ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత కలిసిన అరుదైన ప్రదేశం.. దారపల్లి వాటర్ ఫాల్స్..! Darapalli Waterfalls New Attraction for Nature Lovers in Godavari Districts. |

ఎండలు క్రమంగా పెరుగుతున్న వేళ చాలా మంది చల్లని ప్రదేశాల కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు ప్రకృతి మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. పచ్చని అడవి మధ్యలో భారీ డ్యాం నీటి నిల్వలు, కొండలపై నుంచి జాలువారే జలపాతం, ఆధ్యాత్మిక స్పర్శ కలిగిన ఆలయం ఇలా అన్నీ కలిసిన ప్రదేశంగా ఈ ప్రాంతం పర్యాటకులను, భక్తులను ఒకేసారి ఆకట్టుకుంటోంది. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం కలిసి ఒక…

Read More

అర్హులైన పేదలకు స్థలం ఇవ్వాలి – Visalaandhra

సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో అర్హులైన పేదలకు రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మూడు సెంట్ల ఇంటి స్థలమును ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ధర్మవరం పట్టణం రూరల్ ప్రాంతాల్లో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని…

Read More

ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్‌లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన…

Read More

వలలో పడిన అరుదైన చేప.. ఒక్కోటి లక్షన్నర.. ఒక్క వేటతో మత్స్యకారుల అదృష్టం మారింది..! Rare kichidi fish found in Rare kichidi fish found in Antarvedi. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 9:48 PM IST అంబేద్కర్ కోనసీమ అంతర్వేది పల్లెపాలెం వద్ద మత్స్యకారుల వలలో అరుదైన కిచిడి చేపలు రెండు చిక్కి, ఒక్కోటి 35 కిలోలు, రూ 1.5 లక్షలకు అమ్ముడై సంచలనం. + కోనసీమలో మత్స్యకారులకు కాసులు కురిపించిన చేప ఇదే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేం. కొన్ని రోజులు వల వేసినా ఒక్క చేప కూడా దొరకక నిరాశ మిగులుతుంటే, మరికొన్ని…

Read More

బెదిరిన ట్రంప్

దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన . తెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్. చర్చలు జరగలేదని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను…

Read More

YS Jagan calls Vijay: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్.. ప్రజాపాలనపై ఆసక్తికర చర్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 7:13 AM IST YS Jagan Congratulates Tamil Nadu CM Vijay: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ను అభినందించి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. News18 YS Jagan calls Vijay: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు….

Read More

Today Top 10 News: రేవంత్ రెడ్డితో నాకు ఏ పంచాయతీ లేదు: కేటీఆర్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

International Job: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి విదేశీ జాబ్ ఆఫర్.. ఆస్ట్రేలియాలో నియామకాలు..!

శ్రీకాకుళం జిల్లా యువతకు APSSDC ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఆటోమోటివ్ స్ప్రే పెయింటర్, ప్యానెల్ బీటర్ ఉద్యోగాలు, నెలకు రూ.4 లక్షల వేతనం అవకాశంగా ఉంది. Source link

Read More

మున్సిపల్ ‘వార్డు’ వార్ – Visalaandhra

*కార్పొరేషన్లలో పెరిగిన స్థానాలు*నేతల్లో మొదలైన లెక్కలు*పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం*తిరుపతిలో 66, చిత్తూరులో 60 వార్డులకు పెంపు*మరింత వేడెక్కనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం విశాలాంధ్ర-చిత్తూరు : మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1955, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్-2005 ప్రకారం…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More