Headlines

వర్షంలో ఎమ్మెల్యే సడన్ సర్‌ప్రైజ్ చెక్.. డ్రైనేజీలను చూసి ఫైర్.. అధికారులకు వార్నింగ్! Tuni sanitation problems | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 02, 2026 11:01 PM IST తుని పట్టణంలో మురుగునీరు, చెత్తతో రహదారులు దయనీయ స్థితి, మహిళా ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు, అధికారులకు ఫైనల్ వార్నింగ్, ప్రజలు కఠిన చర్యల కోసం ఎదురుచూపు + News18 ఎండాకాలంలోనే వర్షాలు, దెబ్బతిన్న రహదారులు, ఎక్కడ చూసినా మురుగునీరు.. తుని పట్టణ ప్రజల దైనందిన జీవితం ఇబ్బందులతో నిండిపోయింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా మారుతుండగా, ప్రజలు, వ్యాపారులు తీవ్ర…

Read More

నేడే మున్సిపోల్స్

. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు విశాలాంధ్ర – హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు…

Read More

తిరుమలలో ఇక క్యూ టెన్షన్ తగ్గింది.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో వేగవంతమైన దర్శనం..!Tirumala TTD crowd management. |

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లోని పరిస్థితులను అధికారులు క్షణక్షణం గమనిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహాన్ని విశ్లేషిస్తూ అవసరమైన నిర్ణయాలను వెంటనే అమలు చేస్తున్నారు. ఈ డిజిటల్ మానిటరింగ్ కారణంగా రద్దీ నియంత్రణ మరింత వేగంగా, సమన్వయంతో కొనసాగుతోంది. Source link

Read More

ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీటీడీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్..! TTD junior college admissions. |

Last Updated:May 07, 2026 11:01 PM IST టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026-27 ఇంటర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 3 వరకు, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు News18 ఇంటర్మీడియట్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి…

Read More

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ |

Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…

Read More

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding |

Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…

Read More

పూర్తి సహకారం

సీఎం రేవంత్విశాలాంధ్ర – హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని, తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని, నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డీవీడీ అద్దె సంస్థ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే సంభ్రమాశ్చర్యంతో పాటు చాలా ఆదర్శంగా అనిపిస్తుందని అన్నారు. హైటెక్స్‌లో నెట్‌ఫ్లిక్స్…

Read More

Summer Health: సమ్మర్‌లో అన్నం తిన్నా కూడా మీకు నిద్ర పట్టదు..! ఇలా చేయమంటున్న డాక్టర్ |

అన్నాన్ని సరిగ్గా వండితే అది సులభంగా జీర్ణమవుతుందని , తక్షణ శక్తిని కూడా అందిస్తుందని డాక్టర్ పాండే చెప్పారు. వండే ముందు బియ్యాన్ని కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల బియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని పోషక వ్యతిరేక పదార్థాలు తగ్గుతాయి, ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. నానబెట్టే ప్రక్రియ జీర్ణ ఎంజైమ్‌లను కూడా ఉత్తేజపరుస్తుంది, దీనివల్ల అన్నం మరింత త్వరగా , సులభంగా జీర్ణమవుతుంది. Source link

Read More

Madanapalle Incident: మదనపల్లె చిన్నారి హత్య కేసు.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 10:15 AM IST Madanapalle Child Murder Case Update:మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. murder case Madanapalle Child Murder Case Update: మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కురబలకోట…

Read More

Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ తీవ్ర ఆగ్రహం.. అసలేం చెప్పిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 5:36 PM IST Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MILK Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన…

Read More