Harassment Case: దుబాయ్ నుంచి కిరాతకుడి ‘డిజిటల్’ వేట.. వీడియో కాల్ చేయకపోతే యువతి నగ్న ఫోటోలు వాట్సాప్ గ్రూప్‌లో పెడతానని బెదిరింపులు.. | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Apr 30, 2026 9:04 AM IST విజయవాడలో వివాహితపై షేక్ సుభానీ దుబాయ్ నుంచి నగ్న ఫోటోలతో సైబర్ వేధింపులు, వాట్సాప్ గ్రూప్ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, సైబర్ క్రైమ్ కేసు నమోదు News18 విజయవాడ నగరంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన సైబర్ వేధింపుల ఉదంతం కలకలం రేపుతోంది. తన మాట వినకపోతే సన్నిహిత చిత్రాలను బయటపెడతానంటూ దుబాయ్ నుంచి ఒక కిరాతకుడు సాగిస్తున్న వేధింపులు ఒక వివాహిత జీవితంలో పెను తుఫానును సృష్టించాయి. పరిచయాలు…

Read More

Weather today: భూతాపం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో ఉరుములతో వర్షాలు.. IMD అలర్ట్

Weather today: ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకుంటున్న తరుణంలో.. రోజూ వానలు పడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. భూతాపం పెరగడం వల్లే ఇలా అవుతోంది. మరి ఏపీ, తెలంగాణకి సంబంధించి ఏప్రిల్ 28 మంగళవారం వాతావరణం ఎలా ఉందో చూద్దాం. Source link

Read More

నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు – Visalaandhra

నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు…

Read More

AP Capital Amaravati: నేడే అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 5:55 AM IST ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం చట్టసవరణకు ముందడుగు వేస్తోంది. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్రంగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…

Read More

హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి..

విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి జరగడంతో రక్త గాయాలతో లాయర్ ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే.. న్యాయవాది అంజన్ రెడ్డి మాట్లాడుతూ విధులలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడుతుండగా మంత్రి అనుచర వర్గం ఉద్దేశిపూర్వకంగా…

Read More

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఃమన మిత్రః వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్‌ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా…

Read More

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా సెషన్స్ జడ్జి స్థాయి కోర్టులు 12, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు 176 ఉండగా, అదనంగా కేటాయించిన 12తో కలిపి ఆ సంఖ్య 188కి…

Read More

అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు…

Read More

10 కంపెనీలు.. స్పాట్ ఇంటర్వ్యూలు.. సాగర నగరంలో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు..!

మార్చి 13న విశాఖలో జాబ్ మేళా. పేటీఎం, హెల్త్‌కేర్, టాటా టోయో రేడియేటర్ వంటి 10 కంపెనీలు పాల్గొంటాయి. 18-30 ఏళ్ల నిరుద్యోగులు naipunyam.ap.gov.in లో నమోదు చేసుకోవాలి. Source link

Read More

గవర్నరు మోకాలడ్డు

. సంఖ్యా బలం కావాల్సిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ. మద్దతు కూడగట్టే పనిలో విజయ్ పార్టీ. నేటి ప్రమాణ స్వీకారం వాయిదా!. రిసార్టులోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే ఆదేశం చెన్నై: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. చాలినంత సంఖ్యాబలం లేదన్న సాకుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మోకాలొడ్డారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118…

Read More