పరిశ్రమల్లో వ్యవసాయ యూరియా వాడితే కఠిన చర్యలు

జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రవి హెచ్చరిక ​విశాలాంధ్ర – రాప్తాడు: పరిశ్రమల్లో వ్యవసాయానికి వాడే యూరియాను ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (ఎం. రవి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామ పారిశ్రామిక వాడ (ఎం.ఎస్.ఎం.ఈ)లో ఉన్న ‘ఎం.ఎస్ పెయింట్స్’ తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని తయారీ విభాగంతో పాటు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు….

Read More

టాలెంట్ చూపిస్తే స్టేట్ లెవల్‌కు ఛాన్స్.. ఆ జిల్లా క్రీడా ఎంపికలు షెడ్యూల్ విడుదల!

పార్వతీపురం మన్యం జిల్లాలో శాప్ లీగ్ ఆధ్వర్యంలో 23న ఫుట్‌బాల్, 24న బాక్సింగ్ జిల్లా స్థాయి ఎంపికలు, విజేతలకు అనంతపురం విశాఖపట్నం రాష్ట్ర స్థాయి అవకాశం Source link

Read More

నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం

ఎంపీడీవో విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగలకుంట గ్రామంలో ‘జలధార, జలహారతి’ కార్యక్రమాన్ని నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే నినాదంతో నిర్వహించారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు…

Read More

Tulsi Plant: తులసి మొక్కను పీరియడ్స్ సమయంలో పొరపాటున తాకితే అరిష్టమా.. పండితులు చెబుతున్న షాకింగ్ నిజాలు ఇవే!

పీరియడ్స్‌లో తులసి తాకరాదనే నమ్మకానికి శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు, పండితులు చెబుతున్నారు, ఇది భక్తి సంప్రదాయాల వల్లే ఏర్పడిన ఆచారమని వివరణ Source link

Read More

భాష్యం,నారాయణ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేదిలేదు నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాలు సీజ్ చేసిన ఎంఈఓ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ విశాలాంధ్ర_అచ్యుతాపురం: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీస అనుమతులు లేకుండా అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెగబడుతున్న నారాయణ, భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థల తీరును వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం అచ్యుతాపురంలో వద్ద ఉన్న నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.ఈ నిరసనకు అచ్యుతాపురం మండల విద్యాశాఖ…

Read More

ఈ 3 రోజుల్లో ఆ అమ్మవారిని దర్శిస్తే.. యమబాధలు కూడా దూరమవుతాయట..! talupulamma chaitra fair concluded grandly in lovakotturu. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 18, 2026 8:33 PM IST కాకినాడ లోవ అటవీ ప్రాంతం లోవకొత్తూరులో తలుపులమ్మ చైత్ర జాతర వైభవంగా జరిగింది, రథోత్సవం సహా మూడు రోజుల వేడుకలకు లక్షలాది భక్తులు హాజరయ్యారు + ఈమూడురోజుల్లో అమ్మవారిని దర్శిస్తే యమబాధలు పోయే ఆలయం మీది కొండకోనల్లో అటవీ సోయగాల మధ్య వెలసిన తలుపులమ్మ అమ్మవారి క్షేత్రంలో చైత్ర మాస జాతర మహోత్సవాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సాగాయి. ప్రకృతి మధ్యలో స్వయంభుగా వెలసిన…

Read More

పోషక ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం… సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు,బాలింతలు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారని అంగన్వాడి సూపర్వైజర్ సునీత అన్నారు. శనివారం కందుకూరు ప్రాజెక్టు వలే టివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు చెర్లోపాలెం అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడా పక్షోక్షవాలు కార్యక్రమం కార్యకర్త రమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్త రమా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా స్కూల్ వలేటివారిపాలెం ఎస్ ఐ…

Read More

Chaganti Koteswara Rao in Tirumala: శ్రీవారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే భక్తితో పులకించాల్సిందే!

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత భక్తిపూర్వక వ్యాఖ్యలు చేశారు. “మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం ఆ ఏడుకొండల వాడే.. ఆ శ్రీనివాసుడి కృప వల్లే జగమంతా సుభిక్షంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. గురువారం (ఏప్రిల్ 16) తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో…

Read More

వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం!

సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్‌ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను…

Read More

Shop Tenders: చిన్న పెట్టుబడితో పెద్ద ఆదాయం.. APSRTC షాపుల టెండర్లకు అప్లై చేయండి! aps rtc bus stand shop tenders good opportunity for unemployed. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 18, 2026 5:13 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలోని APSRTC బస్టాండ్‌లలో 64 షాపులకు టెండర్లు, హిందూపురం సహా డిపోలలో బుక్ స్టాల్ ఫుడ్ పార్కింగ్ వ్యాపారాలకు 2026 ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు నిరుద్యోగులకు  వ్యాపారులకు సువర్ణ అవకాశం!.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్న నిరుద్యోగులకు, చిన్న వ్యాపారులకు ఇప్పుడు ఒక పెద్ద అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్టాండ్ ఆవరణల్లో ఖాళీగా ఉన్న స్టాళ్లు,…

Read More