రూ.14.74 కోట్లతో కొత్త వసతి గదులు.. కాణిపాకంలో భక్తులకు సూపర్ సదుపాయాలు..! kanipakam vinayakasadan new buildings inauguration boost for temples. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 21, 2026 9:56 PM IST కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో మంత్రి Anam Ramanarayana Reddy ప్రత్యేక పూజలు, వినాయకసదన్ 108 గదుల అకామిడేషన్ ప్రారంభం, 106 ఈవో పోస్టుల భర్తీ ప్రకటన + News18 కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి Anam Ramanarayana Reddy స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రాక సందర్భంగా…


