ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..

ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి…

Read More

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర – Visalaandhra

కిలోకు రూ.2 పెంపు11 రోజుల్లో నాలుగుసార్లు వాత న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై భారం పడేలా వరుసగా పెట్రో ధరలు పెంచుతోంది. చమురు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, వాటిని గట్టెక్కించడానికి పెట్రో ధరలు పెంచడం తప్పడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు పెంచింది. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ…

Read More

నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు

నేను లేకపోతే జైల్లో ఉండేవాడివని ఆగ్రహంవాషింగ్టన్: ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తూ ఇరాన్‌పై యుద్ధానికి దగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్…

Read More

శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్

కృత్రిమ మేధ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల అవసరం అమాంతం పెరిగింది. దీంతో భారీ స్థాయిలో మెమొరీ చిప్‌లకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ చిప్‌ విభాగం అనూహ్య లాభాలను నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆదాయం 49 రెట్లు పెరగడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.చిప్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు రూ.3.25 కోట్ల మేర భారీ ప్రోత్సాహక నగదు…

Read More

అమెరికాకు మిత్రదేశాల షాక్

హోర్ముజ్‌కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడిసిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది…

Read More

AP News: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ అదరహో.. ఏకంగా 5 జాతీయ అవార్డులు గెలిచిందోచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 6:47 AM IST AP Latest News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. AP News: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ…

Read More

TTD Accommodation: తిరుమల భక్తులకు అలెర్ట్.. వసతి గదుల కేటాయింపులో టీటీడీ కొత్త నిబంధనలు! |

Last Updated:May 09, 2026 7:08 AM IST TTD Accommodation: తిరుమలలో 7800 గదులు మాత్రమే, కుటుంబాలకు ప్రాధాన్యం, ఒంటరి, అవివాహిత జంటలకు గదులు లేవు, టీటీడీ ఐదు పీఏసీల్లో 9336 ఉచిత లాకర్లు, స్నానం, అన్నప్రసాదం సదుపాయాలు కల్పించింది Source link

Read More

తిరుచానూరులో అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టు

విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో సుమారు 34.75 లీటర్ల అక్రమ మద్యం మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డిపిఎల్) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిఎస్పి ప్రసాద్, తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బి. సునీల్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం తిరుచానూరు…

Read More

Job Mela 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! టెన్త్, ఇంటర్ అర్హతతో మెగా జాబ్ మేళా, జీతం, అర్హతలు ఇవే

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే 19వ తేదీన పాయకరావుపేట నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని ప్రతి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రెండు వేలకుపైగా కంపెనీలు ఈ జాబ్ మెళాలో పాల్గొంటున్నాయి. Source link

Read More

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి.. విశాఖలో జనసేన శ్రేణుల ప్రత్యేక పూజలు, హోమాలు..! Pawan Kalyan health. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 22, 2026 2:45 PM IST పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం విశాఖపట్నంలో జనసేన నేతలు, వీర మహిళలు సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు, శస్త్రచికిత్స విజయవంతం, పూర్తి కోలుకోవాలనే ప్రార్థనలు + ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని విశాఖలో ప్రత్యేక పూజలు ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షతో విశాఖపట్నంలో భక్తి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

Read More