Yanamala Ramakrishnudu: యనమల నివాసంలో ఆధ్యాత్మిక శోభ.. పుట్టినరోజు వేళ ఘనంగా విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టాపన!

Yanamala Ramakrishnudu: తేటగుంటలో తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పుట్టిన రోజు సందర్భంగా గోపూజలతో పాటు వైకుంఠ నారాయణ విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది Source link

Read More

రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల రూపకల్పన

. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. తెలంగాణ-కర్నాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై కీలక భేటి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉత్తమ్ కుమార్ తో కర్నాటక చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజులు భేటి అయ్యారు. తెలంగాణ -కర్నాటక రాష్ట్రాల మధ్య…

Read More

శుభకార్యాల్లో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా):సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా స్థానిక సభ్యులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఇటీవల రెడ్డి శ్రీనివాసరావు దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా రాజాం పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ ఆర్.వి.జె నాయుడు మాట్లాడుతూ ప్రతి శుభకార్యంలో మొక్కలు నాటే అలవాటు అలవరుచుకుంటే పర్యావరణానికి మేలు…

Read More

నా పునరాగమనాన్ని అడ్డుకుంటున్నారు – Visalaandhra

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విస్మయంన్యూదిల్లీ: రెజ్లింగ్‌లోకి తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించింది. ఆసియా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ట్రయల్స్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను నేషనల్ ఓపెన్ ర్యాకింగ్ టోర్నమెంట్‌లో రెజ్లింగ్‌లో పునరాగమనం చేయాలని ఆశిస్తున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ తుదిగడువు ఏప్రిల్ 30న ముగుస్తుండగా… రిజిస్టర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే… గడువు ముగిసిందని సందేశం వస్తోందని తెలిపారు. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫఐ)…

Read More

నాన్‌వెజ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా..? Chicken prices in Visakhapatnam. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 6:48 PM IST విశాఖపట్నంలో వేసవి ప్రభావంతో చికెన్ ధరలు కిలోకు రూ.320-340కి చేరాయి. సరఫరా తగ్గుదల, కోళ్ల పెంపకం తగ్గడం ప్రధాన కారణాలు. వినియోగదారులు, వ్యాపారులు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారు. + వేసవి ఎఫెక్ట్ పెరుగుతున్న చికెన్ ధరలు..! డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో పెరుగు వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో.. విశాఖపట్నంలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్ల బహిరంగ…

Read More

నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ

నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు….

Read More

Vizag Expo 2026: వైజాగ్ ఎక్స్పో కిర్రాక్.. బీచ్ రోడ్డులో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ చూసి పిల్లలు ఫిదా | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 18, 2026 5:17 PM IST Vizag Expo 2026: విశాఖపట్నంలో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో సమ్మర్ లో చిన్నారులను అలరిస్తోంది. + Vizag Expo 2026 Vizag Expo 2026: విశాఖపట్నంలో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఏ గ్రౌండ్లో ఏర్పాటు…

Read More

Tiger playful scenes recorded by fly camera |పోలవరం సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి

గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి ఫ్లై కెమెరాలో రికార్డైంది, నాలుగు కాళ్లు ఆకాశం వైపు చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ నిర్భయంగా ఆడుకుంటూ కనిపించింది. Source link

Read More

Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో అడుగు.. కిమ్స్‌కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కిమ్స్ ఆస్పత్రి చిన్న స్థాయిలో ప్రారంభమై ఇప్పుడు 30 వేల కోట్ల ఆస్తిగా విస్తరించిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ద్వారా మాత్రమే దేశం, రాష్ట్రం సంపద సృష్టి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ గతంలో తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికి మెడికల్ హబ్‌గా మారిందని, దీనికి KIMS లాంటి సంస్థలే కారణమని తెలిపారు. అమరావతి…

Read More

శ్మశానా వాటికల సమస్యలను పరిష్కరించండి– సిపిఐ డిమాండ్….

విశాలాంధ్ర – నార్పల: మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు లేక ప్రజలు తీవ్ర…

Read More