Headlines

AP Political News: టీడీపీలో ఆ ముగ్గురుకి కీలక పదవులు.. ఉత్తరాంధ్రకే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కారణం ఇదే  | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 27, 2026 9:54 PM IST AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలకు మేలు చేయడంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది.   AP POLITICS AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొందరు నేతలకు పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తోంది. మరీ ముఖ్యంగా సామాజికవర్గాల సమీకరణతో పాటు ప్రాంతీయ అభివృద్ది ,…

Read More

డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి

– హై కమాండ్ ను కోరిన 80 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఊహించినట్లుగానే మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పోస్టుపై అనేక ఊహగానాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం గా చేయమని 80 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించడంతో మరొకసారి చర్చనీయాసంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎం పదవి విషయంలో డీకే కు…

Read More

మద్యం కేసులోఈడీ దూకుడు

. మద్యం కేసులో కీలక నిందితుల విచారణ. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చే అవకాశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ భారీ కుంభకోణంలో వేల కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు, కమీషన్ల పంపకాలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక…

Read More

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

Read More

మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం..! Vadapalli Venkateswara Swamy temple. |

సామాన్య భక్తులు, వీఐపీలు, సినీ ప్రముఖులు అందరూ ఒకే దైవభక్తితో స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న విశ్వాసం, భక్తి ఈ ఆలయాన్ని నిజంగానే “మరో తిరుపతి”గా నిలబెడుతోంది. భవిష్యత్తులో ఈ క్షేత్ర ఖ్యాతి మరింత విస్తరించనుందని స్థానికులు, భక్తులు నమ్మకంగా చెబుతున్నారు. Source link

Read More

పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ కాల్‌ – Visalaandhra

–పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై చర్చలు మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ వెల్లడించింది. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై ఇరువురి అగ్రనేతలు చర్చలు జరిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం…

Read More

Missing Case: వైజాగ్ పోలీసుల ‘సింగం’ స్టైల్ ఆపరేషన్! తెలంగాణ నుంచి వచ్చి వీళ్లు ఏపీలో ఏం చేస్తున్నారో తెలుసా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 7:03 AM IST నిర్మల్ జిల్లాలో అదృశ్యమైన చిట్యాల శ్రావణి కేసును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి ఛేదించారు. శ్రావణి విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి, టూటౌన్ సీఐ ఎర్రం నాయుడు ఆధ్వర్యంలో ఆమెను కనుగొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యమైన యువతి.. విశాఖలో ప్రత్యక్షం.. విశాఖ టూటౌన్ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో అదృశ్యమైన ఓ యువతి కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, విశాఖపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. రెండు రాష్ట్రాల…

Read More

Dowry Harassment: వరకట్న వేధింపులకు కోర్టు కఠిన శిక్ష.. నిందితులకు 6 నెలల జైలు! dowry harassment case. |

Last Updated:Apr 11, 2026 9:08 PM IST తిరుపతి కోర్టు వరకట్న వేధింపుల కేసులో భర్త హేమకృష్ణ, అత్త సావిత్రి, మామ సుబ్రమణ్యానికి ఆరు నెలల జైలు, పది వేల రూపాయల జరిమానా విధించింది వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 6 నెలల జైలు శిక్ష..! మహిళలపై జరుగుతున్న వరకట్న వేధింపుల కేసులో తిరుపతిలో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఒక్కొక్కరికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో…

Read More

నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు…

Read More

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీలో నేటి ధరలు ఇవే..

ఫిబ్రవరి 27, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరిగాయి. Source link

Read More