కలిగి ఉండాలనే ఆకాంక్ష తనకు ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఈసారి…

Read More

Murder Mystery: చిత్తూరు జిల్లా చంద్రమ్మ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో బయటపడ్డ షాకింగ్ నిజాలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 03, 2026 6:56 AM IST చిత్తూరు పలమనేరు లో రెండు లక్షల అప్పు కోసం బంధువు సుబ్రహ్మణ్యం తో కలిసి నూర్ అహ్మద్ దేవి వరప్రసాద్ చంద్రమ్మను హత్య, సుబ్రహ్మణ్యం అరెస్ట్, ఇద్దరు పరారీలో + అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య….నిందితున్ని పట్టించిన టీ షర్ట్  విశ్వాసానికి నిలువుటద్దంలా నిలిచిన ఒక మహిళను, నమ్మిన బంధువే కాలయముడై బలి తీసుకున్న దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో కలకలం రేపింది. అప్పుగా…

Read More

వేల కోట్ల ప్రాజెక్ట్ లేకుండానే నీటి విప్లవం.. ఆ జిల్లా కలెక్టర్ పై పవన్ ప్రశంసలు..! Jaladhara project Andhra Pradesh | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 07, 2026 5:01 PM IST పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో జలధార ప్రాజెక్టును ప్రశంసించారు, 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణను రాష్ట్రానికి ఆదర్శంగా పేర్కొన్నారు ఆ జిల్లా పై ప్రశంలు జల్లులు కురిపించిన డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ ఎందుకో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు…

Read More

విశాఖపట్నం ఆరిలోవలో వరుస హత్యలు స్థానికుల్లో భయాందోళన. Arilovala serial murders Police investigation reveals Demudu truth | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 25, 2026 2:41 PM IST ఆరిలోవలో వరుస హత్యలు, దుర్గ హత్యలో భర్త దేముడు అరెస్ట్, స్థానికులు భయాందోళనలో, పోలీసులు గస్తీ పెంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరిలోవలో మరో హత్య..! భార్యను చంపి ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్న భర్త విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యా ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 11వ తేదీన మహిళ హత్య–దోపిడీ కేసు సంచలనం సృష్టించగా, ఆ కేసు…

Read More

ఏయూ క్యాంపస్‌లో కలకలం.. విద్యార్థి సంఘాల పోటాపోటీ నినాదాలు..! Political storm at Andhra University campus student unions clash. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 6:55 PM IST Andhra University క్యాంపస్‌లో Rashtriya Swayamsevak Sangh కార్యక్రమంపై SFI, AISF, ABVP మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ, విద్యా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..?? విశాఖలోని ప్రశాంత విద్యా నిలయం ఇప్పుడు రాజకీయ అలజడికి కేంద్రబిందువైంది. చారిత్రక వైభవం, మేధావుల పుట్టినిల్లు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా పేరుగాంచిన Andhra University క్యాంపస్‌ గత కొద్ది రోజులుగా…

Read More

రంజాన్ సెలవు 21వతేదీకి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ పండుగ సెలవు తేదీలో ప్రభుత్వం మార్పు చేసింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం (మార్చి 20) కాకుండా, శనివారం (మార్చి 21)న రంజాన్ సెలవుగా నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న జీవో ఆర్టి నెం: 612 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.గురువారం నెలవంక కనిపించని నేపథ్యంలో, పండుగను శనివారం జరుపుకోనున్నట్లు ఏపీ వక్ఫ్…

Read More

అక్రమ సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..! wife kills husband with lover sensation in chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 31, 2026 7:21 PM IST చిత్తూరు మొట్లచేను లో అక్రమ సంబంధం కోసం భార్య సూర్య ప్రియుడు తిరుపతి తో కలిసి భర్త బాలరాజు ను కత్తులతో హత్య, పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన భార్య కథ వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది….

Read More