కొండల మధ్య కోటిలింగేశ్వరుడు.. పిలిస్తేనే దర్శనం కలిగే శివక్షేత్రం..! Punyagiri Kotilingeshwara temple secrets attract devotees. |

Last Updated:Feb 12, 2026 3:25 PM IST పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశిగా ప్రసిద్ధి, భూగర్భ శివలింగం, పుట్టిదార, కోటిలింగాల ఘాట్, మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. + పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఇదే  విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి గ్రామంలో కొండల నడుమ వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి క్షేత్రం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ప్రకృతి సోయగాలు, గాఢమైన…

Read More

Big Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం..! ఒక్క సెల్ఫీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 10, 2026 11:40 AM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగుతూ జారి పడిన నలుగురు బాలికల్లో ముగ్గురు మృతి, అంజలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది + అల్లూరి జిల్లాలో విషాదం..! సెల్ఫీ ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద  సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు…

Read More

మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్

పార్శిళ్లు, ఇతర వస్తువుల డెలివరీలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ముందడుగు వేసింది. 24 స్పీడ్ పోస్ట్ పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును మంగళవారం (మార్చి 17) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ద్వారా అత్యవసరమైన పార్శిళ్లను కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీగా డెలివరీ అందించనుంది.కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని ఆకాశవాణి…

Read More

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై మహిళలు దాడి..! కారులో కూర్చుంటే కూడా వదల్లేదు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 5:09 PM IST Raghu Rama Krishna Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది. + Raghu Rama Krishna Raju Viral Video: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో…

Read More

JD Lakshminarayana: కొత్త ఉద్యోగంలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ.. డైరెక్ట్‌గా అంత పెద్ద పోస్టు ఇచ్చేశారా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 9:54 AM IST VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ కొత్త ఉద్యోగంలో చేరారు. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులు అయ్యారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు చెందారు. VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్…

Read More

మత్స్యకారుల కోసం సూపర్ సర్వీస్.. ఇంటి ముంగిటకే వైద్యులు.. ఎక్కడంటే..? your doctor at your home in konaseema mobile. |

Last Updated:Mar 30, 2026 8:16 PM IST డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించిన మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ క్లినిక్ కోనసీమలో మత్స్యకారులకు ఉచిత వైద్యం, రెడ్ క్రాస్, ఆర్ ఈ సి ఫౌండేషన్ మద్దతు, ఐ ఎం ఆర్, ఎం ఎం ఆర్ తగ్గింపు లక్ష్యం Source link

Read More

Palnadu: హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.. పల్నాడులో యువ న్యాయవాది దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదం కాదు.. ప్రణాళికాబద్ధమైన హత్య? ఈనాడు కథనం ప్రకారం.. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు నివాసి అయిన హరిప్రసాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం హైకోర్టు పని మీద వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరారు. రాత్రి 8:43 గంటల సమయంలో ఇంటివారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహం…

Read More

Mahashivaratri: భక్తజన సంద్రమైన శ్రీశైలం! ఆరో రోజు బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకిపై ఆది దంపతుల దర్శనం.. |

Last Updated:Feb 15, 2026 9:55 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకి సేవ, కళాకారుల ప్రదర్శనలు, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం భక్తులను ఆకట్టుకున్నాయి. + పుష్ప పల్లకి పై మెరిసిన స్వామి అమ్మవారు దక్షిణ కాశీగా, జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభ పతాక స్థాయికి చేరుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి, లోకపావని శ్రీ భ్రమరాంబా దేవి సమేత మల్లికార్జున…

Read More

ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! – Visalaandhra

ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…

Read More

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతి

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి అనుమతించింది. గత సంవత్స రం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హోమ్…

Read More