పోరాట‌ ప్రతినిధి నాగమణి – Visalaandhra

కోనాల భీమారావు కమ్యూనిస్టు ఉద్యమ గమనంలో కొన్ని జంటలు కేవలం దంపతులుగానే కాకుండా విడదీయలేని ఆశయ బంధాలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, ఆదర్శవంతమైన జంట దివంగత వంక సత్యనారాయణ -నాగమణి జంట. 70 ఏళ్ళ వారి వైవాహిక జీవితంలో ఉద్యమమే ఊపిరిగా, ఆశయమే బాటగా సాగిన వారి ప్రస్థానం నేటి తరానికి ఒక పాఠం. వంక సత్యనారాయణ తన 95వ ఏట 2018లో కన్నుమూయగా వంక నాగమణి తన 95వ ఏటే 2026 ఏప్రిల్ 5న కన్ను…

Read More

శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు..:ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గట్టి షాకిచ్చింది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంపై తమ సైనిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశ భద్రతకు ఇరాన్, దాని అనుబంధ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నంత కాలం ఈ వైఖరి మారదని తేల్చి చెప్పింది.ఇటీవల ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ శాంతి దిశగా మొగ్గు చూపుతున్నారనే…

Read More

బాలయ్య కోపమేకాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వాళ్లపై అభిమానంతో రూ.50 లక్షల సాయం..!

నందమూరి బాలకృష్ణ హిందూపురం పోలీసులకు 50 లక్షల సిఎస్ఆర్ నిధులతో మూడు బొలెరోలు, 10 మోటార్ సైకిళ్లు బహుకరించారు, ప్రజా భద్రత బలపడుతుందని అన్నారు Source link

Read More

Yerragondapalem: ముక్కలుగా నరికి.. బోరు బావిలో పడేసి.. యర్రగొండపాలెంలో యువకుడి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 4:34 AM IST యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీఐ అజయ్‌కుమార్ నేతృత్వంలో ఎస్సై దేవకుమార్ మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రతీకాత్మక చిత్రం Yerragondapalem: ప్రేమ వ్యవహారాలు, క్షణికావేశాలు ఎంతటి ఘోరాలకైనా దారితీస్తాయనే దానికి నిదర్శనంగా ప్రకాశం జిల్లా (మార్కాపురం డివిజన్) యర్రగొండపాలెంలో ఒక అత్యంత దారుణమైన హత్యా ఉదంతం వెలుగుచూసింది. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడనే కోపంతో, ఒక యువకుడిని…

Read More

హాకీ క్రీడలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు ఆహ్వానం..

ఏపీ హాకీ ఉపాధ్యక్షులు బి సూర్యప్రకాష్ విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 75 సంవత్సరాలు వజ్రోత్సవ వేడుక సందర్బంగా, హాకి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ మెన్ ఛాంపియన్ షిప్ -2026 పోటీలు జరగనున్నాయి అని, ఇందుకుగాను ఏపీ హాకీ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, జిల్లా హాకీ ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, సత్యసాయి జిల్లా ట్రెజరర్ అంజన్న, జిల్లాక్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, హాకీ కోచ్ హుస్సేన్…

Read More

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి..

సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్సమయానికి ముందే సచివాలయానికివిజయ్ పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలుతమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం…

Read More

కుళ్లాయి స్వామి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల కోలాటం..

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయ స్వామి ఉత్సవాల్లో ఐదవ రోజు నిర్వహించిన సరిగెత్తు కార్యక్రమంలో గూగూడు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పీడీ శ్రీదేవి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం ముందు కోలాటం ప్రదర్శించి భక్తులను అలరించారు.విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో కోలాటం ప్రదర్శించగా భక్తులు ఆసక్తిగా తిలకించి చప్పట్లతో అభినందించారు. ఆలయ ఉత్సవాల్లో విద్యార్థుల…

Read More

టీటీడీ గోశాలకు 180 లారీల ఎండుగడ్డి విరాళం.. రైతుల సేవకు దేశవ్యాప్తంగా ప్రశంసలు!

తిరుపతి ఎస్వీ గోశాలకు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 1600 టన్నుల ఎండుగడ్డి, రెండు గోవులు, ఒక దూడ విరాళం, టీటీడీ అధికారులు గోసంరక్షణ చైతన్యాన్ని ప్రశంసించారు Source link

Read More

Infant killed in affair driven Vijayawada crime | 18 నెలల పాపను గోడకేసి కొట్టి.. హత్య

విజయవాడలో వివాహేతర సంబంధంలో గొడవల మధ్య ప్రియుడు కోపంతో తల్లి ముందే పసికందును గోడకేసి కొట్టి చంపగా, ఘటనను దాచేందుకు ప్రయత్నించిన తల్లిని ఆమె ప్రియుడిని చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. Source link

Read More

Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు, రేపు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం(28-03-26): శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (16) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.  రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు. ఆయా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అలాగే రేపు…

Read More