ప్రజా సమస్యలపై పోరు – Visalaandhra

. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం. నిరుపేదల సొంతింటి కల ఆశలపై నీళ్లు. విజృంభిస్తున్న మెడికల్ మాఫియా. హామీల అమలు కోసం 24న ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అల్టిమేటం విశాలాంధ్ర-విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16,17,18 తేదీల్లో కాకినాడలో పార్టీ రాష్ట్ర…

Read More

బ్రిటన్‌ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్‌గా ఉదయ్‌ నాగరాజు ప్రమాణం

శతాబ్దాల సంప్రదాయాన్ని కలిగిన బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎగువ సభ అయిన House of Lordsలో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు జీవితకాల సభ్యుడిగా (లైఫ్‌ పీర్‌) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్‌ ఆచారాలను అనుసరిస్తూ ముదురు ఎరుపు రంగు గౌను ధరించిన ఆయన, భగవద్గీతపై ప్రమాణం చేసి భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని స్పష్టంగా తెలియజేశారు.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు సుమారు 25 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు…

Read More

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి

బారాబంకి: అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్ప్పుకొచ్చారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారం జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం, శ్రీ రామార్చా పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ కొందరు అవకాశవాదులు ఉంటారని, వారికి కష్టాలు వచ్చినప్ప్పుడే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమయాల్లో తలవను కూడా తలవరని అన్నారు. అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. ‘రాముని భక్తులపై…

Read More

ఏఐ కంటెంట్‌పైకేంద్రం ఆదేశాలు – Visalaandhra

న్యూదిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందిన కంటెంట్ కొత్త సవాళ్లు విసురుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశించింది. ఏఐ కంటెంట్‌ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లయ్ చేశాక లేబుల్‌ను గానీ, మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీల్లేకుండా ఉండాలని స్పష్టంచేసింది. చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్‌ను…

Read More

పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టూ టౌన్ సిఐ రెడ్డప్ప పోక్సోచట్టము, బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ధర్మవరం సబ్‌డివిజన్ శక్తి టీమ్–1, తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం , దాని శిక్షలు, బాల్య వివాహాలు ,వాటి చట్టపరమైన పరిణామాలు, ఈవ్‌ టీజింగ్, అలాగే 18 సంవత్సరాల లోపు వయస్సులో ప్రేమ సంబంధాల వల్ల…

Read More

7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా తీర్చిదిద్దడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్‌ అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం…

Read More

అన్నదాతకు విత్తన భరోసా.. – Visalaandhra

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సంఘాలు ఏర్పడతాయి.ఈ కార్యక్రమానికి నాబార్డు ఆర్థిక సహకారం అందించనుంది. రైతుల చేతుల మీదుగానే విత్తనోత్పత్తి చేయించి, వాటికి ప్రత్యేక బ్రాండ్‌ గుర్తింపు కల్పించి రైతులకు అందించడం ఈ…

Read More

Holiday: ఉద్యోగులకు, విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇవాళ సెలవు.. ఎంజాయ్ చేయండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 16, 2026 5:37 AM IST AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా…

Read More

శ్రీవారి సేవలో నటి శ్రీయశరణ్

నటి శ్రియ శరణ్ తన కుమార్తె రాధతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. Source link

Read More

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ అధ్యక్షులు సొంటెన్న, బూత్ ఇంచార్జి దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్యలు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. Source link

Read More