Headlines

Tiger Movement Creates Panic in Rampachodavaram | ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి | #local18V

కాకినాడ జిల్లా దాటి రంపచోడవరం నియోజకవర్గంలోకి పెద్దపులి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాజవొమ్మంగి సమీప ప్రాంతాల్లో మరోసారి అలజడి నెలకొనగా, బర్నగూడెం–చెరుకుంపాలెం ప్రధాన రోడ్డును పెద్దపులి దాటిన ఘటన ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది.#tiger #kakinada #Apnews Source link

Read More

చందన లేపనంతో తయారైన సంతూర్ అగర్బత్తీల విడుదల

న్యూదిల్లీ: విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రధాన ఉత్పత్తి అయిన సంతూర్, రియల్ చందన లేపనంతో తయారు చేసిన ‘సంతూర్ అగర్బత్తీ’లను విడుదల చేయడం ద్వారా అగర్బత్తీల విభాగంలోకి ప్రవేశించింది. చందనం ఆధారిత ఉత్పత్తులతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, సంతూర్ ఇప్పుడు నూతనంగా గృహసుగంధ విభాగంలోకి విస్తరించింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో చందనాన్ని ఉపయోగించడంలో సంతూర్ దశాబ్దాలుగా పేరుగాంచింది. ఈ నూతన ఉత్పాదకథతో,సంతూర్ తన వ్యాపార వారసత్వ విలువలను అగర్బత్తీల విభాగంలోకి విస్తరిస్తోంది. దేవాలయాలు,…

Read More

అడవిలో అమ్మవారిని దర్శించి ముందుకు వెళితేనే క్రూర మృగాల నుంచి దాడి తప్పుతుంది

శ్రీ గడిబాపనమ్మ అమ్మవారు సీతపల్లి అడవుల్లో స్వయంభుగా వెలసి, భక్తులకు కాపాడే దేవతగా ప్రసిద్ధి. జాతర 14-18 తేదీల్లో జరగనుంది. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి లక్ష రూపాయలు విరాళం అందించారు. Source link

Read More

Ontimitta Temple: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం.. ట్రాఫిక్ మళ్లింపుపై పూర్తి వివరాలు ఇవే..

ఏప్రిల్ 1న ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా కడప ఒంటిమిట్ట రేణిగుంట రహదారులపై ట్రాఫిక్ మళ్లింపు, 18 పార్కింగ్ స్థలాలు, సీఎం నారా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు. Source link

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కుప్పంలో మెగా జాబ్ మేళా.. 33 కంపెనీలు, రూ.35 వేల వరకు జీతం..! Kuppam mega job mela on March 25 33 companies. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 23, 2026 6:14 PM IST కుప్పం లో మార్చి 25 మెగా జాబ్ మేళా. APSSDC ఆధ్వర్యంలో 33 కంపెనీలు పాల్గొని చిత్తూరు నిరుద్యోగ యువతకు 13000 నుంచి 35000 జీతాలతో అవకాశాలు. 25 న కుప్పంలో  మెగా జాబ్ మేళా కానీ వీరు మాత్రమే అర్హులు నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒక్కసారి మీ ప్రతిభకు పదును పెడితే భవిష్యత్తులో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చిత్తూరు…

Read More

యువతకు గుడ్ న్యూస్.. ఏపీలో ప్రపంచ స్థాయి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ పార్క్.. ఎక్కడంటే..? NSIHPAP Ltd shipbuilding project worth Rs 29662 crore in Nellore. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 3:44 PM IST నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో 2,000 ఎకరాల్లో రూ.29,662 కోట్లతో NSIHP-AP Ltd. షిప్ బిల్డింగ్ & హెవీ ఇండస్ట్రీస్ పార్క్. 50:50 భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. News18 ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ప్రపంచ స్థాయి నౌకా…

Read More

సీఏపీఎఫ్‌లో వివక్ష

అధికార స్థానాల ఎంపికలో సిబ్బందికి అన్యాయం: రాహుల్ గాంధీ న్యూదిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు దళా(సీఏపీఎఫ్)ల్లో అధికార స్థానాలకు ఎంపిక విషయంలో సిబ్బందికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వివక్షను రూపుమాపి, ఉన్నతాధికారులుగా సీఏపీఎఫ్‌కు చెందిన వారినే నియమిస్తామని, బయటి నుంచి తీసుకురాబోమని హామీ ఇచ్చారు. సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆ సంస్థ సిబ్బందికి రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మావోయిస్టులు, ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు…

Read More

ప్లాన్ బీ లేదు..

ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలుప‌శ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఇవాళ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే తమ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బీ) లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బీ అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల…

Read More

Traffic Awareness Program: రూల్స్ పాటిద్దాం ప్రాణాలు కాపాడుదాం.. రోడ్డు ప్రమాదాలపై విద్యార్ధుల వినూత్న కార్యక్రమం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 19, 2026 6:02 PM IST Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు కొందరు తీస్తుంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా మరికొందరు ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. + రోడ్డు ప్రమాదాల నివారించేందుకు విద్యార్థుల విన్నోతా కార్యక్రమం Traffic Awareness Program: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాళ్ల…

Read More

Kanipakam Temple | భక్తులతో పోటెత్తిన కాణిపాకం.. దర్శనానికి 3 గంటలు |

Last Updated: Mar 22, 2026, 21:05 IST చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నాలుగు రోజుల సెలవులు రావడంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు దీర్ఘ క్యూలలో నిలబడగా, దర్శనానికి సుమారు మూడు గంటల…

Read More