హదయాలను కదిలించే…‘తెరచాప’

హైదరాబాద్: నవీన్‌రాజ్ హీరోగా, జోయెల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెరచాప’. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు నవీన్‌రాజ్ మాట్లాడుతూ మత్స్యకారుల్లో తామూ కలిసిపోయి, వారి జీవితాల్ని పూర్తిగా అర్థం చేసుకుని రూపొందించిన సినిమానే ‘తెరచాప’ అని నవీన్‌రాజ్ శంకారపు అన్నారు.‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. మండుటెండల్లోనూ, సముద్ర తీరంలోనూ ఎన్నో సవాళ్ల మధ్య పనిచేశాం. ఎక్కువమంది నటులు ఇందులో…

Read More

Forest Thief: సిల్లీగా పోలీసులకు చిక్కిన అడవి దొంగ.. నగల చోరీకి వెరైటీ స్కెచ్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:24 AM IST Forest Thief: పట్టణాలు పల్లెలు అయిపోయాయేమో మరి ఒక దొంగ చిత్రంగా ఆలోచించి అడవి దొంగగా మారాడు. ఏమీ లేకపోవడమేంటి ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆలోచనతో పగటిపూట తాళం వేసిన గిరిపుత్రుల నివాసాలను గుర్తించి రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలో చోరీ చేయడం ప్రారంభించాడు. + అడవి దొంగ భలే స్కెచ్ వేస్తాడు Forest Thief: మన ఇంట్లో ఏముంది పట్టుకుపోవడానికి అక్క? తాళం…

Read More

బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవు: మమత

కోల్‌కతా: కేంద్ర బలగాలను వాడుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి చూస్తోందని, బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని స్పష్టం చేశారు. ‘టీఎంసీ ఈసారి 226 సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. బీర్‌భుమ్ జిల్లాలోని సూరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఎన్డీఏ పాలనలో ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి…

Read More

AP Census 2027: ఏపీ ప్రజలకు అలర్ట్.. జనాభా లెక్కల్లో తప్పు చెబితే ఫైన్, జైలు శిక్ష కూడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1948 జనగణన చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులను అడ్డుకున్నా కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ ఇది భయపెట్టడానికి కాదు. సరైన డేటా ద్వారా మన రాష్ట్రం మరింత మంచి పాలన, మంచి సౌకర్యాలు పొందడానికి మాత్రమే. ఏపీలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంది. ఈ సమయంలో ప్రజలు స్వయంగా తమ డేటాను యాప్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇందుకు ఏపీ సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు. ప్రభుత్వ గృహ గణన…

Read More

Bhashyakarula Utsavalu: తిరుమలలో ఆధ్యాత్మిక శోభ.. వైభవంగా ప్రారంభమైన శ్రీ భాష్యకారుల ఉత్సవాలు!

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు 19 రోజుల పాటు ప్రారంభం, ఏప్రిల్ 22న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర, శ్రీ రామానుజుల స్వర్ణ రథోత్సవంలో భక్తుల రద్దీ Source link

Read More

Borewell Scam: మాయమైన ‘టెక్స్మో’ మోటార్లు.. బయటపడ్డ నిజాలు! వైకాపా నేతల అక్రమాలను ఎండగడుతున్న కూటమి నాయకులు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 7:51 AM IST బైరెడ్డిపల్లి మండలంలో త్రాగునీటి బోర్లకు తెదేపా కాలంలో వేసిన కంపెనీ పరికరాలు వైకాపా పాలనలో లోకల్ వాటితో మార్చి స్కామ్ చేశారని కూటమీ ఆరోపణ, ప్రజలు ఆగ్రహం + గ్రామాల్లో అభివృద్ధి బాట పట్టిన కూటమీ నాయకులకు షాక్ అధికారం అనేది శాశ్వతం కాదు. నాయకులు అనే వారు శాశ్వతం కారు. కానీ మనం చేసే మంచి పనులనే భవిష్యత్తులో అందరూ గుర్తు పెట్టుకుంటారు. అది చిన్న…

Read More

KGBV admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేజీబీవీ ప్రవేశాలకు భారీ డిమాండ్.. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 14, 2026 6:23 AM IST చిత్తూరు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు భారీ డిమాండ్, దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు కేజీబీవీలో అడ్మిషన్లకు గడువు పెంపు పూర్తి వివరాలు ఇవే…!!! గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్భాగాంధీ విద్యా లయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిల్లో 6వ తరగతి…

Read More

Vijayawada: విజయవాడ మణిహారంగా అంబేద్కర్ స్మృతివనం.. అధునాతన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అత్యాధునిక హంగులు – మౌలిక సదుపాయాలు సూర్య కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధ్వర్యంలో సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. సుమారు 13,479 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాంగణం జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదిక కానుంది. సీటింగ్ సామర్థ్యం: ప్రధాన హాల్‌లో 1500 మంది కూర్చునే విధంగా విశాలమైన సీటింగ్ వసతి కల్పించారు. VIP సౌకర్యాలు: విఐపీల కోసం…

Read More

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాయితీ ఆఫర్ గడువు పొడిగింపు |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇంకా చాలా మంది ఆస్తి పన్ను చెల్లించట్లేదు. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బు లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేవారికి.. వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగా చెల్లించే వారికి, పన్నుపై 5 శాతం తగ్గింపు…

Read More

YS Jagan: మహిళల పట్ల అవమానకర వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:33 PM IST YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ys jagan ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ…

Read More