Weather Forecast: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ బీభత్సం.. 45 డిగ్రీల ఎండ.. 299 మండలాల్లో హై అలర్ట్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
మరాఠ్వాడ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. దీని కారణంగా శనివారం (18-04-26) నాడు ఈ క్రింది జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా. పోలవరం, విశాఖపట్నం. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు. ముఖ్యంగా ఈ వర్షాలు పిడుగులతో కూడి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు…


