బాలికల భవిష్యత్తుకు బిగ్ స్టెప్.. చిత్తూరులో కిశోరి వికాసం ప్రత్యేక శిబిరాలకు శ్రీకారం..! kishori vikas camps in chittoor and beginning of empowerment | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 6:47 PM IST చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించిన కిశోరి వికాసం వేసవి శిబిరాలు మే 1 నుంచి జూన్ 11 వరకు, బాలికల హక్కులు, భద్రత, విద్యపై అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు News18 బాలికల సాధికారతకు మరో ముందడుగు పడింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కిశోరి వికాసం.. అనే ప్రత్యేక వేసవి శిబిరాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శ్రీకారం చుట్టారు. తన చాంబర్‌లో జరిగిన…

Read More

Mutton vs Country Chicken | మటన్‌తో పోటీ పడుతున్న కోడి… నాటు కోడి రూ.900 | #local18V

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు పోటీగా చికెన్ ధరలు కూడా మండుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో రూ.200 నుంచి 250 మధ్య లభించిన చికెన్ ధరలు ప్రస్తుతం రూ.350 నుంచి రూ.400 దాటడంతో వినియోగదారులు వెనక్కి తగ్గుతున్నారు. హోల్సేల్ మార్కెట్లో ధరలు రూ.330 నుండి 350 వరకు ఉండగా,…

Read More

శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra

రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…

Read More

నేడు కాంగ్రెస్ అత్యవసర సమావేశం – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ గురువారం దిల్లీలోని ఇందిరాభవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. వారందరినీ ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. జూన్ 8న ఇండియా ఐక్యసంఘటన సమావేశం జరిగిన…

Read More

ఒక జిల్లాలో కనిపిస్తే మరో జిల్లాలో దాడి.. గోదావరి ప్రాంతాల్లో పెద్దపులి దోబూచులాట..! Tiger spotted in Godavari districts causing fear among residents. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 8:53 PM IST రంపచోడవరం, కాకినాడ జిల్లాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + కాకినాడ పోలవరం జిల్లాల మధ్య పెద్దపులి వరుస దాడులు ఆరెండు జిల్లాల జంట సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒక ప్రాంతానికి అధికారులు చేరుకుంటే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి దాడులు చేయడం వల్ల…

Read More

తిరుపతిలో ఆధ్యాత్మిక శోభ.. మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. Sri Govindarajaswamy Temple. |

వైశాఖ బ్రహ్మోత్సవాలు, మాఘ తెప్పోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, గరుడసేవ, పూలంగి సేవ వంటి ఉత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలు అందించడంతో పాటు పుష్కరిణి వద్ద భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో వెలసిన ఈ దివ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. Source link

Read More

AP Inter 1st, 2nd Year Results 2026 Live: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఏర్పాట్లు పూర్తి.. న్యూస్18 తెలుగులో చూసుకోండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలోని 10.57 లక్షలకు పైగా ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు నేడు (ఏప్రిల్ 15, 2026) తేలనుంది. ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం రిజల్ట్స్ కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. BIEAP ఈ ఫలితాలను విడుదల చేస్తుంది. ఫలితాలు bie.ap.gov.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో అందుబాతులో ఉంటాయి. అదనంగా manabadi.co.in, DigiLocker, WhatsApp (9552300009) ద్వారా కూడా చెక్ చేయవచ్చు. హెవీ ట్రాఫిక్ వల్ల సైట్…

Read More

స్మార్ట్ మీటర్ల బిగింపువేగవంతం – Visalaandhra

విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్‌డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు…

Read More

Mint Plant Care: ఎండలకు మీ ఇంట్లో పుదీనా మొక్కలు వాడిపోతున్నాయా..? ఇలా చేస్తే ఎప్పటికి ఫ్రెష్‌గా ఉంటాయి |

Last Updated:Apr 29, 2026 2:48 PM IST Mint Plant Care Tips: కొన్నిసార్లు వేసవిలో పుదీనా మొక్కల పెరుగుదల మందగిస్తుంది. ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ, వాటి పెరుగుదల నిలిచిపోవడమే కాకుండా ఆకులు ఎండిపోయి వడలిపోతాయి. అటువంటి సందర్భాలలో, రసాయన ఎరువులను వాడటం మానుకోండి. పుదీనా పెరుగుదలను వేగవంతం చేయడానికి ఇంటి చిట్కాలను ప్రయత్నించండి. Source link

Read More

Pradosh Vrat 2026: మంగళ దోషం నుండి విముక్తి పొందాలనుకుంటే.. ప్రదోష వ్రతంతో శివుని అనుగ్రహం

Pradosh Vrat 2026: ఉదయం నుండి ఏర్పడుతున్న శుభ సమయాలు,సాయంత్రంలోని అశుభ సమయాలు ఈ రోజు ప్రాముఖ్యతను మరింత పెంచాయి. కానీ ఈ పవిత్రమైన రోజున చేసే ఒక చిన్న పొరపాటు కూడా మీ పూజ ఫలాలను తగ్గించగలదని మీకు తెలుసా? Source link

Read More