‘ఏక్‌దిన’పై నాకు నమ్మకం ఉంది: అమీర్ ఖాన్

హైదరాబాద్: ‘ఏక్ దిన’ కథపై తనకు నమ్మకం ఉందని బాలీవుడ్ నటుడు, నిర్మాత అమీర్ ఖాన్ అన్నారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియదు. కానీ, దీని విషయంలో చిత్రబృందం మాత్రం సంతోషంగా ఉందన్నారు. అమీర్ ఖాన్ నిర్మాతగా… తన కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా రూపొందించిన చిత్రం ‘ఏక్ దిన’. తెలుగులో ‘ఒక రోజు’ టైటిల్‌తో రానుంది. సునీల్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా…

Read More

AP News Updates: ఏపీ ఫ్యామిలీ సర్వేలో మార్పులు.. వారికి ఈకేవైసీ తప్పనిసరి |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత ఫ్యామిలీ సర్వేని సీరియస్‌గా తీసుకుంది. ఫ్యామిలీ సర్వేలో కీలక మార్పులు చేసింది. మిస్సింగ్ డేటా ఉన్నవారు కచ్చితంగా eKYC చేసుకోవాలి అని తెలిపింది. ఇందుకోసం యాప్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ వెర్షన్ 1.15గా ఉంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్‌లో Unified Family Survey పేరుతో లభిస్తోంది. (లింక్ – https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN). అందువల్ల ఏపీ ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మిస్సింగ్ అయిన తమ ఈకేవైసీ డేటాని…

Read More

ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు – Visalaandhra

వెంక గారి భూమయ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేడు సంక్షోభపు అంచున నిలిచింది. హామీల అమలులో మొండిచేయి, బకాయిల చెల్లింపులో మీనమేషాలు లెక్కించడం ఈ రెండూ కలిపి వేలాది మంది కార్మికుల భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేశాయి. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 45 వేల మంది కార్మికులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కేవలం వేతనాల కోసం చేసే పోరాటం కాదు. ఇది వారి ఉనికిని…

Read More

ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక సందడి

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. గురువారం పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ…

Read More

పట్టణములో కార్పొరేట్ ఆర్టికల్ చైన్ లెన్స్ కార్ట్ పై స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర నిరసన

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో కార్పొరేట్ ఆప్టికల్ చైన్ లెన్స్ కార్ట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం పై స్థానిక వ్యాపార వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఈ నిరసనలో పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలు ఐక్యంగా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. అదేవిధంగా వీరి నిరసన కార్యక్రమానికి రాష్ట్ర బీసీ మహిళ అధ్యక్షురాలు, సంకారపు జయ శ్రీ, వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవికుమార్, కోటి వెంకటేష్, కిరాణా వ్యాపారస్తులు, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్…

Read More

Vijayawada: తక్కువ ధర అని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడే ఛాన్స్ ఉంది! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 23, 2026 7:39 AM IST ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు, దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లక్ష రూపాయలు పలికే ఫోన్‌ను కేవలం రూ. 40,000 లేదా రూ. 50,000లకే ఇస్తామంటూ నమ్మిస్తారు. తీరా కొన్నాక, కొన్ని రోజులకే పోలీసులు మీ తలుపు తట్టినప్పుడు కానీ తెలియదు.. మీరు కొన్నది దొంగిలించిన ఫోన్ అని! ప్రతీకాత్మక చిత్రం Vijayawada: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఐఫోన్ లేదా ఇతర ఖరీదైన…

Read More

99 రోజుల కార్యక్రమాల్లో ‘స్థానిక’ పాలకులను భాగస్వాముల్ని చేయండి

u శిక్షణలో విధులు, బాధ్యతలపై అవగాహన. సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం. ప్రజలకు వైద్య కళాశాలల సేవలు. పంటల మార్పిడి ప్రయోజనాన్ని రైతన్నకు వివరించండి. కలెక్టర్ల సదస్సులో రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాల్లో పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీరందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు…

Read More

తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్‌లోని నిమ్స్,…

Read More

Sinlaku super typhoon: దడపుట్టిస్తున్న సిన్లాకు తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. కొంప ముంచుతోంది! |

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో తీవ్ర ఎండ వాతావరణమే ఉంటుంది. ఐతే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొద్ది సేపు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. అది గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరుగుతోంది. దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ఇవాళ అత్యంత వేగవంతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వాటి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల ఉత్తరాంద్ర ప్రజలు ఇవాళ జాగ్రత్తగా…

Read More

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలిం The 3rd న్యూఢిల్లీలో ఏప్రిల్ 30న జరిగే 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026 లో స్క్రీనింగ్ కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ ఏడాది చిత్రోత్సవానికి తెలుగులో సురేష్ పిళ్లె రూపొందించిన ఈ…

Read More