దేవరపల్లి హాస్టల్ ఫుడ్ పాయిజన్ కలకలం.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే ల మధ్య వార్..!
రంపచోడవరం మారేడుమిల్లి దేవరపల్లి వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మిరియాల శిరీషదేవి, ధనలక్ష్మి మధ్య రాజకీయ వార్ ముదిరింది, అసెంబ్లీలో హాట్ టాపిక్ కానుంది. Source link
రంపచోడవరం మారేడుమిల్లి దేవరపల్లి వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మిరియాల శిరీషదేవి, ధనలక్ష్మి మధ్య రాజకీయ వార్ ముదిరింది, అసెంబ్లీలో హాట్ టాపిక్ కానుంది. Source link
. గంపగుత్తగా అమెరికాకు అప్పగించారు. వాణిజ్య ఒప్పందం వల్ల వారికే మేలు. దేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలకు తీవ్ర ముప్పు. లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ. దేశాన్ని అమ్ముతున్నందుకు ‘సిగ్గుగా లేదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు న్యూదిల్లీ: భారత్అ-మెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీసర్కారుపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇది “భారత్ మాతను అమ్మడం” లాంటిదని, భారతదేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి…
ఆఫ్ఘనిస్తాన్ వజ్రాల వ్యాపారి మోహియర్ రాయలసీమ అమ్మాయి చంద్రవదన 600 సంవత్సరాల క్రితం జరిగిన లవ్ స్టోరీ లోకల్ 18 మీ ముందుకు తీసుకువస్తోంది. #InternationalLoveStory #Afghanistan #Rayalaseema Source link
. 2028 నాటికి దేశంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం. ఏప్రిల్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహప్రవేశం. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర`సచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసన సభ గౌరవాన్ని పెంచుతూ, అత్యాధునిక సౌకర్యాలతో సభను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స’ సాంకేతికతతో సభ్యుల హాజరును నమోదు…
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ వేడుకలు నేడు (ఫిబ్రవరి 11) నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై శ్రీనివాసుడి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది….
దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం . హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి…
Last Updated:Feb 11, 2026 11:53 PM IST Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా ఎక్కడా ఎవరూ చెత్త పారేసినా అది ఇబ్బందులకు దారితీస్తుంది. sanitation workers strike Visakhapatnam: మహా విశాఖ నగరపాలక సంస్థ (GVMC) పరిధి లోని నగరవాసులందరికీ ఫిబ్రవరి 12న అంటే గురువారం కాస్త ఇబ్బందికరమైన రోజు. నగరం మొత్తం కూడా…
. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరుగుదల. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య వద్ధి. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం. గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా…
Last Updated:Feb 11, 2026 9:53 PM IST విశాఖపట్నం ఐఎఫ్ఆర్–2026, సిటీ పరేడ్ కోసం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించి, అన్ని శాఖలు సమన్వయంతో ప్రజల భద్రత, సౌకర్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఐఎఫ్ఆర్–2026ను సమన్వయంతో విజయవంతం చేయాలి.. బీచ్ రోడ్డులో ఏర్పాట్లను పరిశీలించిన విశాఖపట్నం నగరం మరో అంతర్జాతీయ వేడుకకు సిద్ధమవుతోంది. ఐఎఫ్ఆర్–2026, సిటీ పరేడ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో…
ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…