మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం..! Vadapalli Venkateswara Swamy temple. |

సామాన్య భక్తులు, వీఐపీలు, సినీ ప్రముఖులు అందరూ ఒకే దైవభక్తితో స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న విశ్వాసం, భక్తి ఈ ఆలయాన్ని నిజంగానే “మరో తిరుపతి”గా నిలబెడుతోంది. భవిష్యత్తులో ఈ క్షేత్ర ఖ్యాతి మరింత విస్తరించనుందని స్థానికులు, భక్తులు నమ్మకంగా చెబుతున్నారు. Source link

Read More

Students Rally: కోనసీమలో కొబ్బరి బొండాలతో విద్యార్థుల మెగా ర్యాలీ వైరల్.. ఎందుకో తెలుసా..?

కోనసీమలో 300 మంది విద్యార్థులు కొబ్బరి బొండాలతో ర్యాలీ, శీతల పానీయాలు మానుకుని మజ్జిగ కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలు తాగాలని ఆరోగ్య అవగాహన పిలుపు Source link

Read More

LPG Gas Booking: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ గ్యాస్ సిలిండర్ సర్వేలో పాల్గొనకపోతే సమస్యే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (మార్చి 23, 2026) నుంచి రాష్ట్రవ్యాప్తంగా “ఏపీ గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సర్వే 2026” (Modes of Cooking Survey)ని ప్రారంభిస్తోంది. ఇది సాధారణ గృహిణులకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సర్వే డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో గ్యాస్ సప్లై, సబ్సిడీలు, కొత్త పథకాలు రూపొందిస్తుంది. ఈ సమాచారం అధికారిక SGSW (స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు) నోటిఫికేషన్స్, ప్రభుత్వ సహాయక పోర్టల్స్ ఆధారంగా ఇస్తున్నది. సర్వే ఎవరు చేస్తారు? ఎలా…

Read More

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెల 13న కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:18 AM IST . కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న ఈ మేళాలో పలు ప్రముఖ బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. Job Mela Job Mela: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలోని కంచరపాలెంలో భారీ ఉద్యోగ మేళాకు రంగం సిద్ధమైంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13వ…

Read More

తిరుమలలో వసంతోత్సవాల సందడి.. మార్చి 30 నుంచి మూడు రోజులు వైభవంగా ఉత్సవాలు..! Tirumala Salakatla Vasantotsavams grand services cancelled. |

Last Updated:Mar 23, 2026 4:50 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవం మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా జరగనుంది. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసి కొన్ని సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. + తిరుమల సాలకట్ల వసంతోత్సవం ఎప్పుడంటే…!!! తిరుమల శ్రీవారి ఆలయంలో వసంత ఋతువు సందర్భంగా జరిగే సాలకట్ల వసంతోత్సవాలు ఈసారి మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ…

Read More

Thalliki vandanam: తల్లులకు అలర్ట్.. “తల్లికి వందనం” పథకంపై అప్‌డేట్.. ఆ రోజున మనీ రిలీజ్! |

జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది….

Read More

ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు

శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు…

Read More

వడగండ్ల వాన విధ్వంసం–నీరుగారిన రైతుల ఆశలు

విశాలాంధ్ర – నంబులపూలకుంట: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 120 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధమైన సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట మొత్తం నేలకొరిగింది. డేరంగుల శ్రీనివాసులు అనే రైతు తన మూడు ఎకరాల్లో ఎకరాకు రూ.20,000 చొప్పున పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాడు. మరో 20 రోజుల్లో కోతకు వచ్చే…

Read More

Gold Silver rates: పసిడి ప్రియులకు పండగే.. పండగ.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పతనం |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.10,320 తగ్గి రూ. 1,45,970 నుంచి రూ.1,35,650కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.9,450 తగ్గి రూ.1,33,800 నుంచి రూ.1,24,350కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.7,740 తగ్గి రూ.1,09,480 నుంచి రూ.1,01,740కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.22 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’

ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు… ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట…

Read More