Tollywood: సాంప్రదాయని సుద్దిని సుద్దపూసని మూవీలో లయ రీఎంట్రీ.. పొట్ట చక్కలయ్యేలా నవ్వుకోవచ్చంట | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Mar 02, 2026 9:18 AM IST Tollywood:శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్ని వర్గాలను అలరించేలా సంప్రదాయని సుద్దిని సుద్దపూసని చిత్రం Tollywood: శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ, లయ జంటగా నటించిన సరికొత్త చిత్రం “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని”. ఈ నెల 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న…

Read More

Kendriya Vidyalaya Admissions 2026-27: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 20, 2026 6:37 AM IST కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 నుంచి ప్రారంభం. బాలవాటిక, మొదటి తరగతి ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 2 వరకు. బాలవాటిక-2, పై తరగతులు ఏప్రిల్ 2-8 ఆఫ్‌లైన్ దరఖాస్తులు. News18 దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా కేవీల్లో…

Read More

భక్తులకు గుడ్ న్యూస్.. ఫ్రీ దర్శనం, స్పెషల్ బస్సులు.. చందనోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు..!Simhachalam Chandanotsavam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:57 PM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న వైభవంగా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యవేక్షణలో భక్తుల సౌకర్యాలకు విస్తృత ఏర్పాట్లు. సాధార‌ణ భ‌క్తులకు పెద్దపీట వేస్తూ చంద‌నోత్స‌వం..  విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చందనోత్సవం ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వేడుకలు నిర్వహించాలని జిల్లా…

Read More

AP Weather Update: ఎండాకాలంలో అకాల వర్షాల ప్రభావం.. అమరావతి వాతావరణ కేంద్రం కీలక సూచన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం , ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన వాయుమండల పరిస్థితులు ఈ మార్పులకు కారణమవుతున్నాయని చెప్పారు. అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం…

Read More

Amaravati: మీరు తాగేవి పాలు కాదేమో! కల్తీ పాల కోరల్లో రాష్ట్రం! యూరియా, డిటెర్జెంట్, మైదా పిండిని కలుపుతన్న వైనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 5:20 AM IST మనం తాగుతున్న పాలలో కేవలం నీరు మాత్రమే కాదు.. యూరియా, డిటెర్జెంట్, మైదా పిండి వంటి ప్రమాదకర రసాయనాలు కలిపి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Amaravati: తెల్లని పాల వెనుక నల్లని అక్రమ దందా సాగుతోంది. పౌష్టికాహారంగా భావించి పిల్లలకు ఇచ్చే పాలు చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల విషాదం (17 మంది మృతి) తర్వాత మేల్కొన్న…

Read More

చిన్నారిపై అఘాయిత్యం.. నిందితుడి అంతం.. కానీ న్యాయం జరిగిందా? మదనపల్లి దారుణంపై ప్రజల ఆవేదన..! Madanapalli incident Rishika Priya attacked public anger on drugs mafia. |

రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Source link

Read More

చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు

-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని రాప్తాడు చెరువు కట్టను బలోపేతానికి నిర్ధిష్ట చర్యలు చేపట్టడంపాటు నీటి వనరులకు జీవం పోసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించామని టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. రాప్తాడు, అయ్యవారిపల్లి మధ్యలోని చెరువు ప్రాంతంలో పునరుద్ధరణకు మంగళవారం ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, ప్రసన్నాయపల్లి శీనా, ఎంపీడీవో…

Read More

అరుదైన క్షేత్రం.. లింగరూపంలో కాలభైరవ స్వామి దర్శనం.. ఎక్కడంటే..! Kamakhshi Devi Kalabhairava Temple 300 years history and devotion highlights. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 10:39 PM IST కామాక్షి దేవీ సమేత కాలభైరవ స్వామి ఆలయం, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి మధ్య, 300 ఏళ్ల చరిత్రతో, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు, భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. + ఆ జిల్లాలో లింగ రూపంలో దర్శనమిస్తున్న ఏకైక కాల భైరవస్వామి ఆలయం ఇదే…!!! చాలా ఆలయాల్లో కాలభైరవ స్వామి మనిషి రూపంలో దర్శనమిస్తారు. కానీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి…

Read More

Arasavalli Temple: అరసవల్లి క్షేత్రానికి నూతన శోభ.. రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం! |

Last Updated:Mar 22, 2026 1:35 PM IST అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి సహా రోడ్లు, గోశాల, అన్నదానం, డార్మెటరీ, పార్కింగ్ అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. + అరసవల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. ఈ పవిత్ర స్థలానికి మరింత వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రూ.4 కోట్లతో…

Read More

Top 10 News: ప్రపంచ నలుమూలల జరిగిన టాప్ టెన్ వార్తలు.. మీకోసమే

Top News:మార్చి 23 వార్తలు. టాప్ టెన్ వార్తలు మీకోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు ఈరోజు మీకోసమే. Source link

Read More