మోదీపై పోరుకు తరుణమిదే!

. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం. ఎన్‌డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం. మత విభజన రాజకీయాలపై పోరాడతాం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో…

Read More

TOP News: ఈరోజు టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూడండి.. తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు ప్రపంచ వార్తలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా కోట్లు దోచుకునట్లు విమర్శించారు. ఆ కేసును సీబీఐకు విచారణ అప్పగించామని, ఐతే కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కేసుపై ఆందోళన చేశారు రేవంత్. 2. ‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లు తెలంగాణ శాసనసభ తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లును ఆమోదించింది. సీఎం రేవంత్‌రెడ్డి వృద్ధ తల్లిదండ్రులకు పిల్లలు అండగా ఉండడం, చట్టం సమాజంలో…

Read More

నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్…

Read More

లూజ్‌గా పెట్రోల్ అమ్మొద్దు.. బంకులకు కేంద్రం వార్నింగ్

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్‌ను సీసాలు, డబ్బాలు వంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులోని ఒక రిటైల్ అవుట్‌లెట్‌లో వినియోగదారుడికి లూజ్ కంటైనర్‌లో పెట్రోల్ పోసిన విషయం తమ దృష్టికి వచ్చిందని…

Read More

గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో…

Read More

పవన్ కల్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం

ప్రమాద సమయంలో వాహనంలో లేని పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ఈ ఉదయం స్వల్ప ప్రమాదం జరిగింది. విశాఖలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా… త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలో పవన్ కల్యాణ్ లేరు. రాడిసన్ బ్లూ హోటల్…

Read More

Gas Cylinder Price Hike: ప్రజల గుండెల్లో సిలిండర్ మంట.. వంటింట్లో తంటా! ఏపీలో భారీగా పెరిగిన సిలిండర్ ధరలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 6:39 AM IST ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై ఈ ధరల పెంపు పెను భారంగా మారనుంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. పెరిగిన గ్యాస్ ధరలు Cylinder Rates: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ…

Read More

Helmet awareness | హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. పోలీసుల బంపర్ ఆఫర్! |#local18v

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు,ప్రజల్లో ట్రాఫిక్ నియమ,నిబంధనలు, జాగ్రత్తలు అవగహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీస్ బృందం విన్నూతన కార్యక్రమం చేపట్టింది. హెల్మెంట్ పెట్టుకో బహుమతి అందుకో అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషారా డూడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా శ్రీకారం చుట్టారు.#HelmetSafety #RoadSafety #TrafficPolice Source link

Read More

డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని భారీ మార్పు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత పన్నీర్‌సెల్వం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం లో చేరారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయం ఒక్కసారిగా సందడిగా మారింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు…

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత.. కారణం ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీటి సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారు? విశాఖ నగరానికి నీటిని అందించే ప్రధాన పైప్‌లైన్లకు సంబంధించి అత్యవసర నిర్వహణ మరియు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. నగరంలోని పంపింగ్ స్టేషన్ల వద్ద సాంకేతిక లోపాలను సరిదిద్దడం, అలాగే లీకేజీలను అరికట్టడం కోసం సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వాటర్ సప్లై నిలిపివేయాలని వాటర్ వర్క్స్ విభాగం నిర్ణయించింది. వేసవి కాలంలో నీటి వృధాను అరికట్టేందుకు మరియు భవిష్యత్తులో ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు మరమ్మతులు…

Read More