Vizag Beach: ఆ బీచ్‌లో సముద్రపు గవ్వలతో డెకరేషన్ వస్తువులు.. చూస్తేనే ఫుల్ ఖుషి అవుతారంతే | బిజినెస్

Last Updated:May 14, 2026 3:09 PM IST Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం పలుకుతాయి. సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల వస్తువులు ఇక్కడ తయారు చేసి వస్తువులను అమ్ముతుంటారు. + Vizag Beach Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం…

Read More

Unseasonal Rains: ఏపీలో అకాల వర్షాల బీభత్సం.. రూ. 63 కోట్లకు పైగా పంట నష్టం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పంటల వారీగా నష్టం వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రధానంగా వాణిజ్య, ఆహార పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,840 హెక్టార్లలో వరి, 1,534 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మిర్చి, పసుపు: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 1 లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు పెట్టుబడి…

Read More

Wedding Season: ఎటు చూసినా పెళ్లి బాజాలే.. వధూవరులతో కళకళలాడుతున్న రత్నగిరి కొండలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 09, 2026 1:18 PM IST Wedding Season: అన్నవరం రత్నగిరి కొండలపై వివాహాల రద్దీ, కొత్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, వ్రతంతో ఆశీర్వాదాల కోసం భారీగా తరలివస్తున్నారు + News18 ఆ కొండపై వధూవరులు ఒకటైతే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్తుందట, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కొండపై కొలువైన స్వామి చూసుకుంటారని ఎంతో నమ్మకంతో ఒకటైన వధూవరులు చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే…

Read More

ఏఐఎస్బి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

ఏఐఎస్బి కార్యదర్శి పోతులయ్య విశాలాంధ్ర ధర్మవరం; మే నెల 17, 18, 19 వ తేదీలలో తణుకులో నిర్వహించే ఏఐఎస్బి రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్పందన హాస్పిటల్ ఆవరణములో డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్…

Read More

Free Basketball Coaching: అక్కడ ఫ్రీగా బాస్కెట్ బాల్ కోచింగ్.. నేషనల్ ఛాంపియన్‌షిప్‌ చేయడమే లక్ష్యం | క్రీడా వార్తలు

Last Updated:Apr 06, 2026 12:37 PM IST Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత 20 సంవత్సరాలుగా ఆయన చిన్నారులకు ఉచితంగా బాస్కెట్‌బాల్ కోచింగ్ అందిస్తూ అనేక కుటుంబాల ఆశలను నెరవేర్చుతున్నారు. + Free Basketball Coaching Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత…

Read More

ఇరాన్‌కు రష్యా పూర్తి అండగా ఉంటుంది

మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్‌కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ…

Read More

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తన డిజిటల్‌ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. ఈపీఎఫ్‌వో 3.0 కింద పీఎఫ్‌ ఖాతాదారులు యూపీఐ యాప్‌లు, పీఎఫ్‌కు అనుసంధానమైన ఏటీఎంల ద్వారా నేరుగా తమ నిధులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో రూపొందించిన ఈ వ్యవస్థకు సంబంధించిన టెస్టింగ్‌ ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం…

Read More

ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలు అమర్చిన చైనా వైద్యులు

వైద్య శాస్త్ర రంగంలో చైనా పరిశోధకులు మరో కీలక ఘట్టాన్ని నమోదు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే వ్యక్తికి పంది నుంచి సేకరించిన కాలేయంతో పాటు రెండు మూత్రపిండాలను విజయవంతంగా అమర్చారు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి తీసిన మూడు అవయవాలను ఒకేసారి మనిషికి మార్పిడి చేయడం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి.సౌత్ చైనాలోని ఓ విశ్వవిద్యాలయంలో సన్ జుయాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ విషయాన్ని వారు సోమవారం…

Read More

Tirupati Temple Festival: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగ వైభవం.. ఈ ఆరు పుష్పాలతో పూజ చేస్తే ఎంతో పుణ్యమట.. |

Last Updated:May 02, 2026 9:37 AM IST తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో మే 1న పత్రపుష్పయాగం, స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం వైభవంగా, టీటీడీ రూ 200తో గృహస్తులకు యాగంలో పాల్గొనే అవకాశం News18 తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మే 1వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్న పత్రపుష్పయాగ మహోత్సవానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు, ప్రాముఖ్యతను ఈ క్రింద వివరంగా…

Read More

పన్నులు వందశాతం వసూలు చేయాలి ఎంపీడీఓ : శంకరరావు

విశాలాంద్ర – వలేటివారిపాలెం : సచివాలయం సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలలో పన్నులు వందశాతం వసూలు చేయాలని ఎంపీడీఓ వై. శంకరరావు అన్నారు.శనివారం అమ్మపాలెం గ్రామం లో జరుగుతున్న యుఎఫ్ ఎస్ సర్వే స్పెషల్ డ్రైవ్ ను ఎంపీడీఓ వై. శంకరరావు, డిప్యూటీ ఎంపీడీఓ రాంబాబు పరిశీలించారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ శంకరరావు మాట్లాడుతూయుఎఫ్ ఎస్ సర్వే,ఇంటి పన్నులు వందశాతం పూర్తి చేయాలని అన్నారు సచివాలయం పరిధిలోని గ్రామాలలో సర్వే లు త్వరగా పూర్తి చేయాలని సిబ్బంది కి…

Read More