Headlines

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

బండి సంజయ్ కుటుంబ వివాదం, భగీరథ్ పోక్సో కేసు, చంద్రబాబు విశాఖ అభివృద్ధి, తమిళనాడులో విజయ్ బలపరీక్ష విజయం, మోదీ కాన్వాయ్ తగ్గింపు, NEET పేపర్ లీక్ కలకలం. Source link

Read More

జనాభా భారం కాదు… భాగ్యం – Visalaandhra

ఒక్కరు వద్దు… ఇద్దరు ఒకే… ముగ్గురు ముద్దు. సంతాన సాఫల్య రేటు 2.1కి పెంచేలా ప్రణాళికలు. ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు. మూడో సంతానానికి రూ.25 వేల ప్రోత్సాహకం. కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ. జనాభా వృద్ధికి నూతన విధానం. ‘జనాభా నిర్వహణ’ ముసాయిదాపై చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత…

Read More

Sumangali Vratham: సుమంగళి వ్రతం చేయడానికి ఎవరు అర్హులు.. వ్రత విధానం, ఫలితం ఇలా ఉంటుందట | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 17, 2026 5:54 PM IST Sumangali Vratham: స్త్రీల దాంపత్య సౌఖ్యం, ఆయురారోగ్యాలు, సంతాన సాఫల్యం కోసం సుమంగళి వ్రతం అత్యంత ప్రభావవంతమైందని ప్రముఖ వేద పండితులు పలఖండం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ఈ వ్రతం ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని తెలిపారు. మరి ఈ వ్రతం ఎప్పుడు..? ఎవరు ? ఎలా ? చేయాలో తెలుసుకోండి. + Sumangali Vratham Sumangali Vratham: స్త్రీల…

Read More

కీవ్‌ను తక్షణమే వీడండి..

అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు!అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్‌పై సరికొత్త హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్క్’తో విరుచుకుపడిన రష్యా.. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కంటిచూపుతోనే శాసించే స్థాయి భారీ దాడులు చేయబోతున్నామంటూ అధికారికంగా హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయాలు తీసుకునే పరిపాలనా భవనాలు, కమాండ్ సెంటర్లు, రక్షణ రంగ పరిశ్రమలు, డ్రోన్…

Read More

New Technology: తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలనుకుంటే.. ఇదే సరైన ఐడియా, ట్రెండ్ కూడా | బిజినెస్

Last Updated:Apr 09, 2026 3:43 PM IST Business Idea: ఇల్లు కట్టాలంటే ఇటుకలు తప్పకుండా ఉపయోగించాలి. అంతే కాదు ఇటుకలకు తోడుగా సిమెంట్, కాంక్రీట్ వాటిని గోడలు కట్టడం కోసం ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. కాని మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాలజీని ఉపయోగించి ఖర్చు తక్కువతో ఇల్లు కట్టేందుకు ఇంటర్ లాక్ ఇటుకలు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. + Business Idea Business Idea: ఇంటర్ లాక్ ఇటుకలతో (Interlocking Bricks) ఇల్లు కట్టడం…

Read More

హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!…….

ప్రారంభంలో వరాల జల్లులు… ముగింపులో ఫీజులు ముక్కుపిండి!….. విశాలాంధ్ర – నార్పల :- మండలంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు హామీలు ఇస్తుండగా, విద్యా సంవత్సరం ముగిసే సరికి పాఠశాల యాజమాన్యాలు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని చెబుతూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారాయి.ఈ సమస్యను పాత్రికేయులు పలుమార్లు విద్యాధికారుల…

Read More

Pushkaralu Brings Spiritual Glow to Godavari District | పుష్కరశోభతో కళకళలాడుతున్న గోదావరి| #local18V

2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటివారం వరకు 12 రోజులు జరుగు గోదావరి మహాపుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను గోదావరిజిల్లాలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క రాజమండ్రి కేంద్రంగానే కాకుండా,కోనసీమజిల్లాలో ఉన్న అనేక ఆలయాలు సైతం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యేలు తెలిపారు. నిజానికి రాజమండ్రి అంటేనే ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు, అలాంటి రాజమండ్రి ప్రాంతంలో పుష్కర పనులు జరగడంతో ఆ ప్రాంతంలో పుష్కర శోభ పుష్కలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు….

Read More

AP News Updates: ఏపీ ఫ్యామిలీ సర్వేలో మార్పులు.. వారికి ఈకేవైసీ తప్పనిసరి |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత ఫ్యామిలీ సర్వేని సీరియస్‌గా తీసుకుంది. ఫ్యామిలీ సర్వేలో కీలక మార్పులు చేసింది. మిస్సింగ్ డేటా ఉన్నవారు కచ్చితంగా eKYC చేసుకోవాలి అని తెలిపింది. ఇందుకోసం యాప్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ వెర్షన్ 1.15గా ఉంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్‌లో Unified Family Survey పేరుతో లభిస్తోంది. (లింక్ – https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN). అందువల్ల ఏపీ ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మిస్సింగ్ అయిన తమ ఈకేవైసీ డేటాని…

Read More

ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన జ‌రిగింది. ఈ చారిత్రక ప్రాజెక్టుతో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ.. ఇకపై ఃడేటా సిటీఃగా ప్రపంచ పటంలో నిలవనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.శంకుస్థాపన కార్య‌క్ర‌మం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు…

Read More

అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే…

Read More