Sariya Waterfalls: సరియా వాటర్‌ఫాల్ బ్యూటిఫుల్ లొకేషన్.. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీతో వెళ్లినా ఆ కిక్కే వేరు

Sariya Waterfalls: సమ్మర్ వచ్చేసింది. స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ పూర్తి కావడంతో సమ్మర్ హాలిడేస్‌కి మంచి టూరిస్ట్‌ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్‌ని విజిట్ చేయవచ్చు. దాని పేరే సరియా జలపాతం. దీనికి బాహుబలి జలపాతం అనే మరోపేరు కూడా ఉంది. Source link

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే నెల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ! |

Last Updated:Feb 20, 2026 1:36 PM IST తిరుమల తిరుపతి దేవస్థానాలు మే నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల తేదీలు ప్రకటించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవాలి. Source link

Read More

ఆరేళ్ల సర్వీస్.. 20 నెలల సస్పెన్షన్.. అయినా కోట్లలో ఆస్తులు.. ఏసీబీకి చిక్కిన అవినీతి లేడి.. వెనక ఉన్నది ఎవరంటే..!

దేవాదాయ శాఖ అధికారి కె శాంతి అవినీతి కేసులో ఏసీబీ సోదాలు, బంగారం వెండి విల్లాలు ఫ్లాట్లు బయటపడ్డాయి, శాంతి 21 వరకు రిమాండ్, రాష్ట్రంలో సంచలనం Source link

Read More

భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు..

మూడు నగరాల నుంచి సేవలువిజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే దాదాపు 98 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను జూన్ నెలాఖరు నాటికి ముగించి, జులై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముఖ్యమైన కార్యక్రమానికి దేశ ప్రధానిని ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు.విమానాశ్రయం ప్రారంభం దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా…

Read More

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025…

Read More

వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం..

నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ!నీట్‌ రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ్ణ (ఎన్‌టీయే) కీలక సూచనలు చేసింది. పరీక్షకు సంబంధించిన సమాచారం ఇకపై అధికారిక వాట్సాప్‌ ఖాతా ద్వారా కూడా అందజేస్తామని ప్రకటించింది. ఫేక్‌ మెసేజ్‌లు, నకిలీ ఈ-మెయిల్స్‌, మోసపూరిత లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.జూన్‌ 21న జరగనున్న నీట్‌ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్‌ నేపథ్యంలో ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్షా కేంద్రం వివరాలు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్లు నేరుగా వాట్సాప్‌లో…

Read More

చందన లేపనంతో తయారైన సంతూర్ అగర్బత్తీల విడుదల

న్యూదిల్లీ: విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రధాన ఉత్పత్తి అయిన సంతూర్, రియల్ చందన లేపనంతో తయారు చేసిన ‘సంతూర్ అగర్బత్తీ’లను విడుదల చేయడం ద్వారా అగర్బత్తీల విభాగంలోకి ప్రవేశించింది. చందనం ఆధారిత ఉత్పత్తులతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, సంతూర్ ఇప్పుడు నూతనంగా గృహసుగంధ విభాగంలోకి విస్తరించింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగించడంలో సంతూర్ దశాబ్దాలుగా పేరుగాంచింది. ఈ నూతన ఉత్పాదకథతో,సంతూర్ తన వ్యాపార వారసత్వ విలువలను అగర్బత్తీల విభాగంలోకి విస్తరిస్తోంది. దేవాలయాలు,…

Read More

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై మహిళలు దాడి..! కారులో కూర్చుంటే కూడా వదల్లేదు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 5:09 PM IST Raghu Rama Krishna Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది. + Raghu Rama Krishna Raju Viral Video: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో…

Read More

AP 10th Class Exams 2026: ఏపీలో 10వ తరగతి పరీక్షలు.. ఆ ఒక్క కండీషన్‌తో విద్యార్థులు ఫుల్ ఖుషీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పరీక్షల షెడ్యూల్ ఏమిటి? పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఒకే షిఫ్టులో జరుగుతాయి. మొదటి రోజు మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్‌తో ప్రారంభమవుతాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టులు వరుసగా వస్తాయి. విద్యార్థులు హాల్ టికెట్ వెనుక షెడ్యూల్ ముద్రించి ఉంటుంది. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే ఇంకా స్పష్టంగా ఉంది. అందువల్ల విద్యార్థులకు ఇది టెన్షన్ తగ్గిస్తుంది. హాల్ టికెట్‌పై QR కోడ్ – పరీక్షా కేంద్రం…

Read More

Sorakaya Swamy Temple Narayanavanam: సొరకాయలే నైవేద్యం, మొక్కు చెల్లించేది వాటినే.. కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహిమ సీక్రెట్..! |

Last Updated:Feb 24, 2026 3:30 PM IST Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట ఆచారం ఉంది. సాధారణంగా దేవాలయాల్లో నైవేద్యంగా పండ్లు, మిఠాయిలు లేదా ఇతర పదార్థాలు సమర్పిస్తారు. + Sorakaya Swamy Temple Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట…

Read More