AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Tamil Devotees Offer Prayers at Tirumala | విజయ్ గెలుపు.. తిరుమలలో తమిళ భక్తుల మొక్కులు

తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య తమిళనాడుకు చెందిన భక్తులు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో TVK పార్టీ ఘన విజయం సాధించడంతో, ఆ పార్టీ విజయంకోసం ముందుగానే శ్రీవారిని ప్రార్థించినట్లు భక్తులు తెలిపారు. తమ కోరిక నెరవేరడంతో తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకున్నామని, ఇది తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. భక్తి, రాజకీయ ఆశయం కలిసి ఒక ప్రత్యేక అనుభూతిని కలిగించాయని, శ్రీవారి కృప లేకుండా ఇది సాధ్యం కాలేదని వారు…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడి పరామర్శ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంజీ నరసన్న తండ్రి మల్దమ్మ గారి రామాంజనేయులను బుధవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యంత ఇష్టమైన, తోటి స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తి రామాంజనేయులని తెలిపారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా…

Read More

టీమిండియా నుండి ఒకే ఒక్కడు – Visalaandhra

‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి…

Read More

AP News: ‘గిరిజనుల కష్టాలు చూసే రహదారుల నిర్మాణం.. మీకు ఏ సమస్య వచ్చిన నేను ఉన్నాను’ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 9:23 PM IST Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కల్యాణ్ మాటా మంతీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. pawan kalyan Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని…

Read More

Vijayawada | హెల్పింగ్ స్పాట్ సేవలు.. వేల మందికి అన్నదానం

స్లమ్ లో ఉన్న ప్రజలతో పాటు నిరుపేదలకు భిక్షాటకులకు నిత్యం కడుపు నింపాలి అనే సంకల్పంతో, నాడు చిన్నగా ప్రారంభమై నేడు నగరాలకు సైతం విస్తరించి లక్షలాదిమంది స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతినిత్యం ఆహారం అందించేందుకు ఆ స్వచ్చంద సంస్థ కంకణం కట్టుకుంది. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు భిక్షాటకులకు స్లం ఏరియాలో ఉన్న ప్రజలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం అందించే కార్యక్రమం విజయవాడ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది.#HelpingSpot…

Read More

Suicide: పెళ్లైన 22 రోజులకే భర్త అక్రమ సంబంధం బట్టబయలు.. మనస్తాపంతో నవవధువు బలవన్మరణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 5:28 PM IST కాకినాడ జిల్లా గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, భర్త గాది కోటేశ్వరరావు అక్రమ సంబంధం బాధ తట్టుకోలేక పెళ్లి తర్వాత 22 రోజుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు దర్యాప్తులో ఉంది News18 ఏప్రిల్ 25న పెళ్లి పీటలెక్కిన ఓ నవవధువు… మే 17 నాటికి ప్రాణాలు కోల్పోవడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త తనను మోసం చేశాడనే బాధను తట్టుకోలేక, ఆ యువతి…

Read More

Andhra Pradesh: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే సస్పెండే.. గురుకులం సిబ్బందికి మంత్రి సవిత హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 03, 2026 4:31 AM IST తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీ మంత్రి సవిత Andhra Pradesh: సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులను ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు….

Read More

Brahmi plant: మీ చిన్నారులకు చదివింది గుర్తుండటం లేదా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. రిజల్ట్ మారిపోతుంది..!

పరీక్షల సమయంలో బ్రాహ్మి మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పిల్లల్లో ఫోకస్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని విజయనగరానికి చెందిన డాక్టరు ఆనందరావు సూచిస్తున్నారు. Source link

Read More

International Fleet Review | సముద్రంలో యుద్ధనౌకలు ..విశాఖలో సందడి

విశాఖ సాగరం ప్రపంచ యుద్ధనౌకల గర్జనతో హోరెత్తింది. బుధవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని భారత నౌకాదళ సత్తాను, స్నేహపూర్వక దేశాల శక్తిని సమీక్షించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ‘ఐఎన్ఎస్ సుమేధ’ (INS Sumedha) యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను…

Read More