నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయం.. ప్రపంచానికి సనాతన సందేశం.. టీటీడీ భారీ ప్లాన్..! srivari temple in netherlands grand project under ttd |

Last Updated:Apr 04, 2026 10:55 PM IST నెదర్లాండ్స్‌లో 33.5 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి టీటీడీ, ఎస్ వీ కే కలిసి రూ.250 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం, యూరప్ భక్తులకు కొత్త పుణ్యక్షేత్రం నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం..! తిరుమల శ్రీవారి మహిమ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పే మరో కీలక అడుగు పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్‌లో…

Read More

చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సర్పంచ్ పదవి ముగీయడంతో సర్పంచు బసమ్మ, ఉప సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు మంజునాథ్, హరిజన మరియమ్మ, తెలుగు రమేష్, చాకలి ఈరమ్మ, మాల శివ, మంగలి నర్సమ్మలను శనివారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సిద్దప్ప ధని, వీరేష్ గౌడ్ లు ఘనంగా…

Read More

Grand preparations underway for Godavari Pushkaralu | గోదావరి జిల్లాలకు పుష్కరశోభ

2027 గోదావరి మహాపుష్కరాల కోసం రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో ఘాట్లు ఆలయాలు అభివృద్ధి చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. Source link

Read More

రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవా దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి -గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, తదుపరి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్ లను వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, వెంకటస్వామి వారు నిర్వహించడం…

Read More

రూ.10 కాయిన్ మింగిన బాలుడు.. 10 రోజులు టెన్షన్ తర్వాత షాకింగ్ ట్విస్ట్..ఏం జరిగిందంటే..! child swallows coin, child coin ingestion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 04, 2026 6:40 PM IST కాకినాడ శంఖవరం మండపం బాలుడు రూ10 నాణెం మింగి పది రోజులు ఇరుక్కుపోయింది, తుని ప్రైవేట్ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీతో సురక్షితంగా తొలగించారు పదిరూపాయలు కాయిన్ మింగాడు పదిరోజులైనా బయటకు రాకపోవడంతో ఏం జరిగిందంటే ఆడుకుంటూ చేసిన చిన్న తప్పు.. కుటుంబానికి పెద్ద టెన్షన్‌గా మారింది. పిల్లలు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఎంత పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయో మరోసారి గుర్తు చేసిన ఘటన ఇది….

Read More

స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం..

ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; స్వర్ణ గ్రామం నిర్మాణం ఆం ఆత్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సంద స్థానిక ప్రణాళికల అమలులో పంచాయితీ రాజ్ పాత్ర విశిష్టమైనది అన్నారు,ధర్మవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామాల్లో తాగునీరు,రహదారులు, వీధిలైట్లు,డ్రైనేజీ , పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సదుపాయాల ఏర్పాటు చేయడం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం, ఇంకా గత వైసిపిప్రభుత్వాలు విఫలం అయ్యాయి అన్నారు. ఈ…

Read More

Top 10 News: ఈరోజు టాప్ టెన్ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తలు మీకోసమే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 6:54 PM IST Top 10 News Today: ఈరోజు టాప్ 10 వార్తలు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయం, అంతర్జాతీయం వార్తలు మీ కోసం. ఈరోజు జరిగిన వార్తల్లో టాప్ టెన్ ఇవే. top news 1. గీత దాటితే సస్పెన్షన్ నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ…

Read More

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని, ఆన్లైన్ పేరుతో పాఠ్యపుస్తకాలు అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లకు ఎర్ర లేపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అడ్మిషన్లు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల…

Read More

టీటీడీ చైర్మన్‌పై వివాదం ముదురుతోంది.. తొలగించాలంటూ వైసీపీ ఆగ్రహం..! TTD chairman BR Naidu controversy | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 04, 2026 7:01 PM IST టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు వీడియో వివాదంపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, జగన్ పిలుపుతో కదిరిలో ఆందోళనలు, నాయుడు భవిష్యంపై ప్రభుత్వ నిర్ణయంపై దృష్టి + BR నాయుడును తొలగించి తిరుమల తిరుపతి పవిత్రత ను కాపాడాలి అని పూజలు…. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై వచ్చిన వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా…

Read More

రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది…

ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి…

Read More