నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు

నేను లేకపోతే జైల్లో ఉండేవాడివని ఆగ్రహంవాషింగ్టన్: ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తూ ఇరాన్‌పై యుద్ధానికి దగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్…

Read More

Social Service: నల్ల కళ్లజోడు తీస్తే ఆయనో దేవదూత.. రాజోలు సీఐ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 9:00 AM IST డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమలో CI టీవీ నరేష్ కుమార్ రాజోలు ప్రాంతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవా కార్యక్రమాలు చేసి పాసర్లపూడి లంక బాధితులకు అండగా నిలిచారు. + నల్లకళ్ళజోడు వెనక ఇంత జాలి దయ ఉందా. శభాష్ పోలీస్ సాధారణంగా ‘పోలీసు’ అనగానే మనకు గుర్తొచ్చేది కాస్త గంభీరమైన ముఖం, కఠినమైన మాటలు, చేతిలో లాఠీ. ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు…

Read More

రాత్రి ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. – Visalaandhra

అమిత్ షాతో భేటీ కానున్న సీఎం రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరుతారు. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్ నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర…

Read More

హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులు, హోమ్‌మేడ్ వంటకాలు.. ఆకట్టుకుంటోన్న వేదిక మేళా..! Vizianagaram Vedika Mela women power shines. |

Last Updated:Mar 25, 2026 4:21 PM IST విజయనగరం లో వేదిక మేళా ది పవర్ ఆఫ్ ఉమెన్ ఎగ్జిబిషన్ లో మహిళా వ్యాపారవేత్తల చేనేత హ్యాండ్‌మేడ్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు స్వీట్స్ తో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. + స్వయం ఉపాధికి ఊతమిస్తున్న వేదిక మేళా ఎగ్జిబిషన్ విజయనగరం పట్టణంలో మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తూ వేదిక మేళా – ది పవర్ ఆఫ్ ఉమెన్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టు కుంటోంది. రింగ్ రోడ్ సమీపంలోని…

Read More

అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి … ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా

:విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కూటమి ప్రభుత్వం అభివద్ది సంక్షేమం రెండు కళ్ళవలే చూస్తూ సంపదను సష్టించుకుంటూ అభివద్ది చేస్తుందని, 2019 `2024 5సంవత్సరాలల్లో వైసీపీ రాష్ట్రంలో ఆర్థిక విద్వంసం చేసిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్‌గుప్తా, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌లతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా…

Read More

క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు నాంది అవుతుంది..

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనితావాణివిశాలాంధ్ర ధర్మవరం;; క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు నాంది అవుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనితావాణి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రభుత్వ పుస్తకాలను ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థినీలకు పాఠ్యపుస్తకాలను ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించి, ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం కూడా నేడు విద్యకు ఎంతో…

Read More

Shocking: 10 ఏళ్ల బాలికకు పెళ్లి.. రాయదుర్గంలో ఏం జరుగుతోంది..? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! Rayadurgam spiritual wedding tradition. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 10:19 PM IST రాయదుర్గం కోటలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, కర్ణాటకకు చెందిన పదేళ్ల శ్రీ స్వర జాహ్నవితో ఆచారబద్ధంగా కళ్యాణం, వేడుక సోషల్ మీడియాలో వైరల్ + News18 ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుక గురించి విని అందరూ షాక్ అయ్యారు. పదేళ్ల బాలికకు పెళ్లి” అనే వార్త వినగానే ఇది బాల్య వివాహమా? అనే అనుమానం సహజమే….

Read More

బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్…

Read More

Nara Lokesh: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. అంత ధర ఎందుకు? అందులో ఏం ఉంటుంది? |

సాధారణ ప్రజలపై ఇలాంటి ఖర్చు ప్రభావం భారీగా ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు క్రౌడ్‌ఫండింగ్‌పై ఆధారపడతాయి. పునర్విక కేసు లాగా సోషల్ మీడియా సహాయం అందుతుంది కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఇండియాలో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ ఉంది కానీ ఫండింగ్ పరిమితం. ఇలాంటి చికిత్సలు బీమా పథకాల్లో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయోజనం ఏంటంటే,, ఇది పాపను పూర్తిగా కాపాడుతుంది. న్యూసిన్సెన్, రిస్‌డిప్లామ్ వంటి ఇతర చికిత్సలైతే జీవితాంతం కొనసాగాలి,…

Read More

అమరావతి పనుల్లో వేగం పెంచండి..: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న రూ.57,821 కోట్ల…

Read More