Snake Bite: పాముల్ని పగబట్టిన పెద్దాయన.. పాతిక సార్లు కాటేసినా తగ్గేదేలే..! | ట్రెండింగ్

Last Updated:Mar 17, 2026 12:45 PM IST Snake Catcher Story: పాముని చూస్తేనే ఎవరైనా భయపడతారు. అదే పాము కాటేస్తే జన్మలో పాము పేరు ఎత్తడానికి సాహసించరు. కాని ఈ పెద్దాయన ఇందుకు పూర్తిగా విరుద్దం. snake catcher story Snake Catcher: పాములు జనావాసాల మధ్య తిరిగే ప్రమాదకరమైన జీవులు. అయితే అవి కంట పడనంత వరకు ఎంతటి వారైనా ధైర్యంగానే ఉంటారు. ఒక్కసారి కంటి ముందు పాము కనిపిస్తే చాలు.. ఎంతటి…

Read More

Simhachalam Temple: ఉగాది నాడు అప్పన్న సన్నధిలో.. ఉచిత సామూహిక అక్షరాభ్యాసం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 4:15 PM IST Ugadi Special Aksharabhyasam: ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగానే ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో చిన్నారుల కోసం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సింహాచలంలో చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసం Simhachalam Temple: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు…

Read More

కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. 10 మందికి పైగా గాయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 6:26 AM IST మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. News18 కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా…

Read More

Gold Silver Rates: విజయవాడలో తగ్గిన గోల్డ్ రేట్స్.. మరింతగా తగ్గే ఛాన్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే? |

10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 మేర తగ్గుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 1,62,220 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. తులం బంగారంపై రూ. 1,000 తగ్గి ప్రస్తుతం రూ. 1,48,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,670 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి….

Read More

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు న్యాయపోరాటం దిశగా మారుతోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టారు. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. మెజారిటీని సభలోనే తేల్చాలే తప్ప, ముందే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్…

Read More

కోట్లు కురిపిస్తున్న కుళ్లాయిస్వామి ఆలయం – Visalaandhra

భక్తులకు మాత్రం కనీస సదుపాయాలే కరువు..! ఉత్సవాల వేళ మరోసారి వెలుగులోకి దేవాదాయ శాఖ నిర్లక్ష్యం… విశాలాంధ్ర – నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ కుళ్లాయిస్వామి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కొరత మరోసారి చర్చనీయాంశంగా మారింది. హుండీ ఆదాయం, బంగారం, వెండి కానుకలు, వివిధ వేలాల ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, భక్తులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమవుతోందన్న…

Read More

గోదావరి అమ్మాయికి ఫ్రాన్స్ అబ్బాయితో పెళ్లి.. తెలుగుతనానికి విదేశీయుల ఫిదా..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 26, 2026 7:32 PM IST గోదావరి జిల్లాలో అనిత అనూష్, రోమన్ ఘలేర్ వివాహం యానం పట్టణంలో తెలుగు సంప్రదాయంగా జరగడంతో ఫ్రాన్స్ అతిథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. + గోదావరి అమ్మాయి విదేశీ అబ్బాయికి పెళ్లి.. యానంలో అద్భుతం గోదావరి జిల్లాలో జరిగిన ఓ అంతర్జాతీయ ప్రేమకథ వివాహంగా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. గోదావరి ప్రాంతానికి చెందిన యువతి, ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడు తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ…

Read More

ఈసీ సహకారంతో బీజేపీ గెలుపు.. : రాహుల్ గాంధీ

ఇది బీజేపీ అమలు చేస్తున్న పాత వ్యూహమే…ఎక్స్ ఖాతాలో రాహుల్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో నిజంగా గెలవలేదని, ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను తారుమారు చేసుకుని విజయం సాధించిందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలను సోమవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇక పశ్చిమ బెంగాల్‌లో 100కుపైగా సీట్ల ఫలితాలు మార్పిడి చేశారని మమతా బెనర్జీ…

Read More

నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయం.. ప్రపంచానికి సనాతన సందేశం.. టీటీడీ భారీ ప్లాన్..! srivari temple in netherlands grand project under ttd |

Last Updated:Apr 04, 2026 10:55 PM IST నెదర్లాండ్స్‌లో 33.5 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి టీటీడీ, ఎస్ వీ కే కలిసి రూ.250 కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభం, యూరప్ భక్తులకు కొత్త పుణ్యక్షేత్రం నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం..! తిరుమల శ్రీవారి మహిమ దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిచెప్పే మరో కీలక అడుగు పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్‌లో…

Read More

OLXలో బైక్, మొబైల్ కొంటున్నారా..? ఒక్క తప్పుతో పోలీస్ కేసుల్లో ఇరుక్కోవచ్చు..! online scams India | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 13, 2026 11:05 PM IST చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, OLX, Facebook Marketplaceలో సెకండ్ హ్యాండ్ డీల్స్ పేరుతో సైబర్ మోసాలు, చోరీ సొత్తు విక్రయం పెరుగుదల, జాగ్రత్తగా ఉండమని సూచన News18 ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనుగోలు, అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ… అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ముఖ్యంగా OLX, Facebook Marketplace వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ…

Read More