Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం అలర్ట్.. ఏపీ, తెలంగాణకు వరుస వర్షాలు! |

మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ – IMD తన తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా…

Read More

ఘనంగా ఎంపీపీ స్కూల్‌ 4 వార్షికోత్సవం

విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామం మేకలదిబ్బ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలఉ4 లో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా క్రీడలు, కరాటే, యోగా వంటి కార్యకలాపాలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే మంచి పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం…

Read More

ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు

విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ…

Read More

ప్రపంచంలోని 16 అందమైన హోటళ్లలో భారత్‌కు స్థానం.. మెరిసిన ఒబెరాయ్ రాజ్‌గఢ్ ప్యాలెస్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హోటళ్లను ఇప్పుడు కేవలం విలాసవంతమైన సౌకర్యాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం లేదు. వాటి నిర్మాణ శైలి, ప్రత్యేకమైన డిజైన్, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే విధానం, చారిత్రక వారసత్వం, పర్యావరణ పరిరక్షణకు అందిస్తున్న ప్రాధాన్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచంలోని అందమైన హోటళ్లను ఎంపిక చేసే ప్రఖ్యాత ప్రిక్స్ వెర్సైల్స్ సంస్థ తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన అత్యుత్తమ 16 హోటళ్ల…

Read More

Srisailam Temple: మయూర వాహనంపై శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల విహారం.. విశేషాలివే.. |

Last Updated:Feb 12, 2026 10:21 AM IST శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మయూర వాహన సేవ, కళాకారుల ప్రదర్శనలు, భక్తుల ఉత్సాహం, రమేష్ నాయుడు, శ్రీనివాసరావు పాల్గొనడం విశేషం. + మయూర వాహనంపై భ్రమరాంబా మల్లికార్జునుల విహారం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పులకించిపోతోంది. లోకారాధ్యుడైన శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవి అమ్మవార్ల దివ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి అత్యంత వైభవంగా…

Read More

యుద్ధ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కొందాం – Visalaandhra

. ఇంధన సరఫరా ఆగకుండా చర్యలు తీసుకున్నాం. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాం. పశ్చిమాసియా ఉద్రికత్తలపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రకటన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశంలోని అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో…

Read More

INS Taragiri: భారత నౌకాదళానికి కొత్త వీరుడు. నౌకాదళంలోకి తారాగిరి స్టెల్త్ ఫ్రిగేట్ సూపర్ వార్‌షిప్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ విశాఖపట్నంలోని నౌకాదళ బేస్‌లో జరిగే ఘనమైన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది దేశ మారిటైమ్ సార్వభౌమత్వానికి బలమైన సంకేతం అని పీఐబీ తన ప్రకటనలో తెలిపింది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ముంబైలో నిర్మించిన ఈ నౌక.. 75 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారైంది. 200కి పైగా MSMEలు దీని నిర్మాణంలో పాల్గొన్నాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’కు మరో ఉదాహరణగా నిలుస్తోంది. తారాగిరి ఎలాంటి…

Read More

మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)  ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని, మా టార్గెట్ మాత్రం మిస్ కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ సమాధానమిచ్చారు. ‘‘ఆయన ఎక్కడున్నారన్న దానిపై…

Read More

Amaravati Punggol Township: అమరావతిలో ‘పుంగోల్‌’.. సింగపూర్‌ తరహా టౌన్‌షిప్ నిర్మాణం.. ఎలా ఉంటుంది? |

పుంగోల్ పట్టణం ప్రత్యేకత?: పుంగోల్ అనేది సింగపూర్‌లోని ఒక సరికొత్త స్మార్ట్‌ టౌన్‌షిప్. ఇది పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని టౌన్. ఇందులో ప్రజలు జీవించేందుకు జిల్లాలు, బిజినెస్ పార్క్, యూనివర్శిటీ క్యాంపస్, కమ్యూనిటీ ఫెసిలిటీలు, పార్కులు, నీటి చెలమలు ఉంటాయి. అంటే ఒకే పట్టణంలో.. అన్ని రకాల సదుపాయాలూ ఉంటాయి. తద్వారా ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఒకే చోట పొందగలరు. Source link

Read More

‘సింగూరు ప్రాజెక్టు’ పనులుపూర్తి చేయండి

. టెక్నికల్ కమిటీని నియమించండి. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌కు డీపీఆర్‌లు. అధికారులకు మంత్రుల ఆదేశం విశాలాంధ్ర – హైదరాబాద్: యుద్ధ ప్రాతిపదికన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులు పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పై మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ఈఎన్సీలు, ఇంజినీరింగ్ శాఖ…

Read More