బెదిరిన ట్రంప్

దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన . తెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్. చర్చలు జరగలేదని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను…

Read More

Visakhapatnam Weather Update | వాతావరణ పరిస్థితులపై అప్డేట్

విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ అందించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నాటికి అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. Source link

Read More

డిజిటల్ జనగణనకు తెలంగాణ సిద్ధం.. మే 11 నుంచి తొలి దశ

దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక…

Read More

Monsoon Weather: ఈసారి ప్రమాదకరంగా నైరుతీ రుతుపవన వర్షాలు.. పిడుగుల ప్రళయం తప్పదు! |

మొత్తంగా విశ్లేషిస్తే, 2026 నైరుతి రుతుపవనాలు మే 14న కేరళను, మే 20న ఏపీ, తెలంగాణలను తాకనుండటం ఎండల తీవ్రతకు అల్లాడుతున్న వారికి ఒక శుభవార్తే. సముద్ర ఉష్ణోగ్రతలు, అల్పపీడన ద్రోణుల వల్లే ఈ ముందస్తు రాక సాధ్యమవుతోంది. అయితే, భూమి తీవ్రంగా వేడెక్కి ఉన్న సమయంలో వచ్చే ఈ తొలి వర్షాలు ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మర్చిపోకూడదు. ప్రజలు, రైతులు, ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు…

Read More

10th Class Toppers: రాష్ట్రం మొత్తానికి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ జిల్లా టెన్త్ టాపర్లకు అరుదైన బహుమతి.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 03, 2026 10:19 AM IST శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, స్టేట్ టాపర్లు జస్మిత, సాయి పూజిత, మోహిత్ చరణ్‌లకు ఒక్కొక్కరికి 3 సెంట్ల భూమి బహుమతిగా ప్రకటించి సంచలనం సృష్టించారు News18 శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పదో తరగతి టాపర్లకు ప్రకటించిన బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా ఎవరైనా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే వారికి…

Read More

Weather Report: జోరుగా నైరుతీ.. అక్కడ భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణ వాతావరణ రిపోర్ట్ |

భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం.. మే 20, 21 తేదీల్లో తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అలాగే.. మే 19న రాయలసీమ, తీర ప్రాంత ఏపీ, యానాంలో తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. మత్స్యకారులు.. మే 18 నుంచి 22 వరకూ బంగాళాఖాతంలో…

Read More

నేపాల్‌లో చారిత్రక గెలుపు దిశగా ఆరఎస్‌పీ

ఖాట్మండు: నేపాల్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్‌పీ) చరిత్ర సష్టించబోతోంది. చారిత్రక గెలుపు దిశగా దూసుకెళుతోంది. 94 నియోజక వర్గాల్లో ఆరఎస్‌పీ ఆధిక్యత సాధించింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్యూఎంఎల్‌ను వెనకు నెట్టి సింగిల్ మెజారిటీ పార్టీగా ఆవిర్భించబోతోంది. మధ్యాహ్నం వరకు నేపాలీ కాంగ్రెస్ ఒక చోట గెలిచింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఏడు చోట్ల సీపీఎన్ యూఎంఎల్ ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల వరకు ఖాట్మండు మేయర్‌గా ఉన్న బాలేంద్ర షా ఝాపా5 నియోజకవర్గంలో ముందంజలో…

Read More

Panchagavya Benefits | పంచగవ్య ఉత్పత్తులతో ఆరోగ్యం.. ఆదాయం..| #local18V

గోవు ఆధారంగా తయారయ్యే పంచగవ్య ఉత్పత్తులు ప్రస్తుతం ఆరోగ్యం మరియు ఆదాయం రెండింటికీ ఉపయోగపడుతున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం వంటి ఐదు గవ్యాలతో తయారయ్యే ఈ పంచగవ్య ఉత్పత్తులు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.#Panchagavya #FarmersIncome #OrganicFarming Source link

Read More

PM SHRI Scheme: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్.. వారికి రూ.10లక్షలు | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Feb 19, 2026 10:10 AM IST Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. PM SHRI Scheme Government Schools: ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతిపాదనలు…

Read More

మరో కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఆయనకు, పాత కేసు ఒకటి ఇప్పుడు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. పట్టాభిపురం పోలీసులు గతంలో నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. పీటీ వారెంట్‌పై గుంటూరుకు.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును…

Read More