Headlines

శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. |

Last Updated:Apr 12, 2026 10:30 PM IST జూలై నెలకు తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలు టీటీడీ ప్రకటించింది, అన్ని బుకింగ్స్ అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే చేయాలని సూచించింది శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు.. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. జూలై నెలకు సంబంధించిన దర్శన…

Read More

Summer Diseases: ఎండ తీవ్రతతో పశువుల్లో ‘హీట్ స్ట్రెస్’.. వేసవిలో పాడి రైతులు చేయాల్సిన పనులివే! |

Last Updated:Apr 05, 2026 10:17 AM IST వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో పశువుల్లో హీట్ స్ట్రెస్, డీహైడ్రేషన్, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని డాక్టర్ మోహన్ హెచ్చరిక, నీడ, శుభ్రజలం, టీకాలు తప్పనిసరి అన్నారు + వేసవికాలంలో పశువులకు వచ్చిన వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే వేసవికాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో పశువుల్లో అనేక రకాల వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని విజయనగరం వెటర్నరీ పోలి క్లినిక్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్ తెలిపారు. తీవ్ర ఎండలు,…

Read More

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ – Visalaandhra

. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శలు. అనంతరం వాకౌట్ చేసిన సభ్యులు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలతో శాసన సభ దద్దరిల్లింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అనే ప్లకార్డును పట్టుకుని ఆయన తన పార్టీ సభ్యులతో సభకు హాజరయ్యారు. ఉభయసభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్…

Read More

సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు…

Read More

Petrol Diesel Shortage: ‘నో స్టాక్’ బోర్డులు పెడితే చర్యలు.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 5:15 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా, బంకులపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష, అక్రమాలు, కృత్రిమ కొరత, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు, రైతులకు డీజిల్‌కు ప్రాధాన్యత, 1967 ఫిర్యాదుల పరిశీలన Petrol Diesel Shortage: ‘నో స్టాక్’ బోర్డులు పెడితే చర్యలు.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ లభ్యత పరిస్థితులు, బంకుల నిర్వహణపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో…

Read More

ఏయూలో ఉద్రిక్తత.. ఆర్ఎస్ఎస్ కవాతుతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:53 PM IST ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ. + ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్…

Read More

అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పశ్చిమాసియా సంక్షోభంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా బదులివ్వడంతో సభలో కాసేపు వేడి రాజుకుంది. ‘‘పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మీరు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి ప్రధానమంత్రి ఎందుకు రాలేదు?్ణ్ణ అని ఖర్గే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇంధన…

Read More

Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…

Read More

Job Mela 2026: టెన్త్ , ఇంటర్ అర్హతతో రూ.30 నుండి 40 వేలు జీతం..! ఈ మెగా జాబ్ మేళా మిస్ చేసుకోకండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:May 12, 2026 4:28 PM IST Job Mela 2026: నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు.  UEI & GB, A.U ఆద్వర్యములో పలు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.15వేల నుంచి రూ.40వేల వేతనం వరకు ఉంటుంది. మీ వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. Job Mela 2026 Job…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 23, 2026 10:58 PM IST తెలంగాణ కేబినెట్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆమోదం, గోదావరి పుష్కరాలకు నిధులు, వడదెబ్బ మృతులకు పరిహారం, చైనా బొగ్గు గని పేలుడు, ఇవాంకా ట్రంప్ హత్య కుట్ర బయటపడింది. News18 1. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆమోదం తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల పనుల…

Read More